Andhra Pradesh
-
Nandigam Suresh: మహిళా హత్యా కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షాక్
వైఎస్సార్సీపీ (YSRCP) మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షాక్ తగిలింది. ఆయనపై మహిళ హత్య కేసు విచారణ నేపథ్యంలో, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ ముగియడంతో పోలీసులు, మరింత సమయం కావాలని కోర్టులో అభ్యర్థించారు. దీనిపై కోర్టు నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది, అంటే నవంబర్ 4వ తేదీ వరకు ఆయనను పోలీసులు విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు, ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైల
Date : 21-10-2024 - 4:09 IST -
Male Tiger Spotted : నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR)లో పెద్ద పులి హల్చల్
Male Tiger : నార్మల్ పట్రోలింగ్ సమయంలో అటవీ సిబ్బంది వెళ్తుండగా..రోడ్ మధ్య లో పులి కనిపించింది
Date : 21-10-2024 - 3:08 IST -
AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9
Date : 21-10-2024 - 3:00 IST -
CM Chandrababu : దేశంలోనే ఏపీ పోలీస్లకు ప్రత్యేక బ్రాండ్ ఉంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏ ప్రగతికైనా పోలీసులే కీలకమని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. ఇలా ప్రజాసేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
Date : 21-10-2024 - 2:12 IST -
Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు, దీనిపై మంగళవారం (రేపు) విచారణ జరగవచ్చని సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు, మే 12వ తేదీన నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి
Date : 21-10-2024 - 1:19 IST -
Rushikonda Palace: రుషికొండ భవనాల కరెంట్ బిల్లు చూస్తే షాకే..!
Rushikonda Palace: గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండలో రూ.500 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏ కార్యక్రమాలకు కూడా ఉపయోగించడం జరుగడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు సరిపోదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కన్వెన్షన్ సెంటర్గా మారే అవకాశాలు కూడా లేవని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఈ భవనాలను ప్రభుత్వ కార్య
Date : 21-10-2024 - 12:48 IST -
Nara Lokesh Hot Comments: వైసీపీ పై నారా లోకేష్ సంచలన కామెంట్స్
“ఇంట్లో బాబాయ్ను చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి! నీ పార్టీ పునాదులే నేరాలు—ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్. ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్ వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఉన్మాదిని పెంచి, ప్రజల మీద వదిలావ్. నేరస్థులకు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి
Date : 21-10-2024 - 11:12 IST -
Nara Lokesh : కేంద్రమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం సహకారం మరియు వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Date : 21-10-2024 - 10:21 IST -
Volunteer Murder Case : వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
Volunteer Murder Case : 2022 జూన్ 6న కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసు లో ఈ అరెస్ట్ జరిగింది.
Date : 21-10-2024 - 10:13 IST -
Divvela Madhuri : దివ్వెల మాధురికి షాక్ ఇచ్చిన పోలీసులు
Divvela Madhuri : ఆలయ నియమావళి ప్రకారం ఆలయం ప్రాంగణంలో ఎలాంటి ఫొటో షూట్స్ , రీల్స్ చేయకూడదు కానీ..మాధురి మాత్రం ఆలయ నియమాలను ధిక్కరించి ఫోటో షూట్ చేయడం తో ఆలయ అధికారులు పోలీసులకు పిర్యాదు చేసారు
Date : 21-10-2024 - 10:01 IST -
Pawan Kalyan : ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ తీపి కబురు
Pawan Kalyan : ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమయ్యే అంకుడు, తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు
Date : 20-10-2024 - 9:43 IST -
Free Gas : దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు – మంత్రి నాదెండ్ల ప్రకటన
Free Gas : ఈ పథకంలో భాగంగా, ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా సుమారు రూ. 3640 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు
Date : 20-10-2024 - 7:44 IST -
IAS Prasanthi : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
IAS Prasanthi : అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా ప్రశాంతిని నియమిస్తూ రాష్ట్ర సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు
Date : 20-10-2024 - 7:36 IST -
Badvel : ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Badvel : నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేసాడని పోలీసులు స్పష్టం చేసారు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉందని , ప్రేమించుకుని విడిపోయారు
Date : 20-10-2024 - 6:35 IST -
Pawan Kalyan : రేపు విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan : ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియా ను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.
Date : 20-10-2024 - 6:34 IST -
AP Politics : ఇప్పుడు ఈ ఎన్నికలంటేనే ఆ పార్టీ భయపడుతోందా..?
AP Politics : కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కానీ గ్రాడ్యుయేట్లు ప్రతి ఎన్నికలకు తమను తాము కొత్తగా నమోదు చేసుకోవాలి కాబట్టి ఈ ఎన్నికలలో ఓటరు నమోదు చాలా ముఖ్యమైన భాగం.
Date : 20-10-2024 - 6:07 IST -
Ballot Paper : పేపర్ బ్యాలెట్ వల్ల ఎవరికి లాభం..?
Ballot Paper : అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలను ఎలా ఉపయోగించవు అనేదానికి ఉదాహరణను ఉటంకిస్తూ, పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాల్సిన అవసరాన్ని సమర్థించారు. అయితే, పేపర్ బ్యాలెట్లకు తిరిగి వెళ్లడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం , అదే కారణంతో జగన్ దానిని పొందాలనుకుంటున్నారు.
Date : 20-10-2024 - 4:30 IST -
TDP : ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
TDP : 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Date : 20-10-2024 - 3:08 IST -
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల
Date : 20-10-2024 - 1:31 IST -
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
Date : 20-10-2024 - 1:01 IST