Andhra Pradesh
-
Passenger Train : విజయనగరం జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
విజయనగరం ( Vizianagaram) జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్ రైలు (Passenger Train Derailed ) పట్టాలు తప్పింది. విశాఖపట్నం – భవానీపట్నం (Visakhapatnam-Bhawanipatna) ప్యాసింజర్ రైలు కొత్తవలస స్టేషన్ లో పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ఎంహెచ్ఆర్ కృష్ణ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. We
Date : 10-03-2024 - 10:21 IST -
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం..
విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై పెను ప్రమాదం (Big Risk) తప్పింది. మంటలను ఆర్పేందుకు కొండమీదకు వచ్చిన ఓ ఫైరింజన్.. తిరిగి వెళ్లే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావటంతో ఎదురుగా వచ్చిన బస్సు మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఫైరింజన్ డ్రైవర్ వాహనాన్ని కొండవైపునకు తిప్పడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. దీంతో భక్తులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. అసలు ఏం జరిగిందంటే.. ఆద
Date : 10-03-2024 - 10:03 IST -
TDP-JSP-BJP : 14లోపు టీడీపీ-జేఎస్పీ-బీజేపీ పూర్తి జాబితా.?
టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల పొత్తు అధికారికంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం మార్చి 14 నాటికి ఖరారు కావచ్చని ఇప్పుడు మనం వింటున్నాము. ఇప్పటికే, టీడీపీ , జనసేన అభ్యర్థుల మొదటి జాబితాను కొన్ని రోజుల క్రితం ప్రకటించాయి. తొలి జాబితాలో మొత్తం 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. మ
Date : 10-03-2024 - 7:52 IST -
Anil Kumar Yadav : తొక్కుతాం బిడ్డా..అంటూ నారా లోకేష్ ఫై అనిల్ కుమార్ ఫైర్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార పార్టీ దూకుడు మరింత పెంచుతుంది. ఈరోజు ఆఖరి సిద్ధం (Siddham) సభను బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఏర్పటు చేసారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. We’re
Date : 10-03-2024 - 7:43 IST -
AP BJP : ఏపీలో బీజేపీ ఆ కొన్ని సీట్లు ఎలా గెలుస్తుంది.?
టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తులో బీజేపీ (BJP) భాగస్వామ్యమవుతుందని అధికారిక సమాచారం. ఏపీలోని ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం ఖాయమైంది. పార్లమెంటు స్థానాలపై బీజేపీ సీరియస్గా ఉందని, అసెంబ్లీ స్థానాలపై పెద్దగా ఆశలు లేవని గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణంగా బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కానీ ఇక్కడ మాత్రం ఆరు స్థానాల్లోనే అవకాశం ఉంద
Date : 10-03-2024 - 7:39 IST -
Siddham : ప్యాకేజీ స్టార్..బాబు ‘సిట్’ అంటే కూర్చుంటాడు.. ‘స్టాండ్’ అంటే నిలబడతాడు – జగన్
బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభలో మరోసారి పవన్ కళ్యాణ్ ఫై జగన్ సెటైర్లు వేశారు. ‘ఈ ప్యాకేజీ స్టార్(Pawan Kalyan ) చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ దిగమంటే దిగుతాడు. తోయమంటే తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్లు డ్రామా ఆడమంటే ఆడతాడు’ అంటూ తనదైన స్టయిల్ లో జగన్..పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. త్
Date : 10-03-2024 - 7:20 IST -
AP Politics : జీవీఎల్, సోములకు గట్టి సీట్లు దక్కే అవకాశం..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ కూటమి బలపడుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక స్థానాలు బీజేపీ (BJP) ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో జనసేన (Janasena)కు ఇచ్చిన సీట్లపై తెలుగు దేశం పార్టీ నేతల్లో కొంతమేర నిరాశ నెలకొంది. అయితే.. ఇప్పుడు టీడీపీ (TDP), జనసేన పొత్తులో బ
Date : 10-03-2024 - 7:20 IST -
CM Jagan : మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది
ప్రకాశం జిల్లాలోని మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరిగింది. అయితే.. మేదరమెట్ల సభా వేదికపైకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) విగ్రహానికి నివాళులు అర్పించారు. ర్యాంప్పై నడుస్తూ ప్రజలకు సీఎం జగన్ అభివాదం వేశారు. వై నాట్ 175 కాన్సెప్ట్తో Y ఆకారంలో ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సభలో సీఎ జగన్ ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో భారతీయ జ
Date : 10-03-2024 - 7:10 IST -
Siddham : ‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం’ – జగన్
రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు
Date : 10-03-2024 - 6:52 IST -
AP Politics : ఆంధ్రాలో ముస్లింలు ఏ దారిలో వెళతారు.?
ఏపీలో ఎన్నికల నగరా మోగకముందే ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే.. రోజు రోజుకు ఏపీలో రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి.. అయితే.. టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తులో బీజేపీ (BJP) భాగస్వామ్యమవుతుందని అధికారిక సమాచారం. ఆంద్రప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం ఖాయమైంది. ఏదైనా పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటే, వారు సహజంగానే మైనార
Date : 10-03-2024 - 5:56 IST -
BJP : చిత్తూరులోని మూడు సెగ్మెంట్లపై బీజేపీ దృష్టి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party), జనసేన (Janasena)లతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకంపై భారతీయ జనతా పార్టీ (BJP) ఆలోచిస్తోంది. జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచడంతో పార్లమెంటరీ స్థానానికి తిరుపతిని చేర్చాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబళ్లపల్లెలలో ఒకటి లేదా రె
Date : 10-03-2024 - 5:34 IST -
Jagan Siddam : సిద్ధం సభ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ..
జగన్ చివరి సిద్ధం (Siddham) సభ మరికాసేపట్లో అద్దంకిలోని.. మేదరమెట్ల హైవే పక్కన మొదలుకాబోతుంది. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది హాజరు అవుతారని అంచనా. ఈ క్రమంలో హైవే ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు
Date : 10-03-2024 - 1:00 IST -
Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ రాజకీయాల్లోకి ( National Politics) ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? పవన్ కళ్యాణ్ లోకల్ రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లో ఉంటేనే మార్పు వస్తుందని భావిస్తుందా..? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదేనా..? ఇప్పుడు బిజెపి పొత్తు కుదిరిన తరువాత రాష్ట్ర ప్రజలు , అభిమానులు , జనసేన శ్రేణులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న స
Date : 10-03-2024 - 12:38 IST -
DSC Hall Tickets : 25 నుంచి డీఎస్సీ హాల్టికెట్లు.. ఎగ్జామ్ కొత్త షెడ్యూల్
DSC Hall Tickets : అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వీలుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు, డీఎస్సీ-2024కు మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూలును మార్చారు.
Date : 10-03-2024 - 11:50 IST -
Mudragada Padmanabham : మార్చి 14 న వైసీపీ లోకి ముద్రగడ ..
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీ (YCP)లో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 14న ముద్రగడ ఫ్యామిలీ వైసీపీ కండువా కప్పుకోబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ముద్రగడ తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరబోతున్నట్లు..తనతో పాటు తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కు
Date : 10-03-2024 - 11:36 IST -
Nagababu : జగన్ కు అసలైన ‘యుద్ధం ఇద్దాం’ అంటూ నాగబాబు పిలుపు
సిద్ధం (Siddham)..సిద్ధం (Siddham) అంటున్న జగన్ (Jagan) కు అసలైన యుద్ధం ఇద్దాం అన్నారు మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు (Nagababu). గత కొద్దీ రోజులుగా బిజెపి తో పొత్తు కలుపుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఎట్టకేలకు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలో జరగబోయే లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన తో కలిసి పోటీ చేయబోతున్నట్లు బిజెపి […]
Date : 09-03-2024 - 8:46 IST -
BJP Alliance : బిజెపితో పొత్తు..పార్టీని వీడేందుకు పలువురు టీడీపీ నేతలు ..
టీడీపీ – జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల్లోని కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీల్లోని కొంతమందికి టికెట్ రాని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఇది చాలదన్నట్లు బిజెపి తో పొత్తు పెట్టుకొనేసరికి చాలామంది ఆగ్రహం గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ప
Date : 09-03-2024 - 8:20 IST -
YCP vs TDP : జగన్ సిద్దం మీటింగ్ కి గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రతిసారీ ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు పన్నడం చూస్తున్నాం. ఇప్పుడు, వైఎస్ జగన్ తన కొనసాగుతున్న ప్రచారంలో “VFX” వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారని టీడీపీ ఎత్తి చూపుతోంది. జగన్ తన పోరాట యాత్రలో భాగంగా గత కొన్ని వారాలుగా “సిద్ధం” బహిరంగ సభలు నిర్వహిస్తున
Date : 09-03-2024 - 8:20 IST -
AP Politics : బీజేపీలో వైసీపీ స్లీపర్ సెల్స్..!
ఏపీ రాజకీయాలు టీడీపీ కూటమితో రచ్చలేపుతున్నాయి. టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతోనే ఇటు జనసైనికులు, అటు తెలుగు దేశం పార్టీ నేతలు కొంత నిరాశ గురయ్యారు. అయితే.. ఇప్పుడు టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో ఎవరి సీట్లకు గండం వాటిల్లుతుందోనని భయం భయంగా ఉన్నారు. అయితే.. అధికార వైసీపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగినా.. రానున్న ఎ
Date : 09-03-2024 - 7:52 IST -
TDP-JSP-BJP : వైజాగ్, విజయవాడ బీజేపీలోకి వెళ్తే కష్టామే..!
ఏపీలో టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే.. టీడీపీ కూటమిలో బీజేపీ సీట్ల కేటాయింపులపై వస్తున్న వార్తలు తెలుగు తముళ్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకం పూర్తయిందని మీడియాలో కథనాలు ప్రసరమవుతున్నాయి.. అయితే… ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఊహగానాలు వెలువడుతున్న
Date : 09-03-2024 - 7:38 IST