Andhra Pradesh
-
Nirahara Deeksha: అంబటి నిరాహార దీక్ష..
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా, నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్తో అంబటి నేడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబును దూషించాననే సాకుతో నన్ను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారు.. మరి న
Date : 18-04-2026 - 11:27 IST -
Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు
అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధ
Date : 18-04-2026 - 10:29 IST -
Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు
Date : 17-04-2026 - 8:00 IST -
YCP Jagan : జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన CBI కోర్ట్
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, జగన్ తన కేసులకు సంబంధించిన విచారణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, పర్యటన ముగిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు
Date : 17-04-2026 - 4:45 IST -
Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్ను రూ.82.49 కోట్లతో ఒ
Date : 17-04-2026 - 2:15 IST -
వామ్మో చర్చి పాస్టర్ ఇంట్లో 2.27 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. నరసాపురం మండలం పీచుపాలెంకు చెందిన పాస్టర్ ఘంటా జాన్బాబూరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ డబ్బును సీజ్ చేసి, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సమాచారం అందించారు. ఇటీవల పాస్టర్ అల
Date : 17-04-2026 - 2:00 IST -
అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 12:30 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.7గా
Date : 17-04-2026 - 10:39 IST -
APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది
Date : 17-04-2026 - 9:27 IST -
TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం జరిగిన వెంటనే, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. లోకేష్ కేవలం పార్టీ పదవికే కాదు
Date : 16-04-2026 - 9:47 IST -
Instagram : ఇన్స్టాగ్రామ్ పరిచయం ఏకంగా ఇద్దరి బాలికలను ఇల్లు వదిలేలా చేసింది !!
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లలు చేతిలో స్మార్ట్ఫోన్ పట్టుకుని గంటల తరబడి ఏం చేస్తున్నారో గమనించడం అత్యవసరం. కేవలం ఆంక్షలు విధించడం కంటే, పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడం ద్వారా వారు
Date : 16-04-2026 - 9:17 IST -
YCP Jagan : మళ్లీ లోటస్పాండ్ కు జగన్ మకాం ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ మకాంను మళ్లీ హైదరాబాద్లోని లోటస్పాండ్కు మార్చబోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమయాన్ని ఎక్కువగా
Date : 16-04-2026 - 6:00 IST -
Jessica : విశాఖ జెస్సికా మృతి కేసులో భారీ ట్విస్ట్
తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోందన్న నెపంతో సాయికిరణ్ అనే స్నేహితుడు జెస్సికాని నిలదీశాడు. ఈ క్రమంలో సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కలిసి ఆమెపై భౌతిక దాడికి దిగారు
Date : 16-04-2026 - 5:30 IST -
BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలని ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు. అయితే, దీనిని ముందుకు జరిపి 2029 నుంచే అమలుచేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ద్వారా లోక్సభ, అసెంబ్లీ సీట్లను పెంపు, పునర్విభజనకు వీలుగా మూడు కీలక బిల్లులను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగుత
Date : 16-04-2026 - 3:29 IST -
జగన్ బతుకే ఒక అరాచకం.. గొడ్డలి రాజకీయాలు తెలుసు : మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ అధినేత జగన్ నిన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ బతుకే ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదని, గొడ్డలి రాజకీయమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకే జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గురు
Date : 16-04-2026 - 2:45 IST -
ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు
ఏపీలో ఇంటర్ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్ చరణ్, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔ
Date : 16-04-2026 - 2:29 IST -
Fly Over : వైజాగ్ లో మరో ఫ్లై ఓవర్..ఎక్కడ అంటే !!
విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు ఆనందపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ పెద్ద అడ్డంకిగా మారింది. విశాఖ నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు, భోగాపురం వెళ్లే వాహనాల రద్దీ కారణంగా ఇక్కడ గంటల తరబడి
Date : 16-04-2026 - 12:15 IST -
నారా లోకేష్కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్ట
Date : 16-04-2026 - 11:39 IST -
Janganana : ఏపీలో నేటినుండి జనగణన ప్రారంభం
ఈసారి జరుగుతున్న జనగణన డిజిటల్ రూపంలో సాగుతుండటం విశేషం. దీనివల్ల దేశ జనాభా లెక్కలు త్వరగా తేలడమే కాకుండా, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఈ డేటా అత్యంత కీలకం కానుంది. ఏ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు
Date : 16-04-2026 - 9:03 IST -
Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పట్టాభిషేకం!
తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
Date : 15-04-2026 - 7:13 IST -
Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?
రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పేర్ని నాని అమరావతి భవితవ్యంపై నోరు జారారు. "నాలుగు వర్షం చినుకులు పడితే అమరావతి ఎలాగూ నీళ్లలో మునిగిపోతుంది" అని ఆయన అనడం కేవలం ఒక అంచనా మాత్రమే
Date : 15-04-2026 - 5:45 IST