-
TG : పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన తొమ్మిది మంది పోలీసులకు "శౌర్య పతకం" లభించింది. ప్రజల రక్షణలో ప్రాణాలకు తెగించి చేసిన వీరోచిత సేవలకు గుర్తింపుగా ఈ పతకాలు అందజేస్తున్న
-
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పై మరో నేరారోపణ..!
విద్యార్థుల ఉద్యమాన్ని కఠినంగా ఎదుర్కొనాలని భద్రతాదళాలకు, పార్టీ కార్యకర్తలకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజ
-
Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ దేశం నుండి ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఈ జపాన్ ప్రతినిధి బృందాన్ని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వం వహిస్తున్నారు. వారు
-
-
-
Nara Lokesh : ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలేదు : మంత్రి లోకేశ్
ఈ దుర్మార్గంపై స్పందించిన మంత్రి లోకేశ్ అబ్బే.. వాళ్లేమీ మారలేదు.. మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు.
-
Russia : రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!
ఈ రెండు సంఘటనల మధ్య 24 గంటలు కూడా గడవకపోవడం గమనార్హం. క్రస్క్ ప్రాంతంలోని ఓ వంతెన ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. అదే సమయంలో దానిపై ప్రయాణిస్తున్న ఓ గూడ్స్ రైలు త
-
Central Govt : వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
టెలికం భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 వంటి చట్టాల ప్రకారం
-
Lord Jagannath : సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లపై జగన్నాథుడి రథయాత్ర.. ఇస్కాన్ వినూత్న నిర్ణయం..!
గత ఏడాది రథానికి ఉపయోగించే పాత టైర్లలో దెబ్బలు తగిలి, రథయాత్ర సురక్షితంగా నిర్వహించడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ ద
-
-
AP : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభం..
ఈ కొత్త విధానంలో ప్రత్యేకత ఏమిటంటే, సామాన్య రేషన్ కారుదారులే కాదు, శారీరకంగానూ వయస్సు పరంగానూ ఇబ్బందులు పడే వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు ఇంటి వద్దకే చేరవేస్తున్న
-
NIA Searches : 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు..పాక్ గూఢచారుల నెట్వర్క్ ఆరా
ఈ సోదాలు ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సాగాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ల (PIO)తో స
-
China : తైవాన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సముచితం కాదు..అమెరికాకు చైనా వార్నింగ్
తైవాన్ను చైనా భాగంగానే పరిగణించాలని, వాస్తవ పరిస్థితులను గౌరవించాలంటూ అమెరికాకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ భద్రతా
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma