Andhra Pradesh
-
Raghurama Krishnam Raju : భీమవరం రాకుండానే వెనుదిరిగిన రఘురామ.. కారణం ఇదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చేందుకు సిద్దమవ్వగా.
Published Date - 12:15 PM, Mon - 4 July 22 -
Pm Modi AP Tour: గన్నవరంలో మోడీ.. ఘనస్వాగతం పలికిన జగన్
గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
Published Date - 11:00 AM, Mon - 4 July 22 -
Pawan Kalyan: పవన్ ఆశ, ఆశయం నెరవేరడానికి ఆ 3000 సామాజికవర్గాలు మద్దతిస్తాయా?
పవన్ కల్యాణ్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం ఆయన పరితపిస్తుంటారు.
Published Date - 06:00 PM, Sun - 3 July 22 -
CM Jagan’s Daughter: మాస్టర్స్లో డిస్టింక్షన్తో పాసైన సీఎం జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 07:27 PM, Sat - 2 July 22 -
TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాక చేసింది.
Published Date - 06:20 PM, Sat - 2 July 22 -
Vijayawada:ఏపీ భూ కుంభకోణం, 38 మంది రెవెన్యూ అధికారులపై వేటు
ఏపీ లో రెవెన్యూ కుంభకోణం బయటపడింది. భూముల రికార్డులను తారుమారు చేసిన 38 మంది అధికారులపై ఏపీ సర్కార్ వేటు వేసింది.
Published Date - 06:00 PM, Sat - 2 July 22 -
AP Rains:ఏపీలో 12శాతం అదనపు వర్షపాతం
ఏపీ రాష్ట్రంలో సాధారణం కంటే 12 శాతం అధికంగా జూన్ నెలలో వర్షం కురిసింది.
Published Date - 05:31 PM, Sat - 2 July 22 -
Apsrtc Hikes Tickets: మూడేళ్లలో మూడుసార్లు ‘బాదుడే.. బాదుడు’
ఏపీలో బాదుడే బాదుడు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో మూడేళ్లలో మూడుసార్లు బాదేసింది ప్రభుత్వం.
Published Date - 02:55 PM, Sat - 2 July 22 -
Kharif : ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల కొరత.. తీవ్ర ఆందోళనలో రైతులు
రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన
Published Date - 09:47 AM, Sat - 2 July 22 -
YCP : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో 15 రోజుల రిమాండ్ పొడిగింపు
కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను మరో 15 రోజులు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సాయంతో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ
Published Date - 10:08 PM, Fri - 1 July 22 -
Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్
వైసీపీ పేటెంట్ పోలీసులపై ప్రైవేటు కేసులు వేయడానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు సిద్ధం అయ్యారు.
Published Date - 06:10 PM, Fri - 1 July 22 -
Breaking News Andhra: జగన్ కు సినిమా `ఆన్ లైన్` షాక్
ఆన్లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 అమలుపై స్టే విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 02:12 PM, Fri - 1 July 22 -
Azadi Ka Amrit Mahotsav :ఆ`జాదు` ప్రకంపనలు
ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు భీమవరం కేంద్రంగా జరగనున్న `ఆజాదీకా అమృత్ మహోత్సవం` ఏపీ రాజకీయ పార్టీలను ఆలోచింప చేస్తోంది.
Published Date - 01:30 PM, Fri - 1 July 22 -
30 Ft bronze statue: మన్యంవీరుని కోసం ప్రధాని `మోడీ `
భీమవరం పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో 30 అడుగుల విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. జులై 4న మహా దినోత్సవంకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
Published Date - 01:12 PM, Fri - 1 July 22 -
Ease of Doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో `ఏపీ టాప్`
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
Published Date - 11:47 AM, Fri - 1 July 22 -
Breaking : ఏపీ ప్రయాణీలకు షాక్…శుక్రవారం నుంచి బస్సు ఛార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు షాకిచ్చింది APSTRC.రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంపునకు రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 07:25 PM, Thu - 30 June 22 -
Jagan Strategy: రోజాకు కౌంట్ డౌన్, బైరెడ్డికి భలే ఛాన్స్ !
మంత్రి రోజాకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఒక్కో పదవిని జగన్మోన్ రెడ్డి పీకేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమెను వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు.
Published Date - 03:45 PM, Thu - 30 June 22 -
AP Urban Schools: పాలనా సంస్కరణల్లో జగన్ మరో సంచలన
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో మరో సంచలన నిర్ణయాన్ని అమలు చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలోని స్కూల్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డిఎస్ఇ) పరిధిలోకి తీసుకొచ్చారు.
Published Date - 03:00 PM, Thu - 30 June 22 -
Telugu Desam Party 2.0:చంద్రబాబు ఉద్యమం 2.0
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మరింత నిర్మాణాత్మక ఉద్యమం చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పక్కా ప్రణాళికను రచించారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన ఆయన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
Published Date - 02:30 PM, Thu - 30 June 22 -
YCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాల
`సంక్షోమ పథకాలు జగన్కు పేరుతెచ్చాయి, నాలుగు రోడ్లను కూడా వేయలేని తాము ఎమ్మెల్యేలుగా చేతగాని వాళ్లలా మిగిలిపోయాం.
Published Date - 01:30 PM, Thu - 30 June 22