-
Saraswati River Pushkaralu : మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకూ?
మే 26 వరకు ఇవి కొనసాగుతాయి. మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా నిర్వహిస్తారు.
-
JBL : ట్యూన్ సిరీస్ 2 ను లాంచ్ చేసిన జెబిఎల్
ఐపి54 నీరు మరియు ధూళి నిరోధకత, జెబిఎల్ ట్యూన్ బడ్స్ 2, బీమ్ 2 & ఫ్లెక్స్2 మల్టీ-పాయింట్ కనెక్షన్ + తక్షణ పరికర జత కావడం కోసం గూగల్ ఫాస్ట్ పెయిర్.
-
Bangladesh : దేవుడు అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు :షేక్ హసీనా
ఏదో ఒక కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయ
-
-
-
Bandi Sanjay : కేటీఆర్, రేవంత్ ఏకమై మళ్లీ కుట్రలు: బండి సంజయ్
హైదరాబాద్లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ
-
Pawan Kalyan : కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం : పవన్కల్యాణ్
కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5లక్షలు ప్రకటించారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను
-
Minister Lokesh : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్
సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గుర
-
Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట
డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దన
-
-
Posani Krishna Murali: పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు
చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశ
-
Telangana High Court : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. హైకోర్టు కీలక తీర్పు
ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుల అప్పీల్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్
-
Samsung : స్మార్ట్ లాండ్రీ ఆఫర్లను విస్తరించిన సామ్సంగ్
ఏడు అంగుళాల ఏఐ హోమ్ టచ్స్క్రీన్తో కూడిన ఈ మిశ్రమ యూనిట్ వాషింగ్ మరియు డ్రైయింగ్ మధ్య లాండ్రీని బదిలీ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.