-
New CS Ramakrishna Rao : సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి న
-
Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్కు బెయిల్..!
గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్లో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన తరఫున వాదనలు వినిపించ
-
Dr Reddy’s : డాక్టర్ రెడ్డీస్తో సనోఫీ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యం
బెఫోర్టస్®(నిర్సేవిమాబ్)అనేది వారి మొదటి రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ సీజన్లో జన్మించిన లేదా ప్రవేశించే అన్ని శిశువులను రక్షించడానికి ఆమోదించబడిన మొదటి మోనోక్ల
-
-
-
MIC Electronics Limited : అంతర్జాతీయ ప్రమాణపత్రాలను అందుకున్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
ఈ గ్లోబల్ గుర్తింపులు MIC సంస్థ తన ఆపరేషన్లలో స్థిరత్వం మరియు ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న అఖండ నిబద్ధతకు కీలక మైలురాయిగా నిలుస్తున్నాయి.
-
Sundaram Finance Limited : వడ్డీ రేట్లను సవరించిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్
సీనియర్ సిటిజన్లకు 12 నెలల కాలవ్యవధికి 7.70% మరియు 24, 36 నెలల కాలానికి 8% వడ్డీ రేటును సంస్థ అందిస్తోంది. ఇక ఇతర వర్గాల వినియోగదారులకు, 12 నెలలకు 7.20% మరియు 24 మరియు 36 నెలల డిపాజిట్లక
-
Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక
-
Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగ
-
-
AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై మరో కేసు
ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిస
-
Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు
-
Pahalgam Attack : పహల్గాం దాడి దృశ్యాలను విడుదల చేసే యోచనలో కేంద్రం..!
వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పహల్గాం ఘటనతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొ