Andhra Pradesh
-
YS Sharmila : షర్మిలకు డిపాజిట్ కూడా రాదంటున్న ఆ సర్వే..!
ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య పోటీ అత్యంత ఆసక్తికరం. ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల తన బంధువైన అవినాష్తో కడప లోక్సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 01-06-2024 - 9:16 IST -
AP Exit Polls 2024 : ఏపీలో కూటమికి తిరుగులేదు – చాణిక్య సర్వే
కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెపుతుండగా..ఏపీలో మెజార్టీ పోల్స్ మాత్రం కూటమిదే విజయం అంటున్నాయి
Date : 01-06-2024 - 8:34 IST -
AP Exit Polls 2024 : ఏపీలో ఈ మంత్రులకు ఓటమి తప్పదు – ‘ఆరా’
ఇక అరా సంస్థ మరోసారి వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. కానీ వైసీపీ పార్టీలోని కీలక మంత్రులంతా ఓడిపోతారని అంచనా వేయడం కొసమెరుపు
Date : 01-06-2024 - 7:44 IST -
Pithapuram : పిఠాపురంలో పవన్కు జగన్ సాయం చేశారు..!
ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న వైపే అందరి దృష్టి.
Date : 01-06-2024 - 7:14 IST -
Exit Polls 2024 : ఏపీలో కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్
కూటమి ముఖ్య నేతలు భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని..వైసీపీ మంత్రులు ఎక్కువ శాతం ఓటమి చెందుతున్నారని తేల్చి చెపుతున్నాయి
Date : 01-06-2024 - 7:03 IST -
Exit Poll 2024 : ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా…జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నాం – జగన్
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా...జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని పార్టీ నేతలకు తెలిపినట్లు తెలుస్తుంది
Date : 01-06-2024 - 6:39 IST -
RaghuRamaRaju: జగన్కి రాడ్ దింపుతా…రఘురామ ఫైర్
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూటమే అధికారంలోకి వస్తుందన్నారు టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు.
Date : 01-06-2024 - 3:34 IST -
Chandrababu : విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ(Vijayawada)లో డయేరియా(diarrhea) మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. We’re now on WhatsApp. Click to Join. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడ
Date : 01-06-2024 - 12:09 IST -
Results Of AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరి అభిప్రాయాలూ ఎలా ఉన్నాయి..?!
Results Of AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Results Of AP Elections) మీద గతంలో ఎప్పుడు లేనటువంటి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రావడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా రాష్ట్రంలో అసలు ఏ పార్టీ నెగ్గుతుంది అనే దాని మీద ఒక సరైన ప్రిడిక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే, కొన్ని సర్వేలు సంస్థలు వైస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే..మరికొన్ని సర్
Date : 01-06-2024 - 10:49 IST -
Purandeswari: వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఉద్యోగులకు జీతాల్లేవ్ : పురందేశ్వరి
Purandeswari: గవర్నర్ అబ్దుల్ నజీర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. గతంలో నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉందని నా దగ్గర ఉన్న సమాచారాన్ని అవగాహనతో ప్రజల ముందు ఉంచటం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RBI, ఇతర FRBI నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి వివిధ సంస్థల న
Date : 31-05-2024 - 11:20 IST -
AP : ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీవీకి పోస్టింగ్..సాయంత్రమే పదవీ విరమణ
AB Venkateswara Rao: ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)(AB Venkateswara Rao)కి పోసింగ్ ఇస్తూ ఏపి ప్రభుత్వం(AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితం ఆయను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా(As DG Printing and Stationery) నియమిస్తూ ఉత్తర్వులు జారీ(Orders Issuance ) చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్
Date : 31-05-2024 - 12:43 IST -
AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వుల
Date : 31-05-2024 - 11:09 IST -
AP : కాబోయే సీఎం చంద్రబాబే..ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి – కారుమూరి
కారుమూరి నాగేశ్వరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెపుతుండగా..కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని..ఆయనే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ నాగేశ్వరావు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారాయి
Date : 31-05-2024 - 11:09 IST -
AP : సజ్జలపై క్రిమినల్ కేసు
వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు
Date : 31-05-2024 - 10:32 IST -
AP Elections : వైసీపీకి షాకిచ్చిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పై క్లారిటీ
వైఎస్సార్ సీపీకి మరో షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైఎస్సార్ సీపీ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Date : 30-05-2024 - 2:39 IST -
TTD : టీటీడీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్
ఈ నెల 25న తిరుపతి ఎన్జీవో కాలనీలో నివాసముండే వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం జరిగింది
Date : 30-05-2024 - 10:23 IST -
AP : సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికీ ఐదేళ్లు..మరోసారి ఆ ఛాన్స్ ఉందా..?
సరిగ్గా ఇదే రోజు 2019లో మే 30వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ రెండవ సీఎంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్టేడియం దద్దరిల్లిపోయేలా మధ్యాహ్నం 12.23 నిమిషాలకు జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
Date : 30-05-2024 - 10:06 IST -
Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను..ఈ పిలుపు వినేందుకు సిద్ధం
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి
Date : 30-05-2024 - 9:20 IST -
Amit Shah : ఎన్నికల ఫలితాల వేళ ఏపీకి అమిత్ షా..
శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు
Date : 30-05-2024 - 8:51 IST -
AP Election Results : 2 గంటలలోపే అధికారం ఎవరిదో డిసైడ్
రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలలో 111 నియోజకవర్గాలలో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు
Date : 30-05-2024 - 8:27 IST
