Andhra Pradesh
-
AP New Districts: కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్.. కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు నేటితో అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. దీంతో ఈరోజు నుంచి ఏపీలో 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కో
Date : 04-04-2022 - 11:44 IST -
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డి కథ అడ్డం తిరిగిందా? విశాఖ నుంచి విజయవాడకు మకాం ఎందుకు మారింది?
విశాఖలో అంతా తానై చక్రం తిప్పి, ఉత్తరాంధ్ర సీఎంగా అనిపించుకున్న విజయసాయిరెడ్డికి కథ అడ్డం తిరిగిందా? ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగేందుకేనా?
Date : 03-04-2022 - 11:34 IST -
AP Govt Debts : కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఏపీ సర్కారు అప్పుల వేట
అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
Date : 03-04-2022 - 11:24 IST -
New Collectors: కొత్త జిల్లాల కలెక్టర్లు వీళ్ళే!
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుపై తుది ముసాయిదాకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.
Date : 03-04-2022 - 10:52 IST -
New Districts In AP: ఏపీలో 26 జిల్లాలకు.. తుది నోటిఫికేషన్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చేశాయ్. 13 జిల్లాల నవ్యాంధ్ర, ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఈ క్రమంలో కిత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులో తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క
Date : 03-04-2022 - 9:15 IST -
Amaravati: ‘అమరావతి’ పై చేతులెత్తేసిన జగన్ సర్కార్
ఇటీవల అమరావతి గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.
Date : 02-04-2022 - 6:32 IST -
Srisailam Temple Issue: శ్రీశైలం హింసాత్మక ఘటన.. రంగంలోకి దిగిన కన్నడ పోలీసులు..!
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం పురవీధుల్లో వీరంగం చేసిన కన్నడ యువకులు, ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద కన్నడ భక్తులకు, స్థానిక భక్తులకు మధ్య ప్రారంభమైన గొడవ, హింసాత్మక ఘర్షణలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీశైలంలో యాత్రికుల మధ్య జరిగిన హింసా
Date : 02-04-2022 - 2:13 IST -
Fact check: రామ మందిరంలో క్రైస్తవ ప్రార్ధనలు.. అసలు నిజం ఇదే..!
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రామ మందిరాన్ని పాస్టర్ అక్రమంగా ఆక్రమించుకుని అక్కడ క్రైస్తవ ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారని పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలం కె గంగవరం గ్రామంలో తాళం వేసి ఉన్న రామ మందిరం ప్రక్కనే జరుగుతున్న ప్రార్థన సభకు సంబంధించిన వీడియోను పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు.
Date : 02-04-2022 - 12:50 IST -
Vontimitta Sri Rama Kalyanam: ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం..!
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదే రోజు స్వామివారికి పట్టువస్త
Date : 02-04-2022 - 11:16 IST -
Pegasus Issue: ‘పెగాసస్’పై `ఏబీ` ప్రత్యేక ఇంటర్వ్యూ!
చంద్రబాబు సీఎంగా ఉండగా ఆంధ్రప్రదేశ ప్రభుత్వం వద్దకు పెగాసిస్ స్పైవేర్ ను అమ్మడానికి ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ ఎస్ వో సంప్రదింపులు జరిపింది.
Date : 01-04-2022 - 5:02 IST -
Nagababu: వైసీపీ నాయకుల పాపాలకు.. 8 మంది అధికారులు బలి..!
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా అధికార వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు
Date : 01-04-2022 - 4:59 IST -
Nara Lokesh: జనం చెవుల్లో.. జగన్ పూలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల్నిముఖ్యమంత్రి జగన్ మోహర్ రెడ్డి ఫూల్ చేశారని తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల నేపధ్యంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో, రాష్ట్ర ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు, మధ్య నిషేధం హామీ, ప్రత్యే
Date : 01-04-2022 - 4:19 IST -
Nellore Politics: ఆనం విషయంలో.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఒక్కోసారి, ఆ పార్టీ వర్గాలకే అంతుబట్టవు. అసలు మ్యాటర్ ఏంటంటే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆతర్వాత టీడీపీలో చేరారు. ఇక గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆనం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Date : 01-04-2022 - 11:39 IST -
Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ
Date : 31-03-2022 - 4:42 IST -
AP Electricity Charges Hike: జగనన్న విద్యుత్ బాదుడు పై.. ప్రతిపక్షాల రియాక్షన్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచుతూ, బుధవారం విద్యుత్ నియంత్రణా మండలి (ఈఆర్ఎస్) కొత్త ఛార్జీలను ప్రకటించింది. దీంతో పెరిగిన ఛార్జీలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడబోతుంది. ఒకవైపు కరోనా పేరు చెప్పి, మరోవైపు ఉక్రెయిన్- రష్యా య
Date : 31-03-2022 - 4:23 IST -
AP Cabinet: జగన్ నయా కేబినెట్లో.. ఈ ముగ్గరు వైసీపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందా..?
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రాష్ట్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు ఖాయమని, ఉగాది తర్వాత ఏప్రిల్ రెండవ వారంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ నయా మంత్రివర్గంలో ఎవరికి కొత్తగా స్థానం దక్కబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠర
Date : 31-03-2022 - 3:43 IST -
Tainted Officers : ‘అయ్యా..ఎస్’ల జైలు బాస్ లు!
స్వర్గీయ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఐఏఎస్ లు జైలు పాలయ్యారు. వివిధ కేసుల్లో శిక్షను అనుభవించారు.
Date : 31-03-2022 - 2:57 IST -
Papikonda National Park: పులుల గణన పూర్తైంది!
ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం వన్యప్రాణి విభాగం అధికారులు పాపికొండ జాతీయ పార్కులో పులుల గణనను పూర్తి చేశారు.
Date : 31-03-2022 - 2:27 IST -
Tadipatri Politics: జేసీ బ్రదర్కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మరోవైపు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య రగడ కొనసాగుతుంది. తాడిపత్రిలో స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్టు ఈ ఇద్దరు నేతలు సై అంటే సై అనేలా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుధ్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది.
Date : 31-03-2022 - 2:24 IST -
AP HighCourt : 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది.
Date : 31-03-2022 - 12:58 IST