Andhra Pradesh
-
AP Politics : ఏపీ ఎన్నికల రేసులో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు.!
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ (TDP), జనసేన (Jansena)లు ముందుగా జాబితాను ప్రకటించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం పార్టీలు ప్రకటించలేదు. ఈ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కూడా చేరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ మొత్తం జాబితాను ప్రకటించి
Date : 16-03-2024 - 9:07 IST -
AP Politics : ఆలస్యమైన ఎన్నికలు.. ఏ పార్టీకి లాభం.?
జనసేన (Janasena) పదిహేను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పది మంది బీజేపీకి మిగిలింది. టీడీపీ, జనసేనలకు కూడా రెబల్స్ను బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుంది.
Date : 16-03-2024 - 8:12 IST -
Mudragada Padmanabham : సినిమాల్లో పీకే హీరో, రాజకీయాల్లో నేనే హీరో
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలను కీలక పదవులు, సీట్లు ఇచ్చి ఆ వర్గం వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. స్వయం ప్రకటిత కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరార
Date : 16-03-2024 - 7:21 IST -
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అ
Date : 16-03-2024 - 6:45 IST -
AP-TS 2024 Election Schedule : ఏపీ – తెలంగాణ లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.
Date : 16-03-2024 - 4:20 IST -
AP Elections 2024 : మే 13 న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు
Date : 16-03-2024 - 4:08 IST -
Janasena : అనకాపల్లిలో ‘గ్లాస్’ ప్రచారం.. ‘టీ’ తాగండి..’గ్లాస్’ కి ఓటెయ్యండి
ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్నారు
Date : 16-03-2024 - 3:11 IST -
YCP Candidates List : జిల్లాల వారీగా వైసీపీ అభ్యర్థుల లిస్ట్..
ఇక పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వంగా గీత ను బరిలోకి దింపుతున్నారు
Date : 16-03-2024 - 2:03 IST -
ysrcp : వైఎస్ఆర్సిపి అభ్యర్థుల జాబితా వెల్లడి
ysrcp MLA, MP Candidates list : వైఎస్ఆర్సిపి అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన వెల్లడిస్తున్నారు. కడప జిల్లా ఇడుపుల పాయలో సమావేశంలో ప్రకటిస్తున్నారు. స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు, 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో 50 శాతం ఓసీలకు కేటాయించినట్లు వివరించారు. వైఎస్ఆర
Date : 16-03-2024 - 1:33 IST -
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ వ
Date : 16-03-2024 - 11:43 IST -
Magunta Srinivasulu Reddy: ఇవాళ టీడీపీలోకి ఎంపీ మాగుంట
భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) ఈ రోజు మధ్యాహ్నం లోక్ సభ, ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. దీంతో ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే.. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారుపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు. ఈ పార్టీలో నుంచి పార్టీలోకి… ఆ పా
Date : 16-03-2024 - 10:58 IST -
TDP Alliance : ఉమ్మడి వైజాగ్లో టీడీపీ కూటమి 2014 ఫలితాలను పునరావృతం చేస్తుందా.?
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి కూడా టీడీపీ (TDP)- జేఎస్పీ (Janasena)- బీజేపీ (BJP) కూటమి 2014 నాటి ప్రదర్శనను పునరావృతం చేస్తుందా అని ఓటర్లు ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. దశాబ్దం తర్వాత ఎన్నికలకు మూడు పార్టీలు చేతులు కలపడంతో, వారి భాగస్వామ్యంపై నాయకులు పెద్ద ఎత్తున అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో విడిపోయి వ్యక్తిగతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో మూడు పార్టీలు ఘోర పరాజయాన్ని చవి
Date : 15-03-2024 - 11:45 IST -
Chandrababu : ఎపీపీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు ఫైర్..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) (APPSC)లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిపాలనలో APPSC ఉద్యోగాలను విక్రయించే ఆరోపణను చంద్రబాబు నాయుడు ఖండించారు, నివేదించిన ద
Date : 15-03-2024 - 9:36 IST -
TDP : పేద అంగన్వాడీ వర్కర్కి టీడీపీ టికెట్..!
లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈసారి లోక్ సభ ఎన్నికల చాలా కీలకమనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో కూడగట్టేందుకు కాంగ్రెస్ (Congress) శ్రమకు మించి కష్టపడుతోంది. అయితే.. బీజేపీ (BJP) సైతం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఎన్డీఏ, యూపీఏ కూటమిలోని పార్టీలు సైతం తమ అభ్యర్థులను గెలిపించాలని ధీమా
Date : 15-03-2024 - 7:30 IST -
Praja Galam : చిలకలూరిపేట సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేసిన కూటమి
త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల పంపకం..అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యాయి. ఇక ప్రజల్లోకి మూడు పార్టీలు కలిసి వెళ్లడమే ఆలస్యం. దానికి కూడా సిద్ధం అయ్యాయి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటిక
Date : 15-03-2024 - 4:04 IST -
Jagan : రేపటి నుండి అసలు సినిమా చూపిస్తా అంటున్న జగన్..
ఇప్పటి వరకు జస్ట్ ట్రయిలర్ (Trailer ) చూసారు..రేపటి నుండి అసలు సినిమా (Cinema) చూపిస్తాం అంటూ ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ (CM Jagan) హెచ్చరిక జారీ చేసారు. 175 కు 175 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్..ఎక్కడ..ఏ విషయంలో..ఎవరి దగ్గర తగ్గడం లేదు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే..ప్రజలు వద్దు అంటే వద్దనే అంటున్నారు. ఇప్పటీకే నియోజకవర్గాల్లో పలు సర్వేలు చేయించిన జగన్..ఎవరికైతే ప్రజలు జై కొడుతున్నారో..వ
Date : 15-03-2024 - 3:48 IST -
YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి
YS Sunitha Reddy : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు.
Date : 15-03-2024 - 3:43 IST -
Roja : ‘జగనన్న ముద్దు – రోజా వద్దు’ నగరిలో నిరసన..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా కు నిద్ర పట్టకుండా చేస్తున్న సొంత పార్టీ కార్యకర్తలు నేతలు. 175 కు 175 సాదించాల్సిందే అంటూ జగన్ దిశా నిర్దేశం చేస్తూ వస్తుండగా…రోజా కు టికెట్ ఇస్తే ఓడిస్తాం అంటూ నగరి ప్రజలు హెచ్చరిస్తుండడం తో జగన్ కు ఏంచేయాలో తెలియడం లేదు. ఇప్పటికే 12 జాబితాలను రిలీస్ చేసిన జగన్.. ప్రతి నియోజకవర్గంలో ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్
Date : 15-03-2024 - 3:27 IST -
TDP : టీడీపీ జాబితాపై కొన్ని ఆసక్తికర విషయాలు.!
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ప్రాధాన్యతనిచ్చింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ‘X’ వేదికగా విడుదల చేసిన 94 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా.. ఇటీవల ప్రకటించిన 34 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితా రెండింటిలోనూ ప్రజాదరణపై ఈ ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల
Date : 15-03-2024 - 2:31 IST -
Viveka Murder : చిన్నాన్నను బంధువులే హత్య చేసారు – వైస్ షర్మిల
చిన్నాన్నను బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్న… హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని వాపోయింది వైస్ షర్మిల (YS Sharmila ). మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) ఐదో వర్ధంతి సందర్భంగా కడపలోని జయరాజ్ గార్డెన్లో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస
Date : 15-03-2024 - 2:23 IST