Andhra Pradesh
-
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Date : 02-01-2022 - 7:30 IST -
Anandayya: హైకోర్టుకి ఆనందయ్య.. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ!
కృష్ణపట్నం ఆనందయ్య తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కరోనా రెండవ దశలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషదం కోసం వేల సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు.
Date : 01-01-2022 - 3:07 IST -
Nara Lokesh: సరైనోడు.. లోకేష్..! ‘ఒక్క ఛాన్స్’పై సెటైర్!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆలోచింప చేసేలా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రజలుకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ సందేశాన్ని కూడా ఇవ్వడం ఆయన రాజకీయ పరిణితిని సూచిస్తోంది.
Date : 01-01-2022 - 2:39 IST -
CBI chargesheet: 947.70 కోట్ల మోసం.. రఘు రామకృష్ణంరాజుపై చార్జిషీట్!
947.70 కోట్ల రుణ మోసానికి పాల్పడినందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్-బారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్ దాఖలు చేసింది.
Date : 01-01-2022 - 1:34 IST -
MLA Roja: రోజాపై `కోవర్టు` ఆపరేషన్
చిత్తూరు నగరి ఎమ్మెల్యే రోజా గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతోంది. పలుమార్లు సీఎం జగన్ ఎదుట పంచాయతీ పెట్టినప్పటికీ శాశ్వత పరిష్కారం రాలేదు. పైగా రోజాను మంత్రివర్గంలోకి తీసుకోకుండా ముందస్తుగా కొందరు సీనియర్లు వ్యతిరేక పావులు కదుపుతున్నారు.
Date : 01-01-2022 - 12:27 IST -
Somu Veerraju: వీర్రాజు `నాటుకోడి` స్కీం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యువకులకు నాటు కోళ్ల స్కీంను ప్రకటించాడు. ప్రతి నియోజకవర్గంలో నాటు కోళ్ల ఫారాలను పెట్టించడం పార్టీ లక్ష్యమని వెల్లడించాడు. రాజమహేంద్ర వరంలో జరిగిన మీడియా సమావేశంలో నాటు కోళ్ల ప్రకటన చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
Date : 31-12-2021 - 4:24 IST -
Ticket Prices Issue: సంక్రాంతి హీరోలకు జలక్!
ఏపీ ప్రభుత్వం దెబ్బకు పెద్ద హీరోల సినిమాలు రేంజ్ తగ్గనుంది. కలెక్షన్ల పండుగ కోసం ఎదురుచూసిన పెద్ద హీరోల సినిమా నిర్మాతలు ఢీలా పడుతున్నారు. సినిమా విడుదల తేదీని ప్రకటించుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారు.
Date : 31-12-2021 - 1:55 IST -
Kapu factor: ఉద్ధండుల సంకీర్ణ స్కెచ్!
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పోరాట పటిమ గురించి అందరికీ తెలుసు. సీనియర్ పొలిటిషయన్, కాపు జాతి ఉద్దారకుడు..ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా ఉన్న సామాజిక లీడర్.
Date : 31-12-2021 - 12:48 IST -
TDP: తిరువూరులో ముగ్గురి పెత్తనం.. తలలు పట్టుకుంటున్న నేతలు?
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటిలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో ఉన్న సీనియర్ లీడర్లు ను పక్కన పెట్టి కొత్త ఇంఛార్జ్ గా కార్పోరేట్ భావాలున్న శావల దేవదత్ అనే వ్యక్తిని అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించింది.
Date : 30-12-2021 - 5:56 IST -
Babu Vacation: విదేశాల్లో చంద్రబాబు ఫుల్ జోష్ !
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కుడున్నాడు? హైద్రాబాద్ లోనా? అమరావతిలోనా? అనే ప్రశ్న టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన కోటరీలోని కొందరికి మాత్రమే చంద్రబాబు కదలికల గురించి తెలుసు.
Date : 30-12-2021 - 5:08 IST -
AP Alliance: 2024 కూటమి ఇదే..?
ఏపీలోని పొలిటికల్ చిత్రం స్పష్టతకు వస్తోంది. అందుకు సంబంధించిన సంఘటనలు ఇటీవల అనేకం జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లడం పొత్తుకు బలాన్ని ఇచ్చే అంశం.
Date : 30-12-2021 - 4:26 IST -
Andhra Pradesh: సీజ్ చేసిన థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సినిమా థియేటర్లను ఇటీవల అధికారులు మూసివేయించిన విషయం తెలిసిందే. దాంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు. చర్చల తర్వాత తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్
Date : 30-12-2021 - 12:34 IST -
Crimes against Women: ఏపీలో మహిళలపై పెరిగిన నేరాలు..!
ఏపీలో 2021 వ సంవత్సరంలో మహిళలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర సమీక్షా సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు.
Date : 30-12-2021 - 11:14 IST -
Omicron in AP:ఏపీలో ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు.. ఆందోళనలో ప్రజలు
ఏపీలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్క రోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు
Date : 29-12-2021 - 8:42 IST -
Kidambi Srikanth:భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఏపీ సీఎం జగన్ భారీ నజరాన.. !
ప్రపంచ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన తొలి భారత షట్లర్గా చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు.
Date : 29-12-2021 - 8:26 IST -
Dr Ramesh Babu: డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నుండి కార్డియాలజీలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కె శరణ్ అవార్డును అందుకున్నారు.
Date : 29-12-2021 - 4:57 IST -
Chiranjeevi : టాలీవుడ్ `ఆచార్య` మౌనరాగం!
ఇప్పటి వరకు రెండుసార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ సర్కార్ తరహాలో టిక్కెట్ల ధరలను పెంచాలని కోరాలని భావిస్తున్నాడు.
Date : 29-12-2021 - 3:05 IST -
Spirited promise: నవ్విపోదురుగాక.. మాకేంటి!
జాతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుంది. కానీ, బీజేపీ రాష్ట్రానికో పాలసీని ప్రకటిస్తోంది. తాజాగా ఏపీలో చీప్ లిక్కర్ పాలసీని వినిపిస్తోంది. కేవలం 75 రూపాయలకు చీప్ లిక్కర్ అందిస్తామని ఏపీ బీజేపీ ప్రకటించడం రాజకీయాల దిగజారుడుకు పరాకాష్ట.
Date : 29-12-2021 - 2:32 IST -
Vangaveeti Radha : ‘రెక్కీ’ వెనుక పారిశ్రామికవేత్త?
వంగవీటి రాధా `రెక్కీ` వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆలస్యంగా స్పందించాడు. ఏపీలోని లా అండ్ ఆర్డర్ సమస్యకు ఈ అంశాన్ని ముడివేశాడు. ఆ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాయడం సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతోంది.
Date : 29-12-2021 - 12:42 IST -
Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండా
Date : 29-12-2021 - 10:55 IST