Amma Vodi : ఈ నెల 27న తల్లుల అకౌంట్లోకి నిధులు.. రూ. 13వేలు జమ. !!
ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నిధుల విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈనెల 27న విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఈ పథకం నిధులు జమ చేయనుంది సర్కార్.
- By hashtagu Published Date - 07:15 PM, Wed - 22 June 22
ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నిధుల విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈనెల 27న విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఈ పథకం నిధులు జమ చేయనుంది సర్కార్. అమ్మఒడి పథకం కింద ఒక్కో స్టూడెంట్ కు ఏడాదికి రూ. 15వేల రూపాలయను అందిస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది మాత్రం రూ. 13వేలు మాత్రమే జమ చేయనుంది. దీనికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. అమ్మ ఒడి పథకం కోసం ఈ ఏడాది రూ. 6,500కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది ప్రభుత్వం.
ఇక పోయిన ఏడాది ఈ పథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ ఏడాది లక్షకు పైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది సర్కార్. పాఠశాలలకు గైర్హజరు కారణంతో 51వేల మంది విద్యార్థులను అనర్హులుగా తేల్చారు అధికారులు. ఇక మిగతా 50వేల మంది విద్యార్థులను ఇతరాత్ర కారణాలతో జాబితా నుంచి తొలగించారు.
Related News
Hari Rama Jogayya : కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించబోతున్న హరిరామ జోగయ్య
ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు