-
Terrorist Attack : ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానిని కలిసి, పెహల్గామ్ ఘటనపై సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాత్
-
TGSRTC : సమ్మె ఆలోచనను విరమించుకోండి..మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మె చేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగించేదిగా ఉంటుందన్నారు. కార్మికుల సమస్య
-
Terrorist Hideout : పంజాబ్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు
పంజాబ్లోని ఓ అటవీ ప్రాంత సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు భారీ మోతాదులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దర్యాప్తులో భ
-
-
-
United Nations : భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు..
“భావోద్వేగాలు మితిమీరిన సమయంలో కొందరు ప్రతిస్పందనగా హింసను ఎంచుకోవచ్చు. కానీ శాంతియుత చర్చలే ఏకైక మార్గమన్న విషయం మరిచిపోకూడదు” అని గుటెరస్ అన్నారు.
-
Palakonda Rayudu : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అత్యుత్తమ వైద్యం కోసం ఆయ
-
Kisna Diamond : ఏపీలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం
మాతృ దినోత్సవం సమీపిస్తోన్న వేళ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆభరణాల కలెక్షన్ ను వినియోగదారులు అన్వేషించవచ్చు. డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 50 - 100% వరకు తగ్గింపును
-
VLC : తిరుపతిలో లెర్నింగ్ సెంటర్ ప్రారంభించిన వేదాంతు
తాజా వేదాంతు లెర్నింగ్ సెంటర్ (VLC)ని ప్రారంభించడం ద్వారా అధిక-నాణ్యత గల విద్యను మరింత సరసమైనదిగా మరియు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం వైపు ముఖ్యమైన అడుగు వేస్తున
-
-
TGSRTC : ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..భారీ ఎత్తున కార్మికులతో కవాతు
హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు సాగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, వేతన సవరణలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, వంటి కీలక అంశాలను ప్రభుత్వ
-
Samsung : శామ్సంగ్ ఉపకరణాలపై భారీ తగ్గింపులు..!
గ్యాలక్సీ S సిరీస్, Z సిరీస్, A సిరీస్ ఫోన్లపై 41% డిస్కౌంట్ టాబ్లెట్లు, ఉపకరణాలు మరియు ధరించగలిగే వస్తువుల ఎంపిక చేసిన మోడళ్లపై 65% వరకు తగ్గింపు
-
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయ