Andhra Pradesh
-
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్
APSP Head Constable ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంత
Date : 28-03-2026 - 10:35 IST -
Google Center : వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ ?
ఈ మెగా డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కనుంది. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మంది టెక్ నిపుణులకు ఉపాధి లభించడమే
Date : 28-03-2026 - 9:19 IST -
Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం
ఈ ట్యాబ్ ల్యాబ్ ద్వారా కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చే దరఖాస్తుదారులకు 45 నిమిషాల నిడివి గల ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ తప్పనిసరి చేయబడింది. ఇందులో ఇంటరాక్టివ్ వీడియో కంటెంట్ మరియు నిజ జీవిత పరిస్థితులను ప్రతిబింబించేలా
Date : 27-03-2026 - 7:09 IST -
Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి
నిందితులు తులసిని ప్రియురాలి ఇంట్లోకి తీసుకెళ్లి, ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఇనుప తీగతో గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు
Date : 27-03-2026 - 7:00 IST -
AP Deputy Speaker : డిప్యూటీ స్పీకర్ రఘురామ పర్యటనలో ఉద్రిక్తత..పలువురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్థానిక రామాలయ సందర్శనకు వెళ్లిన సమయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది
Date : 27-03-2026 - 5:17 IST -
Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్
ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా
Date : 27-03-2026 - 2:30 IST -
Markapuram: ప్రియురాలి కోసం కన్న కూతురిని హతమార్చిన తండ్రి
Father Kills Daughters మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఒక అమానుష ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిని తండ్రి తన ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే హత్య చేసినట్లు చెబుతున్నారు. బాలిక కనిపించకపోవడంతో వెతకగా.. ఇంటి పక్కన ఉండే ఓ మహిళ ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్య
Date : 27-03-2026 - 12:22 IST -
National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే
Andhra Pradesh ఏపీలో మరో నేషనల్ హైవేను విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో బైపాస్లు, అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ హైవే 16 విస్తరణపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరో జాతీ
Date : 27-03-2026 - 11:30 IST -
Amaravati Fire Accident : పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ..కాల్చింది అతడే !!
ఈ ఘటనతో అమరావతి ప్రాంతంలోని నిర్మాణ సామాగ్రి భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడికి ఇంకా ఎవరైనా సహకరించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Date : 27-03-2026 - 10:30 IST -
Chandrababu Naidu: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ..
Amaravati ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్
Date : 26-03-2026 - 4:26 IST -
AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నప
Date : 26-03-2026 - 3:35 IST -
Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్లు ప్రతిపాదించిన సుమారు రూ. 15,790.57 కోట్ల భారీ ఆదాయ లోటును ప్రజలపై మోపకుండా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
Date : 26-03-2026 - 1:50 IST -
Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా
Date : 26-03-2026 - 12:12 IST -
Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల పెంపు..?
Andhra Pradesh Assembly And Lok Sabha Seats ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే ఏపీలో అసెంబ్లీ స్థాన
Date : 26-03-2026 - 12:00 IST -
Markapuram Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం.
మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయాలతో బయటపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మార్క
Date : 26-03-2026 - 10:31 IST -
Balakrishna: బాలకృష్ణకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
Nandamuri Balakrishna ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్ మాట్లా
Date : 26-03-2026 - 9:52 IST -
Fire Accident: మార్కాపురంలో ట్రావెల్ బస్సు ప్రమాదం .. 10 మంది సజీవ దహనం
గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, ఎదురుగా వస్తున్న టిప్పర్ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే, డీజిల్ ట్యాంక్ పగిలి క్షణాల్లో మంటలు బస్సును నిలువునా దహించివేశాయి
Date : 26-03-2026 - 7:50 IST -
KFC : ఆర్కే బీచ్లో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఇసుక బకెట్ను ఆవిష్కరించిన కేఎఫ్సీ
అలల ఒడ్డున విహరించిన తర్వాత, నోరూరించే హాట్ & క్రిస్పీ చికెన్, జింగర్ బర్గర్స్, చికెన్ పాప్కార్న్ వంటి కేఎఫ్సీ ఫేవరెట్ వంటకాలను ఆస్వాదించేందుకు ఈ రెస్టారెంట్ ఒక పక్కా గమ్యస్థానంగా
Date : 25-03-2026 - 6:41 IST -
Amaravati: అమరావతి లో ఐకానిక్ టవర్స్ నిర్మాణం వేగవంతం: మంత్రి నారాయణ
Iconic Towers రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట కొలువుదీరేలా నిర్మిస్తున్న ఐదు ఐకానిక్ టవర్ల పనులు వేగవంతమయ్యాయి. ఈరోజు హెచ్ఓడీ టవర్-3 వద్ద ‘కార్నర్ నోడ్’ అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక డయాగ్రిడ్ సాంకేతికతతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి ప్రజ
Date : 25-03-2026 - 3:40 IST -
Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్
టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకలో ఇరు రాష్ట్రాల నేతలు పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబసభ్యులతో కలిసి వివాహానికి హాజరైన తెలంగాణ
Date : 25-03-2026 - 2:30 IST