CM Jagan : గీతాంజలి మరణంపై స్పందించిన సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ ఈరోజు విశాఖ(Visakha) ఆనందపురంలో వైసిపి సోషల్ మీడియా వారియర్స్(Social media warriors)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతాంజలి మరణం(Geetanjali Death)పై స్పందించారు. నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. వైయస్ జగన్ ఎన్ని కుట్రలు తట్టుకునే జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియ
-
Pawan Kalyan 5th Wife : పవన్ కళ్యాణ్ కు ఐదో భార్య కూడా ఉందంటూ పోసాని సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసారు
Published Date - 08:50 PM, Mon - 22 April 24 -
Posani : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నాడు – పోసాని కృష్ణమురళి
ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు
Published Date - 08:15 PM, Mon - 22 April 24 -
Chandrababu : చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బిగ్ షాక్ తగలబోతుందా..?
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
Published Date - 06:40 PM, Mon - 22 April 24 -
YSRCP Manifesto: నవరత్నాలకు మించి వైసీపీ మేనిఫెస్టో ..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే పోటీ చేసి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్నిప్రక్కటించింది. నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు వరకు తమ మేనిఫెస్టోని ప్రకటించలేదు.
Published Date - 05:37 PM, Mon - 22 April 24 -
CM Jagan : అదే జరిగితే జగన్ అక్కడిక్కడే మరణించేవారట – పోసాని
ఒకవేళ గులకరాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్లోనే చనిపోయేవారని పోసాని చెప్పుకొచ్చారు
Published Date - 05:22 PM, Mon - 22 April 24 -
Chandrababu : శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
Chandrababu:శ్రీశైలం(Srisailam) శ్రీభ్రమరాంబ మల్లికార్ఖునస్వామి అమ్మవారిని టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu), భువనేశ్వరి(Bhuvaneshwari) దంపతులు దర్శించుకున్నారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు �
Published Date - 04:28 PM, Mon - 22 April 24 -
TDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రఘురామకృష్ణ రాజు
Raghu Rama Krishnam Raju: రఘరామకృష్ణ రాజును టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా(District President of TDP)నియమించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షురాలిగా వున్న తోట సీతారామలక్ష్మిని పార్టీ పొలిట్ సభ్యురాలిగా నియమించడంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల సమన్వయకర్త బాధ్యత�
Published Date - 04:09 PM, Mon - 22 April 24 -
AP : ఏపిలో వేసవి సెలవుల పై విద్యాశాఖ కీలక ఆదేశాలు
AP: ఏపిలో ఈరోజు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాఠశాలలకు వేసవి సెలవుల(summer holidays)పై విద్యాశాఖ(Education Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల
Published Date - 03:36 PM, Mon - 22 April 24 -
Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం
MLA Nandamuri Balakrishna:ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupuram) నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ మూడవ�
Published Date - 03:09 PM, Mon - 22 April 24 -
AP Congress : మరో లిస్ట్ వచ్చేసింది.. 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
AP Congress : కాంగ్రెస్ పార్టీ తాజాగా సోమవారం మరో 38 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.
Published Date - 01:56 PM, Mon - 22 April 24 -
tdp : అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలుః నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంగళగిరి(Mangalagiri) మండలం కాజాలోని ఏఆర్ అపార్టుమెంట్ వాసులతో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైకాపా హయాంలో అదృశ్యమైన యువత�
Published Date - 01:25 PM, Mon - 22 April 24 -
Pawan Kalyan : సరికొత్త వివాదానికి తెరలేపిన పవన్ వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని
Published Date - 12:07 PM, Mon - 22 April 24 -
AP : ఏపి పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల
AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. We’re now on WhatsApp. Click to Join. 6.23 లక్షల �
Published Date - 11:36 AM, Mon - 22 April 24 -
AP Congress MP 3rd List : ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
ఝార్ఖండ్కు చెందిన ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఏపీలోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ జాబితా రిలీజ్ చేసింది
Published Date - 11:09 AM, Mon - 22 April 24 -
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సభలో.. కత్తులతో ఇద్దరు యువకుల హల్చల్ !
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు.
Published Date - 10:11 AM, Mon - 22 April 24