-
Trump : ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ట్రూత్ పోస్టుతో ప్రతిస్పందన
ఈ ప్రచారాలపై స్వయంగా ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా వేదికైన "ట్రూత్ సోషల్"లో ట్రంప్ చేసిన తాజా పోస్ట్ వైరల్ అయింది. ఒక కన్జర్వేటివ్ కామెంటేటర్ చేసిన ఆరోగ్యా
-
Earthquake : ఆఫ్ఘనిస్థాన్ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
బాధితుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్కు చెందిన కునార్ ప్రావిన
-
SCO Summit : ఒకే ఫ్రేమ్లో మోడీ, పుతిన్, జిన్పింగ్ నవ్వులు పంచుకున్న అరుదైన క్షణం
గ్రూప్ ఫొటోలో ముగ్గురు అగ్రనేతలు సంభాషిస్తూ, ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో మధ్యలో మోడీ, ఆయన ఎడమవైపు పుతిన్, క
-
-
-
Yadagirigutta Temple : యాదగిరిగుట్ట ఆలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు..కెనడా ప్రధాని ప్రశంస
ఈవై సెంటర్, ఒట్టావాలో ఇటీవలే వైభవంగా నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ తన అభినందనలు తెలిపారు. ఈ లేఖలో ఆయన హిందూ సంస్కృత
-
Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటితో (సెప్టెంబర్ 1, 2025) 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1995లో మొదలైన ఈ జర్నీ, నాలుగు దశాబ్దాలకు పైగా సా
-
Minister Ponnam Prabhakar : అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ
రాజకీయ పరంగా కీలకమైన ఈ ఆహ్వానం, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వివరించేందుకు గవర్నర్తో భేటీ కావడమే లక్ష్యంగా ఉంది. ము
-
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోష
-
-
Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
ప్రస్తుతం ఉన్న మొత్తం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించి బీసీలకు 42 శాతం కోటా కల్పించడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశం. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు
-
Nara Lokesh : మంత్రి లోకేశ్కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ఆహ్వానం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి లోకేశ్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Program) లో
-
TikTok : భారత్లోకి టిక్టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ
2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్టాక్ సహా 59 చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్టాక్ భారత్లో అప్రత్యక్ష