Andhra Pradesh
-
New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!
New Districts in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి
Date : 25-11-2025 - 8:45 IST -
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్సైట్ ఫేక్?
సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్సైట్ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఫేక్ రశీదుతో హోటల్కు వెళ్లగా.. సిబ్బంది అది నకిలీది అని చెప్పారు. దీంతో కంగుతున్న పర్యాటకుడు హోటల్ మేనేజర్ను కలిశాడు. అయితే ఈ ఫేక్ వెబ్సైట్పై శ్రీశైలం పోలీసులకు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినట
Date : 24-11-2025 - 10:39 IST -
VSR : మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విజయసాయి
VSR : తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ ఉన్న కోటరీ (సమూహం) ఆయనను డైవర్ట్ చేస్తోందని ఆయన ఆరోపించారు
Date : 23-11-2025 - 4:24 IST -
Accident : మరో ప్రవైట్ బస్సు ప్రమాదం..ఇద్దరు మృతి
Accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషాదం
Date : 23-11-2025 - 12:29 IST -
AP Roads : ఏపీ రోడ్ల విషయంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు
AP Roads : ఆంధ్రప్రదేశ్లో వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
Date : 23-11-2025 - 12:23 IST -
Blast: పల్నాడు బయోడీజిల్ బంక్లో భారీ పేలుడు: ఒక్కసారిగా మంటలు, ఒకరు మృతి
పేలుడు తీవ్రంగా ఉండడంతో మంటలు క్షణాల్లో బంక్ మొత్తం ప్రాంతానికి వ్యాపించాయి.
Date : 23-11-2025 - 11:24 IST -
Amaravati : అమరావతి లో ఈ నెల 28న 25 బ్యాంకులకు శంకుస్థాపన
Amaravati : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన అమరావతికి కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా, ఈ నూతన రాజధానిలో ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే ఒక చారిత్రక ఘట్టం
Date : 23-11-2025 - 11:19 IST -
Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత
Date : 22-11-2025 - 4:49 IST -
Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో మలుపు
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏళ్లు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ, ఈ కేసులో ఒక కొత్త మలుపు చోటు చేసుకుంది. హత్య జరిగిన తొలి రోజుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం
Date : 22-11-2025 - 3:47 IST -
Nellore : భార్య ముందే ప్రియురాలి కోసం భర్త ఆత్మహత్యాయత్నం!
నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. భార్య ముందే ప్రియురాలి కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఓ యువకుడు. ప్రియురాలిని తన ఊరికి తెచ్చుకున్నాక, ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో తట్టుకోలేక ఈ ఘోరం చేశాడు. చివరికి భార్య అతన్ని కాపాడింది. నెల్లూరు జిల్లా కలిగిరిలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రియురాలి కోసం భార్య ముందు ఆ
Date : 22-11-2025 - 2:13 IST -
Grama Panchayat Election : ఏపీలో మళ్లీ ఎన్నికల జాతర
Grama Panchayat Election : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా, ఏపీలో కూడా ఈ ప్రక్రియ వేగవంతమైంది
Date : 22-11-2025 - 1:05 IST -
Gannavaram : గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ వెంకట్రావు
Gannavaram : యార్లగడ్డ వెంకట్రావు ఆలోచనలు దార్శనికతతో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవడమే కాకుండా, నియోజకవర్గ ప్రజల సౌకర్యం, పాలనాపరమైన మెరుగుదల మరియు సుస్థిర అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు
Date : 22-11-2025 - 12:21 IST -
Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..
చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించింది.
Date : 22-11-2025 - 9:30 IST -
Nara Bhuvaneshwari : సాధారణ మహిళగా నారా భువనేశ్వరి..ఫ్రీ బస్సులో ఉచిత ప్రయాణం..
బస్సులో ఎక్కిన తరువాత, మిగతా మహిళల తరహాలోనే ఆమె తన ఆధార్ కార్డును కండక్టర్కు చూపి ఉచిత టికెట్ను పొందారు. పథకం నిజంగా ఎలా అమల్లో ఉంది, ప్రయాణికులు దీనిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అన్న విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించాలనే లక్ష్యంతో భువనేశ్వరి పూర్తిగా సామాన్యురాలిలా ప్రవర్తించారు.
Date : 21-11-2025 - 7:10 IST -
BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.
Date : 21-11-2025 - 6:42 IST -
Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్
Date : 21-11-2025 - 4:25 IST -
SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!
అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా
Date : 21-11-2025 - 3:07 IST -
AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!
పారిశ్రామిక అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే నినాదంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్, స్కై ఫ్యాక్టరీ, గిన్ఫ్రా ప్రెసిషన్, సుగ్నా స్పాంజ్ పవర్ వంటి కంపెనీలు.. భారీ పెట్టుబడులుతో యూనిట్లను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. కాగా, ఏడాదిన్నర కాల
Date : 21-11-2025 - 11:59 IST -
New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేశారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సచివాలయాల్లోనే కొత్త కార్డుల జారీ, పిల్లల పేర్లు చేర్చడం, చిరునామా మార్పు వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా పెళ్లైన వారికి ఆధార్, పెళ్లి ధ్రువపత్రంతో సులభంగా రేషన్ కార్డు పొందవచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఇంటి దగ్గరే పూర్తవుతాయి. పూర్తి వివరాల
Date : 21-11-2025 - 10:49 IST -
CBN : వ్యవసాయ రంగంపై చంద్రబాబు ఫుల్ ఫోకస్
CBN : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు
Date : 21-11-2025 - 9:00 IST