Andhra Pradesh
-
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 11:58 IST -
Janasena 2nd List : జనసేన రెండో జాబితా అభ్యర్థులు వీరేనా..?
రేపు జనసేన రెండో జాబితా (Janasena 2nd List) రిలీజ్ కాబోతుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన..బిజెపి , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడం తో సీట్ల పంపకం జరిపారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజ
Date : 13-03-2024 - 9:21 IST -
Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ (TDP) భారీ షాక్ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుని (Tuni Constituency) టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య (Yanamala Divya) ఖరారు చేయడం తో కృష్ణుడు అసంతృప్తితో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణు
Date : 13-03-2024 - 9:07 IST -
Anakapalle MVR : ‘ఎంవీఆర్’ వెంటే మా అడుగు అంటున్న అనకాపల్లి ఓటర్లు..
ఏపీ రాజకీయాల్లో ( AP politics) పెను సంచలనంగా మారారు..ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ (MVR) గ్రూపుల అధినేత ఎంవీఆర్ (ముత్యాల వెంకటరావు). గత రెండు దశబ్దాలుగా అనకాపల్లి (Anakapalle ) జిల్లా వ్యాప్తంగా తన సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయిన MVR . ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి..రాజకీయాలతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. MVR అంటే కేవలం అనకాపల్లి జిల్లాలోనే కాదు.. తెలం
Date : 13-03-2024 - 6:20 IST -
Janasena : ఇంకా ఎన్ని త్యాగాలు? సగటు జనసేన మద్దతుదారుడి బాధ?
అందుకే కూటమిలో చేరారా? మన ప్రయత్నం సరిపోలేదా? పొత్తు కోసం మా అంతం కోసం ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలి? రాజకీయ పరిణామాలు చూస్తుంటే చాలా మంది జనసేన (Jansena) అనుచరులు, మద్దతుదారులకు కలుగుతున్న సందేహాలు ఇవి. వారి వేదన, బాధలో ఒక పాయింట్ ఉంది. టీడీపీ (TDP)తో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన జనసేనాని ప్రభుత్వంలో భాగస్వామ్యమని చాలా పెద్ద వాదనలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటారనే అభి
Date : 13-03-2024 - 5:46 IST -
AP Politics: ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో తెలుసుకో పవన్.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. ఇల్లు కొనడానికి వస్తె నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ వస్తె నాకు ఉన్న 9 ఏకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తా. భీమవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి పవన్ తెలుసుకోవాలి. సొంత అన్నయ్యతో వ
Date : 13-03-2024 - 5:27 IST -
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదాన
Date : 13-03-2024 - 4:12 IST -
YCP Candidate List 2024 : అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ ..?
175 కు 175 విజయం సాదించాల్సిందే అని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan)..ఆ మేరకు వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్దతు లేని నేతలకు పక్కకు పెట్టడం..లేదా నియోజకవర్గాలను మార్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఇప్పటికే 12 జాబితాల్లో నియోజకవర్గాల ఇంచార్జ్ లను ప్రకటించారు. దాదాపు వీరే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులని తెలుస్తున్న..బీఫామ్ చేతికి వచ్చేవరకు అసలు అభ
Date : 13-03-2024 - 3:46 IST -
CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 14న నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Date : 13-03-2024 - 3:11 IST -
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని
Date : 13-03-2024 - 2:34 IST -
Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Group 1 Mains : 2018 సంవత్సరంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Date : 13-03-2024 - 12:58 IST -
TDP : దర్శి రేసులో మళ్లీ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) (TDP), జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) మధ్య పొత్తు నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. మొదట్లో టీడీపీ- జనసేనల మధ్య ఒప్పందం కుదిరిన దర్శి సీటును జనసేన నేతల నుంచి గట్టిగానే కేటాయించారు. మొదట్లో, రెండు పార్టీలు సంయుక్తంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపాదించగా, బిజెపితో ఎన్నికల అవగాహన కారణంగా డైనమిక్స్ మారి
Date : 13-03-2024 - 11:58 IST -
Paritala Sriram : పరిటాల శ్రీరామ్కు బాబు ఇచ్చిన సూచనలేమిటి.?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది టీడీపీ (TDP) పార్టీ. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా.. అందుకు అనువుగా క్యాడెర్ను కూడా మలుచుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో పార్టీకి ఒకే కుటుంబం, ఒకే టికెట్ నిబంధన విధించారు. తన సొంత కుటుంబం, కింజరాపు కుటుంబం మినహా, ఈ నిబంధన నుండి ఎవరికీ మిన
Date : 13-03-2024 - 11:39 IST -
AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..!
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బర్రెలక్క పోటీ చేశారు. ఆమె కేవలం 15,000 ఓట్లను మాత్రమే సాధించగలిగింది, కానీ ఆమె నిరుద్యోగ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. అంతేకాకుండా.. బీఆర్ఎస్ (BRS) పార్టీ నష్టానికి దోహదపడింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో
Date : 13-03-2024 - 11:29 IST -
YCP : ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందే – నారా లోకేష్
ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ (Nara Lokesh) గీతాంజలి (Geethanjali) ఆత్మహత్య ను ఉద్దేశించి పోస్ట్ చేసారు. తెనాలికి చెందిన గీతాంజలి మరణం..ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీ ల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కార
Date : 13-03-2024 - 12:08 IST -
Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?
Gudivada: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై ఉత్కంఠకు తెరపడగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నియమించారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ సమన్వయకర్తగా మలసాల అమర్నాథ్ను జగన్ ని
Date : 12-03-2024 - 11:30 IST -
#WhoKilledGeetanjali : గీతాంజలిని ట్రైన్ ట్రాక్ పైకి తోసేసారా..? టీడీపీ ఆరోపణ లో నిజమెంత..?
గీతాంజలి (Geetanjali ) నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది. తెనాలిలోని ఇస్లాం […]
Date : 12-03-2024 - 10:02 IST -
JSP-BJP : జనసేన బలమైన సీట్లనే వదలుకోవాల్సి వచ్చింది..!
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిన్న టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు ముగిశాయి. బీజేపీ తరపున మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Shekavat), బైజయంత్ పాండా (Byjanth Panda), జనసేన నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. 31 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ […]
Date : 12-03-2024 - 6:21 IST -
AP Politics: పవన్ కోసం హెలికాప్టర్.. గెలుపే లక్ష్యంగా ఏపీలో జనసేన క్యాంపెనింగ్
AP Politics: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు కీలకం కానున్నాయి. ఢిల్లీలో అమిత్షా సమక్షంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చల్లో సీట్ల సర్దుబాటు సైతం తేలిపోవడంతో నేతలు ప్రచారంపై ముమ్మరంగా దృష్టిసారించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా జనసేన ప్రణాళికలు సిద్ధం చేసింది. జన
Date : 12-03-2024 - 6:05 IST -
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్
Date : 12-03-2024 - 5:00 IST