Andhra Pradesh
-
YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ ఇటీవల రాజస్థాన్లోని జోధ్పూర్లో జరగగా.. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్లోని ఓ హోటల్లో రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది.
Date : 25-02-2024 - 8:06 IST -
SIMS Bharat Reddy: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ‘సిమ్స్’ భరత్ రెడ్డి దంపతులు
SIMS Bharat Reddy: అధికార వైసీపీ(ysrcp)కి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన ‘సిమ్స్’ విద్యాసంస్థల(‘Sims’ educational institutions)డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష ఇవాళ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషలకు లోకేశ్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన
Date : 24-02-2024 - 8:50 IST -
Perni Nani: పవన్ లెక్కలు చెబుతుంటే మంగళవారం సామెత గుర్తొస్తోందిః పేర్ని నాని
Perni Nani: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకట
Date : 24-02-2024 - 7:19 IST -
Free Bus : ఏపీలోనూ ‘ఉచిత బస్సు ప్రయాణం’.. ఎవరికి ?
Free Bus : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది.
Date : 24-02-2024 - 7:12 IST -
TDP : టీడీపీ లో మొదలైన రాజీనామాల పర్వం..
టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి తొలి జాబితాలో విడుదలైందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీలో ఆగ్రహపు జ్వాలలు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు. తాజాగా విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాశర్ల ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. గజపతినగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేసారు. కొండపల్లి
Date : 24-02-2024 - 5:15 IST -
TDP- Janasena List : టీడీపీ-జనసేనలో మొదలైన అసంతృప్తి జ్వాలలు
టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా ఈరోజు శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన కేవలం 5 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించగా..మిగతా అభ్యర్థులను రెండో లిస్ట్ లో ప్రకటించబోతున్నది. ఈ మొదటి లిస్ట్ (TDP- Janasena List) లో పవన్ కళ్యాణ్ పేరు కా
Date : 24-02-2024 - 4:02 IST -
Partha Saradhi : పార్టీలో చేరకపోయినా టీడీపీ టికెట్ దక్కించుకున్న పార్థసారథి
ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈసారి జనసేన – టీడిపి పలు స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. టీడిపి అభ్యర్థుల స్థానంలో జనసేన , జనసేన పోటీ చేయాల్సిన స్థానాల్లో టిడిపి పోటీకి దిగవల్సి వచ్చింది. దీంతో చాల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతలు తమ టికెట్ల ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే టీడిపి లో ఇంకా అధికారికంగా చేరకపోయిన టికెట్ దక్కించుకున్నారు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుస
Date : 24-02-2024 - 3:34 IST -
TDP-JSP First List: సీనియర్లను పట్టించుకోని బాబు, జేఎస్పీ లీడర్ల సైలెన్స్
టీడీపీ-జేఎస్పీ తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పలువురు సీనియర్లకు సేయు దక్కలేదు. ఈ జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనం రామనారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు
Date : 24-02-2024 - 3:21 IST -
Janasena Candidates List : జనసేన కు 24 స్థానాలు ఇవ్వడం ఫై వర్మ సెటైర్లు..
మెగా ఫ్యామిలీ ఫై , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై నిత్యం సెటైర్లు , విమర్శలు చేసే..దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)..మరోసారి తన చేతికి పనిచెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేన (Janasena) పార్టీ పెట్టిన దగ్గరి నుండి పవన్ ను నిత్యం ఫాలో అవుతూ..ఆయన ఏంచేసినా..ఎక్కడికి వెళ్లిన..ఏ పని మొదలుపెట్టిన దానిపై తనదైన శైలి లో సెటైర్లు వేసే వర్మ…తాజాగా ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ (Janasena Candidates) ఫై స్పందించారు. “23
Date : 24-02-2024 - 3:18 IST -
Pawan Kalyan : పవన కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అంటూ వైసీపీ నేతలు సెటైర్లు
ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. మార్చి 14 , 15 తేదీలలో ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ రానున్న తరుణంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సుమారు 140 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన కూటమి ఈరోజు 99 స్థానాల్లో క్యాండిడేట్లను ఖరారు చేసి ఎన్నికలకు సమరశంఖం పూరించింది. దీంతో ఆయా నియోజక
Date : 24-02-2024 - 3:08 IST -
Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన(tdp-janasena) కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్(pawan) అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీ(ysrcp)పై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్
Date : 24-02-2024 - 2:56 IST -
TDP : కొత్తగా 23 మందికి ఛాన్స్ ఇచ్చిన టీడీపీ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వైసీపీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ 94 మందిలో 23 మంది కొత్తవారే కావడం విశేషం. ఈసారి ఎన్నికల్లో కొత్తవారికి , మహిళలకు పెద్ద ప
Date : 24-02-2024 - 2:05 IST -
janasena : జనసేనకు 24 సీట్లు మాత్రమే దక్కడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ
అప్పట్లో ఓ పది సీట్లన్నా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమన్న జనసేనాని.. జనసేన(janasena)కు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan) పేర్కొన్నారు. చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 – 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తుచేశారు. అయితే, 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా ర
Date : 24-02-2024 - 1:58 IST -
TDP- Janasena Alliance : పొత్తు కోసం చాలా కష్టపడ్డాను – చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే జనసేన (Janasena) ఐదు స్థానాలకు సంబదించిన పేర్లను ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ
Date : 24-02-2024 - 1:45 IST -
Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ ఏడు జాబితాలను రిలీజ్ చేయగా..ఈరోజు శనివారం టీడీపీ – జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మందితో కూడిన లిస్ట్ రిలీజ్ చేయగా..జనసేన 05 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఐదుగురిలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు ల
Date : 24-02-2024 - 12:52 IST -
AP : బీజేపీ కోసం సీట్లు త్యాగం చేసిన జనసేన..
జనసేన – టీడీపీ (Janasena- TDP) పార్టీలకు సంబదించిన అభ్యర్థుల తాలూకా ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. మొత్తం 175 సీట్లకు గాను టీడీపీ 94 , జనసేన 24 అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 57 సీట్లు బిజెపి కి కేటాయించినట్లు తెలుస్తుంది. కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజంగా 57 సీట్లు బిజెపి కి ఇస్తే గెలుస్తుందా..? 57 లో కనీసం 10 స్థానాలైన గెలిచే అవకాశం ఉందా..? అని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. అదే […]
Date : 24-02-2024 - 12:40 IST -
TDP – Janasena 1st List : టీడీపీ – జనసేన ఉమ్మడి లిస్ట్ వచ్చేసింది..
తెలుగు తమ్ముళ్ల (TDP) తో పాటు జనసేన (Janasena) సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లిస్ట్ (First List) వచ్చేసింది. శనివారం ఉదయం ఇరు పార్టీల నేతలు చంద్రబాబు ఇంట్లో సమావేశమై, ఆ తర్వాత జాబితాను రిలీజ్ చేసారు. తొలి జాబితా లో టీడీపీ 94, జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతో అభ్యర్థులను ఖరారు చేసారు. 3 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలో ఉండబోతుంది. జనసేన అభ్యర్థులు వీరే • తెనాలి: నాదెండ్ల మనోహర్ • […]
Date : 24-02-2024 - 12:15 IST -
Raghu Rama Krishna Raju: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా
Raghu Rama Krishna Raju: వైసీపీ(ysrcp)కి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా(resigns) చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్(cm jagan) కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడ
Date : 24-02-2024 - 11:59 IST -
Jaahnavi Kandula : తెలుగు విద్యార్థిని పైనుంచి కారు నడిపిన పోలీస్.. ఇండియా రియాక్షన్
Jaahnavi Kandula : అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని 23 ఏళ్ల జాహ్నవి కందుల గతేడాది జనవరి 23న సియాటెల్లో ఓ ప్రమాదంలో చనిపోయింది.
Date : 24-02-2024 - 11:35 IST -
BEd Fee Refund : బీఈడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రీఫండ్ ఇలా..
BEd Fee Refund : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన వారు కూడా అర్హులని ప్రకటించారు.
Date : 24-02-2024 - 10:06 IST