Andhra Pradesh
-
AP : కాసేపట్లో సుప్రీం కోర్ట్ లో ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ..టెన్షన్ లో బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస కేసుల విచారణ టెన్షన్ పెట్టిస్తున్నాయి. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచా
Date : 17-01-2024 - 8:47 IST -
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది.
Date : 16-01-2024 - 3:03 IST -
CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
CBN - Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Date : 16-01-2024 - 2:18 IST -
AP Congress : చేరికల రేసులో కాంగ్రెస్ వెనుకంజ.. ఎన్నికల రేసులో ఏమయ్యేనో ?
AP Congress : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Date : 16-01-2024 - 1:51 IST -
Prabhala Theertham : కోనసీమ ప్రభల తీర్థం ఎందుకంత ప్రత్యేకం?
కోనసీమలో కనుమ రోజున జరిగే ప్రభల తీర్దానికి (Prabhala Theertham) ఎంత ప్రాముఖ్యత ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రభల తీర్థ మహోత్సవాన్ని కనుమ రోజు ఘనంగా జరుపుకుంటారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థ వేడుకలు చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు ఇతర రాష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకలను తిలకిస్తారు. వాకలగ
Date : 16-01-2024 - 8:52 IST -
Modi : నేడు ఏపీలో NACIN కొత్త క్యాంపస్ ను ప్రారభించబోతున్న మోడీ..
ప్రధాని మోడీ నేడు ఏపీలో పర్యటించబోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర మోడీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ను ప్రారభించనున్నారు. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. దీనికి సంబదించిన అధికారిక షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గం
Date : 16-01-2024 - 8:17 IST -
Cock Fight : గోదావరి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు
గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరుగాసాగాయి. రెండోరోజులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు ఆంక్షలు విధించిన పందెం రాయుళ్లు లెక్క చేయలేదు కాకినాడ రూరల్ మండలం వలసపాకల వద్ద కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందాల బరిని ధ్వంసం చేసి పందెంరాయుళ్లను పోలీసు స్టేషన్కు తరలించారు. కాకినాడ రూరల
Date : 16-01-2024 - 6:28 IST -
Godavari : కొత్త అల్లుడికి ఏకంగా 225 రకాల వంటకాలతో మర్యాద చేసిన అత్తమామలు
సంక్రాంతి అంటే ఎవరికైనా టక్కున గర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. కోడి పందేలకు గోదావరి జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కోడి పందాలు చూసేందుకు గోదావరి జిల్లాలకు వస్తుంటారు. కేవలం కోడిపందేలకే కాదు మర్యాదలకు సైతం గోదావరి జిల్లాలు పెట్టిందిపేరు. ముఖ్యంగా కొత్త అల్లుడికి రకరకాల పిండివంటలతో, వంటకాలతో అబ్బా అనిపిస్తారు. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం
Date : 15-01-2024 - 6:27 IST -
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి 135 సీట్లు సాధిస్తుంది – RRR
ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి..తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం తో..ఏపీ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు సర్వేలు పలు జనసేన – టీడీపీ కూటమి గెలుస్తాయని తెలుపగా..మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని వెల్లడించాయి. ఈ క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు..ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధింస్తుందో చెప్పుకొచ్చారు. We’re now on WhatsApp. Click to Join. రాబోయే ఎన్నికల
Date : 15-01-2024 - 3:49 IST -
New PCC Chief : ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రుద్రరాజు రాజీనామా.. ఎల్లుండిలోగా షర్మిలకు పార్టీ పగ్గాలు ?
New PCC Chief : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.
Date : 15-01-2024 - 3:02 IST -
AP Cockfights: సంక్రాంతికి రాజకీయ రంగు, 2000 కోట్లు కొల్లగొట్టిన కోడి పందాలు!
AP Cockfights: ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కోస్తా ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. మూడు రోజుల పండుగ సందర్భంగా వేల కోట్లు అక్రమ కోడి పందాల రూపంలో కోట్లు డబ్బులు చేతులు మారుతున్నాయి. కుటుంబాలు గాలిపటాలు ఎగురవేయడానికి ఒకచోట సరాదాగా కోడి పందాలు ఆడటం ఏపీలో సహజంగా మారింది. కోడిపందాలు ఆంధ్ర ప్రదేశ్లోని అనేక గ్రామాలలో ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రధానమైన కల్చర్ కూడా. సం
Date : 14-01-2024 - 10:15 IST -
Makar Sankranti: కాకినాడలో కోడిపందాలకు రంగం సిద్ధం
సంప్రదాయా కోడి పందాలపై అధికారిక నిషేధం ఉన్నప్పటికీ సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, బెట్టింగ్లతో కూడిన పందాలు ప్రారంభం కానున్నాయి.
Date : 14-01-2024 - 1:54 IST -
AP Politics: భోగీ వేళ వైసీపీ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు దహనం
జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు జగన్మోహన్రెడ్డి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
Date : 14-01-2024 - 1:41 IST -
Ambati Rambabu Dance Video: స్టెప్పులతో అదరకొట్టిన మంత్రి అంబటి రాంబాబు.. వీడియో వైరల్..!
ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన స్టెప్పులతో (Ambati Rambabu Dance Video) సందడి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబరాలు చేసుకుంటున్నారు.
Date : 14-01-2024 - 9:17 IST -
TDP – JSP : చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..!
ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై త్వరగతిని నిర్ణయం
Date : 14-01-2024 - 7:13 IST -
Hyderabad – Vijayawada : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా కీసర, చిల్లకల్లు టోల్ప్లాజాల వద్ద అధికారులు రద్దీని తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. సాధారణంగా ఈ టోల్ ప్లాజాలలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతాయి. కానీ సంక్రాంతికి వాహనాల సం
Date : 14-01-2024 - 7:02 IST -
YCP : టీడీపీలోకి బెజవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్.. వంగవీటి రాధాతో చర్చలు
వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గుడివాడ లో
Date : 14-01-2024 - 6:50 IST -
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Date : 13-01-2024 - 10:30 IST -
Sajjala: అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలి: సజ్జల
Sajjala: వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని, తెగే వరకు లాగొద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉందని.. తెగేవరకు లాగక
Date : 13-01-2024 - 6:01 IST -
Makar Sankranti 2024: కోడిపందాల కేంద్రాలను మూసివేయాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
దేశంలో కోడిపందాలపై నిషేధం ఉన్నప్పటికీ కోడిపందాలను ఏర్పాటు చేసి స్టెరాయిడ్లు, ఆల్కహాల్ను మగ్గిస్తున్నారని ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పేర్కొంది.
Date : 13-01-2024 - 4:49 IST