Andhra Pradesh
-
Google AI Hub at Vizag : విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం
Google AI Hub at Vizag : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి టెక్నాలజీ రంగంలో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో AI హబ్ (Artificial Intelligence Hub) ప్రారంభం అవ్వడం దేశ టెక్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు
Published Date - 05:00 PM, Tue - 14 October 25 -
SIT Inspections : మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు
SIT Inspections : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను కుదిపేసిన లిక్కర్ స్కాం కేసు మళ్లీ సంచలనం రేపుతోంది. ఈ కేసులో తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ (Special Investigation Team) మళ్లీ తన దృష్టిని సారించింది
Published Date - 03:36 PM, Tue - 14 October 25 -
Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు
Google : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని దేశంలోని ప్రముఖ ఐటీ హబ్గా మార్చే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు
Published Date - 02:50 PM, Tue - 14 October 25 -
Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్
Google : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కుదిరిన ఒప్పందంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గర్వాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో
Published Date - 02:15 PM, Tue - 14 October 25 -
Google to Invest : గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Google to Invest : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు పడింది. విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది
Published Date - 01:52 PM, Tue - 14 October 25 -
AP Police Department : పోలీస్ శాఖను మూసేయడం బెటర్ – హైకోర్టు అసంతృప్తి
AP Police Department : ఆంధ్రప్రదేశ్లో చట్ట వ్యవస్థపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల టీటీడీ పరకామణి కేసులో లోక్ అదాలత్లో రాజీ రికార్డుల సీజ్ విషయంలో సీఐడీ చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు
Published Date - 09:30 AM, Tue - 14 October 25 -
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అవార్డుపై నందమూరి రామకృష్ణ హర్షం!
"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తున్న భువనేశ్వరి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావటం గర్వకారణమన్నారు.
Published Date - 09:24 PM, Mon - 13 October 25 -
Create History : రేపు చరిత్ర సృష్టించబోతున్నాం – మంత్రి లోకేశ్
Create History : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టం రేపు జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MOU) కుదరబోతోందని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా
Published Date - 09:00 PM, Mon - 13 October 25 -
AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
AP Liquor Scam Case : ఆంధ్రప్రదేశ్లో భారీ వివాదాన్ని రేపిన లిక్కర్ స్కామ్ కేసులో మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్ నాయుడు (A-34) మొబైల్ ఫోన్ను అన్లాక్ చేసేందుకు సిట్కు ACB కోర్టు అనుమతి ఇచ్చింది.
Published Date - 08:01 PM, Mon - 13 October 25 -
Cabinet Sub-Committee : ఏపీ సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Cabinet Sub-Committee : గత కొన్ని నెలలుగా సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు, పదవీ స్థిరీకరణ, మరియు సర్వీస్ బెనిఫిట్స్పై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ పలు సార్లు వినతులు సమర్పించారు
Published Date - 06:05 PM, Mon - 13 October 25 -
PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!
షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.
Published Date - 01:30 PM, Mon - 13 October 25 -
Amaravati : CRDA ఆఫీస్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..ఈ బిల్డింగ్ ప్రత్యేకతలు మాములుగా లేవు !!
Amaravati : రాజధాని అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మళ్లీ చైతన్యం సంతరించుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం CRDA (Capital Region Development Authority) కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు
Published Date - 01:00 PM, Mon - 13 October 25 -
MBBS Seats: ఏపీకి గుడ్న్యూస్.. అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు!
నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రైవేట్ కళాశాల తన సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు NMC నుంచి అదనంగా 100 సీట్లు అనుమతి పొందింది.
Published Date - 11:43 AM, Mon - 13 October 25 -
TTD Calendars: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో డైరీలు, క్యాలెండర్లు!
బెంగళూరుకు చెందిన ఎం. రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి ఉదారంగా విరాళం అందించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ దాత టీటీడీ బర్డ్ ట్రస్టుకు (BIRD Trust) రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Published Date - 11:29 AM, Mon - 13 October 25 -
Anakapally Fishermen’s Concern : మత్స్యకారుల ఆందోళన.. 12 కి.మీ మేర నిలిచిన వాహనాలు
Anakapally Fishermen's Concern : ప్రభుత్వం పర్యావరణ నియంత్రణ నిబంధనలు పాటిస్తుందని చెబుతున్నా, మత్స్యకారులు మాత్రం ఆ భరోసాను నమ్మడం లేదు. గతంలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమల వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ
Published Date - 07:00 PM, Sun - 12 October 25 -
Visakha Steel : విశాఖ ఉక్కుకు ప్రభుత్వం అండ.. రూ. 2,400 కోట్లు
Visakha Steel : విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. ప్లాంట్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం బలమైన ఆర్థిక సాయం అందించింది
Published Date - 06:45 PM, Sun - 12 October 25 -
Vizag Development : హైదరాబాద్ కు 30 ఏళ్లు.. విశాఖకు 10 ఏళ్లు చాలు – లోకేశ్
Vizag Development : గ్రేటర్ విశాఖ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే ధీమా లోకేశ్ వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మౌలిక వసతుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, స్టార్టప్ల ప్రోత్సాహం, మరియు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడం
Published Date - 05:50 PM, Sun - 12 October 25 -
Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్ ఏంచేద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం
Rushikonda Palace : విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్(Rushikonda Palace)పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్మించిన ఈ విలాసవంతమైన భవన సముదాయాల భవిష్యత్తు వినియోగంపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరింది
Published Date - 05:20 PM, Sun - 12 October 25 -
Data Center : నేడు విశాఖలో డేటా సెంటర్ కు లోకేశ్ శంకుస్థాపన
Data Center : ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి పైగా నేరుగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్థానిక యువతకు హైటెక్ రంగంలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
Published Date - 10:45 AM, Sun - 12 October 25 -
Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైనప్పటికీ, పెరుగుతున్న పరిశ్రమలతో ప్రజల్లో, ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల్లో ఆందోళనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
Published Date - 10:20 AM, Sun - 12 October 25