-
శ్రీరామ్ ఫైనాన్స్లో జపాన్ బ్యాంక్ రూ.39,168 కోట్లు పెట్టుబడి
ప్రముఖ ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్లో జపాన్కు చెందిన MUFG బ్యాంక్ సుమారు రూ.39,168 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ క్రమంలో, శ్రీరామ్ ఫైనాన్స్ బోర్డు 20 శాతం వాటా MUFG బ్యాంక
-
ట్రంప్ సంచలన నిర్ణయం: గ్రీన్ కార్డ్ లాటరీ ఫ్రోగ్రామ్ నిలిపివేత
బ్రౌన్ మరియు ఎంఐటీ యూనివర్సిటీల్లో జరగిన కాల్పుల కేసులో నిందితుడు లాటరీ వీసా ద్వారా మాత్రమే అమెరికాలో ప్రవేశించాడని తేలడంతో, ఆయన గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ను త
-
చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా?..మీకు ఈ రిస్క్ తప్పదు!
చలికాలంలో శరీరం వేడిగా ఉండేందుకు రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల మెదడులోని “దాహం కలిగించే కేంద్రం” శరీరంలో నీటి కొరత లేదని అనుకుంటుంది. అధ్యయనాల ప్రకారం, చలికాలంల
-
-
-
తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి
ప్రత్యేకంగా లక్కీడిప్లో ఎంపికైన వారు మాత్రమే 9 అడుగుల దూరం నుండే తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక అవకాశానికి అనేక నియమా
-
పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం
తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని ప్రయత్నించగానే కొందరు ఆక్రమణదారులు అడ్డంకులు సృష్టిస్తూ బెదిరింపులకు దిగారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేయడం, కార్మికులను భ
-
నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు
ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను
-
జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..
ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, గ్రామీణ కార్మికులకు సరైన పనిదినాలు కల్పించడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ నిరసన
-
-
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన
ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొంటూ, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం, కొత్త ఓటర్ల నమోదు, పారదర్శక ప్రక్రియల అమలుపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
-
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజ
-
భారత్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ఈ కొత్త ఏఐ ఫీచర్, వాయిస్ మెసేజ్లను వెంటనే టెక్ట్స్గా మార్చే (ట్రాన్స్క్రిప్షన్) సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ సమస్యకు సమర్థవంతమైన ప
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma