Andhra Pradesh
-
Konda Vijay Kumar : తిరుమల క్షేత్రంలో గోల్డ్మ్యాన్ సందడి..అంత గోల్డ్ మాయం
తిరుమల (Tirumala) క్షేత్రంలో గోల్డ్మ్యాన్ (Goldman) సందడి చేసారు. ఈయన్ను చూసిన భక్తులు అంత గోల్డ్ మాయం …ఈ మనిషంత గోల్డ్ మాయం అంటూ మాట్లాడుకోవడం ,పాటలు పాడుకోవడం చేసారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్, హకీ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay Kumar) అలియాస్ గోల్డ్ మ్యాన్..ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధ
Date : 15-03-2024 - 2:10 IST -
AP Politics : పవన్ రాజకీయ జీవితాన్ని పిఠాపురంలో జగన్ ముగించాలనుకుంటున్నారా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) రెండు చోట్ల విజయం సాధించి, ఈసారి కూడా అదే తరహాలో విజయం సాధించాలని భావిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఏదో ఒక కారణం చేత పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా తీవ్ర ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆయన పవన్ కళ్యాణ్ పేరును ఉచ్చరించడం మనకు చాలా అరుదు. పవ
Date : 15-03-2024 - 2:04 IST -
Election Duty : వాలంటీర్లకు నో ఎలక్షన్ డ్యూటీ.. జగన్ సర్కారు ఆదేశాలు
Election Duty : కేంద్ర ఎన్నికల సంఘం రేపు(శనివారం) ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది.
Date : 15-03-2024 - 2:02 IST -
Janasena Vs TDP In Pithapuram : పిఠాపురంలో పవన్ ను ఓడిస్తాం అంటున్న టీడీపీ శ్రేణులు
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నడుస్తున్న బ్యాడ్ టైం మరే ఏ నేతకు నడవడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ ఒకటి తలిస్తే మరోటి జరుగుతుంది. జగన్ ను గద్దె దించాలనే ఉద్దేశ్యం తో ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు..చివరకు ఈయనే గెలిచే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఏ క్షణాన పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాడో..అప్పటి నుండి ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. పవన్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా జనసేన
Date : 14-03-2024 - 10:36 IST -
AP : టీడీపీ – జనసేన శ్రేణులే జగన్ ను గెలిపించేలా ఉన్నారు..ఎందుకంటే..!!
ప్రస్తుతం టీడీపీ (TDP) – జనసేన (Janasena) పార్టీల శ్రేణుల్లో ఆగ్రహపు జ్వాలలు చూస్తే అలాగే అనిపిస్తుంది. జగన్ (Jagan) ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్లకూడదని చెప్పి పొత్తులు పెట్టుకొని బరిలోకి దిగుతుంటే..ఈ పొత్తులే ఈ రెండు పార్టీల కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ – జనసేన నేతలు , కార్యకర్తలు అధినేతల తీరు ఫై మండిపడుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తూ..జేబులో నుండి డబ్బ
Date : 14-03-2024 - 8:38 IST -
RRR : ఆర్ఆర్ఆర్ ఎంట్రీని ఆపేందుకు ఆరుగురు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా?
తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంటామని ఆ పార్టీ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని బిజెపి (BJP) కార్యకర్తలు, నేతలు జోష్ పెరిగింది.. అయితే… గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించలేదు. 2019తో పోలిస్తే ఇది వారికి చాలా మెరుగైన ఎన్నికల సీజన్. కూటమి ఎన్నికల వ్యూహం రచిస్తున్న తరుణంలో బీజేపీలో జరుగుతున్న ఒక ప్రధాన పరిణామం దానికి రఘు రామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju)
Date : 14-03-2024 - 6:34 IST -
Ram Gopal Verma: పవన్ కు పోటీగా పిఠాపురం బరిలో రాంగోపాల్ వర్మ
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా.
Date : 14-03-2024 - 5:48 IST -
Poonam Kaur : ఈ విషయంపై వైఎస్ షర్మిల స్పందిస్తారనుకున్నా..కానీ..!
సామాన్య గృహిణి గీతాంజలి ఆత్మహత్య (Geethanjali Suicide) ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. ఆమె ఈ అడుగు వేయడానికి సోషల్ మీడియా వేధింపులే పెద్ద పాత్ర పోషించాయని అంటున్నారు. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా దీనిపై స్పందిస్తూ దీని వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘ
Date : 14-03-2024 - 5:10 IST -
Janasena : కొణతాల టిక్కెట్టు వెనుక త్రివిక్రమ్ గేమ్..?
ఏపీలో సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందుకోసం గెలుపు గుర్రాలను సెలక్ట్ చేసేందుకు కసరత్తు సాగుతుంది. అయితే.. ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ (TDP), జనసేన (Janasena)- బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. అయితే..
Date : 14-03-2024 - 4:38 IST -
AP Politics : టీడీపీ, జనసేన కోసం బీజేపీ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందా.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టిడిపి (TDP) చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విడుదల చేశారు. ఈ జాబితాలో 34 పేర్లు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన 94 పేర్లతో మొత్తం ప్రకటించిన సీట్ల సంఖ్య 128కి చేరుకుంది. ఈ జాబితాలో ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా లేవు. దీంతో బీజేపీ (BJP), టీడీపీ- జనసేన (Janasena) మధ్య సీట్ల పంపకం పూర్తి కాలేదనే ఊహాగానాలు వస్తున్నాయి. సంఖ్యాబలం బాగానే […]
Date : 14-03-2024 - 4:24 IST -
Pawan Kalyan : ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు..తేల్చి చెప్పేసిన పవన్
గత పది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ బరితో పాటు లోక్ సభ (LOk Sabha) బరిలో కూడా పోటీ చేయబోతున్నాడని..బిజెపి కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చిందని..అందుకే ఒకవేళ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఎంపీ(Pawan Kalyan MP)గా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టొచ్చు అనే ఆలోచన లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అనేక కథనాలు వినిపించాయి. ఈ కథనాలను నమ్మి చాలామంది పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు , సలహాలు ఇవ్వడం [
Date : 14-03-2024 - 4:14 IST -
Pawan Kalyan : పిఠాపురం నుండి పవన్ పోటీ..జనసేన వ్యూహం మాములుగా లేదుగా..
మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల పేర్లు వినిపించిన ఫైనల్ గా మాత్రం పిఠాపురం (Pithapuram ) నుండి బరిలోకి దిగాలని జనసేన అధినేత డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు. కాకినాడకు 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తె
Date : 14-03-2024 - 3:47 IST -
TDP Second List : సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..
టీడీపీ రెండో జాబితా (TDP Second List ) వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో కేవలం ముగ్గురు సీనియర్ నేతలకు మాత
Date : 14-03-2024 - 3:27 IST -
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా
Date : 14-03-2024 - 3:09 IST -
Kurnool MP Sanjeev Kumar : టీడీపీ లో చేరిన వైసీపీ ఎంపీ ..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క టీడీపీ(TDP) అభ్యర్థులను ప్రకటిస్తున్న క్రమంలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు ఆ పార్టీ లోకి చేరుతూ వస్తున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (Kurnool MP Sanjeev Kumar) ఆయుష్మాన్ ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంజీవ్ కుమార్.. బాబు తో
Date : 14-03-2024 - 1:34 IST -
TDP : బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిని వెతుక్కోలేక టీడీపీ తంటాలు పడుతోందా..!
బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ప్రత్యర్థిని వెతుక్కోలేక టీడీపీ తంటాలు పడుతోంది తన కంచుకోట అయిన చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రి బొత్స సత్యనారాయణకు పోటీగా సరైన అభ్యర్థిని ఖరారు చేయడం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)కి కష్టంగా కనిపిస్తోంది. 2004, 2009, 2019లో ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స అక్కడ కాపు సామాజికవర్గంలో ఉన్న బలమైన ఓటు బ్యాంకు కారణంగా గణనీ
Date : 14-03-2024 - 1:10 IST -
TDP 2nd Candidate List : టీడీపీ రెండో జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ రెండో జాబితా వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే 94 మందితో కూడిన
Date : 14-03-2024 - 1:06 IST -
Kurnool : లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
కర్నూలు (Kurnool)లో పర్యటించిన సీఎం జగన్ (CM Jagan) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ (University of Law)కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదని అ
Date : 14-03-2024 - 12:51 IST -
BJP First List Candidates in AP : BJP పోటీ చేసే 10 స్థానాలివేనా..?
త్వరలో ఏపీలో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (BJP) పార్టీ జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, […]
Date : 14-03-2024 - 10:48 IST -
Geetanjali Suicide Case : టీడీపీ కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్ట్..
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు (Geetanjali Suicide Case)లో పోలీసులు TDP సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు (Pasumarthi Rambabu )ను అరెస్టు (Arest) చేసారు. గీతాంజలి వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..టీడీపీ మాత్రమే వైసీపీ పార్టీనే
Date : 14-03-2024 - 10:36 IST