-
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఇక, ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కఠినంగా చేపట్టబడింది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ను అమలు చ
-
Karreguttalu : కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి..!
సమాచారం మేరకు ఇప్పటి వరకు 22 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. మృతుల సం
-
Crown Vet : గచ్చిబౌలిలో క్రౌన్ వెట్ నూతన క్లినిక్ ప్రారంభం
జయభేరి ఎన్క్లేవ్లోని మాపుల్ సెలెస్టియాలో ఉన్న 1,400 చదరపు అడుగుల క్లినిక్ డిజిటల్ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, IDEXX ఎనలైజర్లను ఉపయోగించి అంతర్గత పాథాలజీ మరియు అధునాతన శస్త్
-
-
-
Coke Studio : భారత్, వివిధ సంగీత శైలుల సంగమాన్ని జరుపుకునే ఐకానిక్ వేదిక
అలుపెరుగని, గర్జించే స్ఫూర్తితో కూడిన నేల. ప్రతి బీట్ మిట్టి ది ఖుష్బూలో మునిగిపోయి, ఈ ట్రాక్ పంజాబ్ యొక్క అమర జజ్బా యొక్క ఆత్మీయ వేడుక - దాని గర్వంలో ధైర్యంగా, దాని సారా
-
CBI Court : ఓబుళాపురం మైనింగ్ కేసు.. గాలి జనార్దన్రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
వీరికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు వ్యక్తిగతంగా రూ.10వేలు జరిమానా విధించింది. అలాగే, ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఈ మొత్తం జరిమానా చెల్
-
Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
ఈ దాడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాలపై నిర్ధిష్ట వ్యాఖ్యలు రావడం పట్ల హిమాన్షి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదం మానవతా విరుద్ధమని, దాన్ని కుల, మత కోణా
-
Road Accidents : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం: కేంద్రం నోటీఫికేషన్
ఈ సేవలు ప్రమాదం జరిగిన వెంటనే, గోల్డెన్ అవర్లో అందించాల్సిందిగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ విధానం ‘క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సి
-
-
Mock drill : రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లు నిర్వహించనున్నారు. మొత్తం 259 జిల్లాల్లో జరిగే ఈ డ్రిల్లో వైమానిక దాడులు జరిగే సమయంలో ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసు
-
Supreme Court : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు.. సీజేఐ ఆస్తుల విలువెంతో తెలుసా..?
జడ్జీలు స్వయంగా సమర్పించిన ఆస్తుల సమాచారాన్ని జనానికి ఉచితంగా చూసుకునేలా చేస్తూ, ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరచే చర్యగా గుర్తింపు పొందుతోంది.
-
Etela Rajender : తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం: ఈటల
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్యానికి ముందే తెలంగాణలో రైలు మార్గాలు, విద్యుత్, టెలిఫోన్ వంటి మౌలిక వసతు