Andhra Pradesh
-
Pegasus Spyware Issue: షోకాజ్ నోటీస్ పై.. ఏబీ రిప్లై ఇదే..!
ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనులు రేపిన పెగాసస్ స్పైవేర్ ఇష్యూ పై ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ ఇంటలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 5వ తేదీన మంగళవారం ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ఛీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఈరోజు ఏబీ వెంకటేశ్వరర
Date : 06-04-2022 - 12:52 IST -
YSRCP VS TDP: ఏపీ ఇంక కాబోయే లంక.. పూర్తిగా దిగజారిన ఎల్లో మీడియా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు ఎల్లో మీడియా అయితే ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విషపు రాతలు రాస్తూనే ఉంది. ఇక ఇటీవల టీడీపీతో పాటు జనసేన కూడా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమంటే చాలు, జూమ్లో 40 ఇయ
Date : 06-04-2022 - 12:18 IST -
AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో, ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ క్రమంలో 26 జిల్లాల్లో పాలన ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్కడ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెరిగాయి. ఈ పెంపు 15
Date : 06-04-2022 - 9:45 IST -
CM Jagan: మోడీతో జగన్ భేటీ ఎజెండా ఇదే
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు.
Date : 06-04-2022 - 8:13 IST -
Amaravati Farmers : ఢిల్లీలో అమరావతి రైతుల ఫైట్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన రోజే అమరావతి రాజధాని రైతులు కేంద్ర మంత్రులను కలిశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర తరపును కేటాయించిన సంస్థల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర మంత్రులుకు విజ్ఞప్తి చేశారు.
Date : 05-04-2022 - 5:54 IST -
Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ ‘భూంఫట్’
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బయట పెట్టింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ భూములను మింగేశారని ఆరోపణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ నేతలు చూపుతున్నారు.
Date : 05-04-2022 - 5:50 IST -
New Districts in AP : ఎన్నికల అస్త్రంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ
ఏపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాజకీయ ఎజెండా మారుతోంది.
Date : 05-04-2022 - 3:56 IST -
Pegasus Spyware Issue: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల ఏపీలో కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం పై ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో భాగంగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనలేదని స్పష్టం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు, 2019 మే నెల వరక
Date : 05-04-2022 - 1:02 IST -
AP New Districts: పవన్ అండ్ చంద్రబాబు పై.. మంత్రి పేర్ని నాని సెటైర్స్..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు పై అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సీఎం జగన్ నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేవలం రాజకీయ కోణంలో వీటిని ఏర్పాటు చేశారని, తాము
Date : 05-04-2022 - 11:27 IST -
Jagan Cabinet: ఇద్దరు మినహా 7న మంత్రుల రాజీనామా
ప్రస్తుత కేబినెట్ లో ఉన్న ఇద్దరు మినహా మిగిలిన మంత్రులు ఈ నెల 7న కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 04-04-2022 - 10:18 IST -
CM KCR & YS Jagan : ఢిల్లీ వేదికగా సీఎంలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వారం పాటు అక్కడే ఉంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులను కలుస్తారు. ఆ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చెబుతోంది.
Date : 04-04-2022 - 5:52 IST -
Chandrababu : ఏపీ మరో శ్రీలంక : చంద్రబాబు
ముందు చూపుతో చంద్రబాబు ఏదైనా అంటుంటారు. ఆ మధ్య పిల్లల్ని కనండంటూ స్లోగన్ ఇచ్చారు. రాబోవు రోజుల్లో పిల్లల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఒకప్పుడు ఇద్దరు ముద్దు అనే స్లోగన్ వినిపించారు. ఒకరు చాలనే నినాదం కూడా ఇచ్చారు.
Date : 04-04-2022 - 5:35 IST -
AP New Districts: సీమకు వచ్చిన సముద్రం..!
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్త జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు నుంచే 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. అయితే ఇప్పుడు ఇంట్రస్టింగ్ మ్యాటర్ ఏంటంటే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సీమకు తీర ప్రాంతం వచ్చింది.
Date : 04-04-2022 - 4:55 IST -
Congress -TDP : కాంగ్రెస్, టీడీపీ పొత్తు పదిలం?
తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ కలిసి ఉన్నట్టా? విడిపోయినట్టా? అనే సందేహం చాలా మందిలో ఉంది.
Date : 04-04-2022 - 4:37 IST -
CM Jagan: జగన్ ఢిల్లీ టూర్.. ప్రధానితో చర్చించనున్న కీలక అంశాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్ర 4 గంటల 30 నిముషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. సీఎం జగన్కు పీఎంవో వర్గాలు అపాయింట్మెంట్ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సీఎం జగన్, ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీలో భాగంగా ముఖ్య
Date : 04-04-2022 - 4:28 IST -
AP Cabinet: జగన్ నయా టీమ్.. ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు అప్పగిస్తానని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారిలో ఎవర
Date : 04-04-2022 - 3:27 IST -
AP Lands Survey : రాడార్ చిత్రాలతో ఏపీ భూ సర్వే
భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జగన్ సర్కార్ రాడార్ చిత్రాలను సర్వే కోసం తయారు చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి స్థాయి భూ రికార్డులను తయారు చేయడానికి సిద్దం అయింది.
Date : 04-04-2022 - 2:25 IST -
Lemon Price: సామాన్యుడిని పిండేస్తున్న నిమ్మ..!
నిమ్మకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు అటు సామాన్యుల నుంచి ఇటు సెలబ్రెటీల వరకు నిమ్మకాయతో తయారు చేసిన రకరకాల వాటర్ను తాగడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో లెమన్ వాటర్ దాహార్తిని తీర్చడమే కాదు తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో వేసవి ము
Date : 04-04-2022 - 1:27 IST -
Pawan Kalyan: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండానే జిల్లాల విభజన!
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా విభజన సాగింది.
Date : 04-04-2022 - 12:42 IST -
Amaravati Lesson: అమరావతి పాఠాన్ని తొలగించిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సిలబస్ నుంచి అమరావతి పాఠాన్ని తొలగిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఇక 2021-22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన క్రమంలో, విద్యార్థులపై భారం పడకూడదన్న సుదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వి
Date : 04-04-2022 - 12:20 IST