Andhra Pradesh
-
పౌరాణిక నాటకాల్లో పురుషుడి పాత్రలు.. భళా అనిపిస్తున్న ఆంధ్రా మహిళ!
మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు.
Date : 25-10-2021 - 4:46 IST -
ఏపీలో గంజాయి దందా.. పోలీసుల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఏపీలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది 2,040 గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైయ్యాయి. గంజాయి స్మగ్లర్లు, చిరువ్యాపారులపై
Date : 25-10-2021 - 3:32 IST -
అప్పుడు-ఇప్పుడు.. అసైన్డ్ భూమూల్లో అక్రమ మైనింగ్ కామన్!
అక్రమ మైనింగ్కి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది.
Date : 24-10-2021 - 9:20 IST -
సీబీఎస్ఈ కాకపోతే ఐసీఎస్ఈ..?
ఏపీలోని అన్నిపాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురావాలని ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 45వేల పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
Date : 23-10-2021 - 11:28 IST -
ఎన్నికల్లో గెలవలేకనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవలేక తీవ్రనిరాశతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని ఆరోపించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంపై దురుద్దేశంతో కొత్తతరహా నేరాలు వెలుగుచూస్తున్నాయని… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి సీఎం తెలిపారు. గురువారం విజయవాడలోని ఇందిరా
Date : 22-10-2021 - 11:20 IST -
మూడు రాజధానుల నిర్మాణం.. గుజరాత్ కంపెనీకి!
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్మాణం ప్రాజెక్టును గుజరాత్ ఆర్కిటెక్ట్ భీమాల్ పటేల్ కు అప్పగించేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పటేల్ డిజైన్ మేరకు నిర్మితం అవుతోంది.
Date : 22-10-2021 - 10:59 IST -
ఏపీ రాజకీయాల్లో `సంప్రదాయ` వేడి..బద్వేల్, నంద్యాల, తిరుపతి ఉప చర్చ
సిట్టింగ్ ఎమ్మెల్మే మరణిస్తే..అదే కుటుంబానికి చెందిన సభ్యులు మళ్లీ పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించడం రాజకీయ సంపద్రాయం. దాన్ని ఉమ్మడి ఏపీలో అనుసరించిన తొలి పార్టీ తెలుగుదేశం.
Date : 21-10-2021 - 5:00 IST -
రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు వైసీపీ దిగడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు.
Date : 21-10-2021 - 4:15 IST -
నన్ను తిట్టడంతో బీపీ పెరిగి.. అభిమానులు రియాక్షన్ చూపారు!
ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, డ్రగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు మీడియా సమావేశంలో ఆధారాలతో సహా చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Date : 21-10-2021 - 12:49 IST -
ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!
రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా కంటే ముందు లక్షల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకునేవారు.
Date : 20-10-2021 - 2:44 IST -
ఏపీ బంద్…కథాకమామీషు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వసం చేసినందుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. స్వచ్చంధంగా కొన్ని చోట్ల బంద్ లో సాధారణ ప్రజలు పాల్గొన్నారు. షాపులను మూసివేసి వ్యాపారులు నగర, పట్టణ ప్రాంతాల్లో నిరసన తెలిపారు. టీడీపీ నేతలను ముందస్తుగా ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో కొందర్ని ఉంచ
Date : 20-10-2021 - 11:58 IST -
స్మగ్లర్ల గుప్పిట్లో మన్యం ప్రాంతాలు.. గంజాయి దందాలో గిరి‘జనం’
వాళ్లంతా అమాయక గిరిజన యువకులు.. పొట్ట కూటి కోసం అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తుంటారు. పాపం, పుణ్యం తెలియని గిరిజన యువకులపై స్మగర్ల కన్ను పడింది.
Date : 19-10-2021 - 8:45 IST -
బద్వేల్ బైపోల్లో సెకండ్ ప్లేస్ ఏ పార్టీది..?
కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.అయితే అధికార వైసీపీ పార్టీ వెంకట సుబ్బయ్య కుమార్తె దాసరి సుధాకి టికెట్ ఇవ్వడంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి.
Date : 19-10-2021 - 11:19 IST -
ఎన్టీయే భాగస్వామిగా వైసీపీ? జగన్, జనసేనాని ఎత్తుగడల్లో కొత్త కోణం
ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలని వైసీపీ భావిస్తుందా? లేక బీజేపీ ఒత్తిడి చేస్తుందా? బీజేపీ, వైసీపీ ఒక తానులో ముక్కలని చాలా కాలంగా టీడీపీ చెబుతోంది. దాన్ని నిజం చేసేలా కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఆదివారం విశాఖ కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
Date : 18-10-2021 - 4:30 IST -
ఏపీలో స్థానిక ఫలితాల టమారం అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబ
Date : 18-10-2021 - 3:19 IST -
దేవరగట్టు.. కొట్టరాకొట్టు.. కర్రల యుద్ధంలో పగులుతున్న తలలు!
అదొక ట్రెడిషనల్ ఫైట్.. అక్కడికొచ్చేవాళ్లు రెండు వర్గాలుగా విడిపోతారు. పెద్ద పెద్ద కర్రలను చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ యుద్ధంలో కొందరు గాయాలపాలు కావచ్చు.. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.
Date : 16-10-2021 - 5:11 IST -
ఏపీలో “జగన్నాధ” చక్రాలు
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబ
Date : 16-10-2021 - 3:18 IST -
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరుశాతం.. కారణం ఇదేనా?
కరోనా మొదటి రెండవ దశ తరువాతఏపీలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు ఆగష్టు 16వ తేదీనుంచి పునః ప్రారంభమైయ్యాయి. అయితే మొదట్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిందండ్రులు భయపడ్డారు.
Date : 14-10-2021 - 2:48 IST -
అంధకారంలోకి ఆంధ్రా.. థర్మల్ కేంద్రాల మూసివేత, కరెంట్ కోత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కరెంట్ సరఫరా చేయలేని రాష్ట్రాల్లో ప్రధమంగా ఏపీ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్పటికే మూడు ధర్మల్ కేంద్రాలను గత వారం మూసివేసింది.
Date : 12-10-2021 - 5:14 IST -
మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!
దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Date : 11-10-2021 - 4:39 IST