-
ఆలుగడ్డలతో ఎన్నో లాభాలు.. కానీ వాటిపై అపోహలు..నిజాలు ఏమిటంటే..!
ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో చాలామంది వాటిని ఆరోగ్యానికి హానికరమని భావించి దూరంగా ఉంటారు. పోషకాహార నిపుణులు మాత్రం ఈ అభిప్రాయం పూర్తిగా
-
ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్
రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీ
-
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో
-
-
-
కుప్పకూలుతున్న స్టార్లింక్ ..భూమివైపు దూసుకొస్తున్న శాటిలైట్ శకలాలు!
సుమారు 241 కిలోమీటర్ల దూరం నుంచి తీసిన ఈ హై-రిజల్యూషన్ చిత్రాలు అంతరిక్ష పరిశోధకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రాల ఆధారంగా శకలాల కదలిక, వాటి వేగం, దిశ వంటి అంశాలను
-
చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి?.. ప్రధాన కారణాలు ఏంటి?
చలికాలంలో కీళ్ల నొప్పులు పెరగడానికి ప్రధాన కారణం బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గడం. వాతావరణంలో ఒత్తిడి తగ్గినప్పుడు కీళ్ల లోపల ఉన్న కణజాలాలు స్వల్పంగా విస్తరిస్తాయి. సాధ
-
“ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వ మహిమ గురించి తెలుసుకుందామా?!
బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా, రుద్రుడు లయకర్తగా వ్యవహరించినా.. ఈ మూడు శక్తుల వెనుక ఉన్న పరమసత్యం శివుడే. అందుకే ఆయనను “సర్వాధిపతి” అని పిలుస్తారు. కాలాన్ని
-
అసిడిటీకి యాంటాసిడ్స్నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!
ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకరం. ఒకప్పుడు పెద్దవయసువారిలో మాత్రమే కనిపించిన అసిడిటీ, ఇప్పుడు టీనేజర్లు, ఉద్యోగస్తుల వరకు విస్తరించింది.
-
-
గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు
ఈ చట్టంపై “బుల్డోజర్ నడుపుతున్నట్టు” ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక పథకాన్ని బలహీనపరచడం మాత్రమే కాదని, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల
-
టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత
అప్పట్లో మస్క్కు కేటాయించిన సుమారు 55 బిలియన్ డాలర్ల విలువైన పారితోషిక ఒప్పందాన్ని డెలావేర్ కోర్టు తాజాగా పునరుద్ధరించింది. గతంలో ఒక కోర్టు ఈ ప్యాకేజీని రద్దు చేయగా,
-
తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష
. 2021 మే నెలలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్ను బహు
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma