Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Kharge Slams Modi Govt : సామాన్యుల నడ్డి విరుస్తున్న NDA ప్రభుత్వం – ఖర్గే
Kharge Slams Modi Govt : ప్రభుత్వ చర్యలతో దేశం ఆర్థిక సంక్షోభం(Financial Crisis)లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితి కారణంగా సామాన్యుల జీవితం (Common People Life) మరింత కష్టసాధ్యంగా మారిందని మండిపడ్డారు
-
CMR Engineering College : CMR కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్
CMR Engineering College : విద్యార్థులు బాత్రూముల్లో కెమెరాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
-
Vizag : నేవీ రిహార్సల్స్ లో అపశ్రుతి
Vizag : రిహార్సల్స్ సమయంలో పారాచూట్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టడంతో పారాచూట్లతో కమాండోలు కిందకు దూకారు
-
-
-
AP Cabinet Meeting : సంక్రాంతి తర్వాత మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ
AP Cabinet : సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
-
Pushpa 2 Stampede Case :అల్లు అర్జున్ అరెస్ట్ పై బోనీకపూర్ రియాక్షన్..
Pushpa 2 Stampede Case : ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్న దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తూ వైరల్ చేస్తున్నారు
-
Andhra Tourist Killed : గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
Andhra Tourist Killed : గోవాలోని ఒక రెస్టారెంట్లో డిసెంబర్ 29న అర్ధరాత్రి దిగారు. 31వ తేదీన ఆరుగురు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ పడడంతో, రెస్టారెంట్ న
-
Talliki Vandanam Scheme : రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ – కేబినెట్ నిర్ణయం
Thalliki Vandanam Scheme 2025 : వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు
-
-
Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt : ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది
-
Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!
Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!
-
Big Shock To BJP : బీఆర్ఎస్లో చేరిన మహేశ్ రెడ్డి
Big Shock To BJP : బీజేపీ సీనియర్ నాయకులు పీవీ మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు