Andhra Pradesh
-
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ
అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు రేపు నోటిఫికేషన్ జారీకానుంది. పెదపరిమి, వడ్లమాను, వెకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెల్లోని పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలు సమీకరిస్తారు
Date : 02-01-2026 - 5:46 IST -
ఏపీకి సోనియా గాంధీ, రాహుల్
ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే ఆందోళనల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు
Date : 02-01-2026 - 4:31 IST -
ఉండవల్లిలో దొంగలు చోరీ.. 20 స్కూటీల డిక్కీలను ఓపెన్ *** ?
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇద్దరు ఆగంతకులు హల్ చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు చేసిన పనికి ఊరిజనం అవాక్కయ్యారు. పొద్దున్నే లేచి ఇంటి ముందు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని గుర్తించారు. వారిని కనిపెట్టే పనిలో
Date : 02-01-2026 - 3:47 IST -
ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్, ప్రజల పై విద్యుత్తు భారాన్ని తగ్గించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) నాలుగవ నియంత్రణ కాలానికి (4th Control Period) సంబంధించి చేసిన అదనపు ఖర్చులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా, కమిషన్ తుది ట్రూ-అప్ మొత్తాలను ఖరారు చేసింది
Date : 02-01-2026 - 2:57 IST -
పల్నాడు, కృష్ణా జిల్లా.. కలెక్టర్లకు చంద్రబాబు అభినందన
AP CM Chandrababu Naidu : నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపిన పల్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకు అధికారులు పుస్తకాలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించగా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచన మేరకు బాలికల వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంట
Date : 02-01-2026 - 11:25 IST -
ఏపీలో విద్యార్థులకు గుడ్స్యూస్.. జనవరి నెలలో 12 రోజులు సెలవులే
Andhra Pradesh : సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్లో సందడి మొదలైంది. జనవరి 2026లో స్కూల్ విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సాధారణ, ఆప్షనల్ సెలవులున్నాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులకు గాను విద్యార్థులకు 13 రోజులు సెలవులు వస్తున్నాయి. సంక్రాంతి పండుగతో పాటు గణతంత్ర దినోత్సవం కూడా సెలవుల జాబితాలో ఉన్నాయి. ఏపీలో జనవరి నెలలో 13 రోజులు సెలవు
Date : 02-01-2026 - 10:58 IST -
ఏపీలో నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ
నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు
Date : 02-01-2026 - 10:28 IST -
ఏపీ ప్రభుత్వానికి మంచి కిక్కు ఇచ్చిన న్యూ ఇయర్ మద్యం అమ్మకాలు
మద్యం అమ్మకాలు డిసెంబర్ (2025)లో గణనీయంగా పెరిగి రూ.2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో రూ.2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా రూ.543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి
Date : 01-01-2026 - 9:48 IST -
ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..
Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయ
Date : 01-01-2026 - 1:57 IST -
అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్
Sri Kanipakam Varasiddhi Vinayaka Temple : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్కు చెందిన హైమ్ సంస్థ ఈ గుర్తింపును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్ రేటింగ్ దక్కింది. ఇది ఆలయ అధికారులు, సిబ్బంది కృషికి దక్కిన గ
Date : 01-01-2026 - 12:54 IST -
కరెంట్ ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది
Date : 01-01-2026 - 12:45 IST -
మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
కొత్త సంవత్సరం పురస్కరించుకుని అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అదరగొట్టారు. మాస్ పాటలకు దుమ్మురేపే స్టెప్పులు వేసి అందరినీ ఉత్సాహపరిచారు
Date : 01-01-2026 - 10:18 IST -
దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు!
కల కనాలి.. దాన్ని సాధించాలి.. అని అంటారు మాజీ రాష్ట్రపతి, రాకెట్మ్యాన్ అబ్దుల్ కలాం. ముందు చూపుతో, ఒక విజన్తో ఫ్యూచర్ని ముందే చూసి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు.
Date : 31-12-2025 - 8:28 IST -
వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు.. కొడాలి నాని, వంశీ పై టీడీపీ సీనియర్ లీడర్ ఫైర్
Gorantla Butchaiah Chowdary : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్పై టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వారిద్దరికీ చాలాసార్లు చెప్పానని.. వినకపోవటంతోనే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోందంటూ గోరంట్ల హాట్ కామెంట్స్ చేశారు. మర
Date : 31-12-2025 - 3:54 IST -
2025 లో తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపిన ఘటనలు ఇవే !!
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు పరిపాలనా భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోయగా, మరోవైపు హైదరాబాద్ వేదికగా జరిగిన 'మిస్ వరల్డ్' పోటీలు
Date : 31-12-2025 - 1:36 IST -
ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు, సంబరాల్లో పెన్షన్ దారులు
ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఇవాళ అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.2,743 కోట్లను విడుదల చేసింది
Date : 31-12-2025 - 9:30 IST -
జనవరి 4 న భోగాపురంలో తొలి ఫ్లైట్ ల్యాండింగ్
విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి విమానంలో రానున్నారు
Date : 31-12-2025 - 8:15 IST -
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది
Date : 30-12-2025 - 9:30 IST -
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP high court : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్ 2 రిజర్వషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2023 గ్రూప్ 2 రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులకు ఊ
Date : 30-12-2025 - 3:47 IST -
మరోసారి ఆజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ ?
గతంలో తన ఇంటి వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అనుచరులతో కలిసి దాడి చేయించారనే అభియోగంపై ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది
Date : 30-12-2025 - 12:45 IST