-
విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఈ కార్య
-
ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..‘శాంతి’ బిల్లు దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక మైలురాయి చట్టమని అభివర్ణించారు. ఇప్పటివరకు ప
-
కోటి సంతకాలతో నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రా
-
-
-
మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్ ఆసక్తికర పోస్ట్
తన పోస్ట్లో మంత్రి లోకేశ్ సంస్కరణల ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. “పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాలకంటే పెద్దవైతే, వాటికి గుర్తింపు రావడం తథ్యం
-
Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..
చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించింది.
-
vidhanam : ఏడు శనివారాల వ్రతం … ఎలా చేయాలి?..ఈరోజు ప్రారంభిస్తే ఎందుకు శుభప్రదం?
ఈ ఏడాది వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం మరొక విశేషం. ధనుర్మాసంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే విశేష ఫలితాలనిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. అంతేకాదు, ఏడవ
-
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ భారీ ప్రణాళిక..రాష్ట్రవ్యాప్తంగా రవాణా వసతులకు కొత్త ఊపు
ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 97 బస్ డిపోలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ రెండు కొత్త డిపోల నిర్
-
-
Nara Bhuvaneshwari : సాధారణ మహిళగా నారా భువనేశ్వరి..ఫ్రీ బస్సులో ఉచిత ప్రయాణం..
బస్సులో ఎక్కిన తరువాత, మిగతా మహిళల తరహాలోనే ఆమె తన ఆధార్ కార్డును కండక్టర్కు చూపి ఉచిత టికెట్ను పొందారు. పథకం నిజంగా ఎలా అమల్లో ఉంది, ప్రయాణికులు దీనిని ఎంతవరకు ఉపయో
-
BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.
-
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma