HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Tdp Mlcss Obstruct Ap Legislative Council Proceedings Over Jangareddygudem Spurious Liquor Deaths

AP Legislative Council: ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు..!

  • By HashtagU Desk Published Date - 03:30 PM, Thu - 24 March 22
  • daily-hunt
Tdp Mlcs Ap Legislative Council
Tdp Mlcs Ap Legislative Council

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఈరోజు జంగారెడ్డిగూడెం మృతులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీల‌ను శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు సస్పెండ్ చేశారు. నేటి శాసన మండలి కాగానే జ‌గంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై చ‌ర్చించాలంటూ మ‌రోసారి టీడీపీ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిలుచుని నినాదాలతో సభను అడ్డుకున్నారు. అంతే కాకుండా ఏపీలో సారా మరణాలు, జే మద్యాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ స‌భ్యులు మండలి చైర్మన్‌ పోడియంను చుట్టు ముట్టారు.

ఈ నేప‌ధ్యంలో సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోండ‌ని పదేపదే టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఒక రోజు పాటు సస్పెన్షన్‌ విధించారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీలు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డిలను ఒకరోజు సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ప్రకటించిన మండలి చైర్మన్, ఆ త‌ర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇక ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. టీడీపీ సభ్యులు ఈరోజు కూడా స‌భ‌లో విజిల్స్‌ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళన చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. జంగారెడ్డిగూడెం క‌ల్తీసారా మరణాలు, జె బ్రాండ్ మ‌ధ్యం పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి, చివరకు సస్పెన్షన్‌కు గుర‌య్యారు. ఇక మ‌రోవైపు సభకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఇక మ‌రోవైపు నాటు సారా మృతుల పాపం సీఎం జగన్‌ రెడ్డిదే అని టీడీపీ నాయ‌కులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్ర‌మంలో జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు. సభలోకి వచ్చిన అనంతరం నిరసనలో భాగంగా చిడతలు వాయిస్తూ, విజిల్స్‌ వేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయగానే ఆ పార్టీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం వైపు వెళ్లడానికి యత్నించారు. దీంతో దీపక్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Legislative Council
  • Jangareddygudem
  • Spurious liquor deaths
  • tdp
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd