-
Operation Sindoor : పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్ దాడి..!
లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత బలగాలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
-
CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్
-
Bomb threat : జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం అధికారులకు ఉదయం 9:13 గంటల సమయంలో ఆఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో “ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేల
-
-
-
Google : మరోసారి గూగుల్లో లేఆఫ్లు..
ఇందులో భాగంగా, గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ పరిధిలోని సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ‘ది ఇన్ఫ
-
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్నాథ్ సింగ్
ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్ లోని అనేక ఉగ్రవాద
-
Operation Sindoor : భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేశ భద్రతపై తప్పుడు వార్తలు, అపోహలు సృష్
-
Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్
-
-
Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందిత
-
Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
భారత సైనికుల సేవలకు గౌరవం తెలుపుతూ, ప్రజల్లో దేశభక్తి భావాలను ప్రేరేపించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల మద్దత
-
Uttarakhand : కూలిన హెలికాప్టర్.. ఐదుగురు టూరిస్టులు మృతి
అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ గంగోత్రి దిశగా ప్రయాణిస్తుండగా, ఉత్తరకాశీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్లో మొ