-
CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమ
-
Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్బాబు
ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమ
-
Minister Ponguleti : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం అవుతాయి: మంత్రి పొంగులేటి
పాలకుర్తిలో జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భూభారతి ప్రాజెక్టు ద్వారా భూముల పత్రాలు, హక్కుల మీద స్పష్టత రాబట్టి, రెవెన్యూ వ్యవస్థలో తలెత్తుతున్న సమస్యలన
-
-
-
Mintra : 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో అందుబాటులోకి మింత్రా
మింత్రా 22వ EORSలో 300K కన్నా ఎక్కువ బ్రాండ్-న్యూ స్టైల్స్ విడుదల అవుతున్నాయి. EORSలో లోట్టో, అడిడాస్, ప్యూమా, GAS, ఎంపోరియో అర్మానీ, ఎలీ సాబ్, K-18, అలియా భట్ X లోరియల్ కాస్టింగ్ క్రీమ్ గ
-
Honda Motorcycle and Scooter India : హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
సుమారు 2400 మందికిపైగా విద్యార్థులు మరియు సిబ్బంది రోడ్ సేఫ్టీపై అనుభవాత్మక అభ్యాసంలో భాగస్వామ్యం.
-
Eatala Rajender : తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసింది: ఈటల రాజేందర్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాయి. అయితే, ప్రత్యేక రాష్ట్ర స్థాపనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ఒత్తిళ్ల మధ్య,
-
Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్ల’పై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు
ఈ నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ సేత్కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు తదిత
-
-
India -US : నోటీసులకు స్పందించని అగ్రరాజ్యం.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్
ముఖ్యంగా, ఉక్కు (స్టీల్), అల్యూమినియం వంటి లోహాలపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ఇది ప్రతిస్పందనగా చెబుతోంది. అమెరికా 2018లో జాతీయ భద్రతా పేరుతో భారత్ నుంచి దిగుమతయ్య
-
Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్పై తీవ్ర ప్రభావం..!
ప్రస్తుతం మంగ్లా (జీలం నది) మరియు తర్బేలా (సింధు నది) డ్యామ్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల పాకిస్థాన్లో వేసవి (ఖరీఫ్) పంటల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం
-
Ukraine : ఉక్రెయిన్ డ్రోన్ దాడి పై జెలెన్స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్’ ఆపరేషన్పై పూర్తి వివరాలు..!
ఈ దాడిలో ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్కు ‘స్పైడర్ వెబ్’ అనే పేరు పెట్టినట్లు జెలెన
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma