Andhra Pradesh
-
MLA Pantham Nanaji Apology : క్షమాపణలు కోరిన జనసేన ఎమ్మెల్యే ..రేపు దీక్ష చేస్తానని ప్రకటన
MLA Pantham Nanaji : పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ
Date : 22-09-2024 - 10:02 IST -
Nandini Ghee : లడ్డూ వివాదం… తిరుపతికి వెళ్లే నందిని నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లు..
Nandini Ghee : ప్రసిద్ధి చెందిన తిరుపతి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడుతున్నట్లు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ నివేదిక నిర్ధారించడంతో దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున సందడి నెలకొంది. మరోవైపు లడ్డూల కొనుగోలు విషయంలో భక్తుల్లో గందరగోళం నెలకొంది. దీంతో సెంట్రల్ కర్ణాటకలో కేఎంఎఫ్ నెయ్యికి డిమాండ్ పెరిగింది. అందుకోసం తిరుపతికి పంపుతున్న నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్,
Date : 22-09-2024 - 7:38 IST -
Janasena : 26న పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని..
Balineni : జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. తన ఇబ్బందులతో పార్టీ మారాల్సి వస్తోందని.. జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు.
Date : 22-09-2024 - 7:06 IST -
YS Jagan : వైఎస్ జగన్ పై హైదరాబాద్లో కేసు నమోదు
Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Date : 22-09-2024 - 6:49 IST -
Pawan Kalyan : చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే..దేశం ఇలాగే ఉండేదా..?
Pawan Kalyan : తిరుమలలోలాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడాలని పవన్ పిలుపునిచ్చారు
Date : 22-09-2024 - 6:21 IST -
RK Roja : లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
TTD Laddu Issue : చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదన్నారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Date : 22-09-2024 - 4:53 IST -
Supreme Court : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
Tirupati Laddu Row : తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
Date : 22-09-2024 - 4:34 IST -
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 4:13 IST -
AP Politics : వైఎస్సార్సీపీ క్యాడర్ కొత్త టార్గెట్ ధర్మారెడ్డి..?
AP Politics : అగ్నికి ఆజ్యం పోస్తూ ఇటీవల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆగ్రహానికి కారణమైంది. గత రెండు రోజులుగా జాతీయ మీడియా ఈ అంశంపై లైవ్ డిబేట్లను నిర్విరామంగా ప్రసారం చేస్తోంది.
Date : 22-09-2024 - 12:57 IST -
TTD Laddu Issue : టీటీడీ లడ్డూ కోసం కోఆపరేటివ్ డైరీ నెయ్యికే ఎందుకంత ప్రాధాన్యత..?
TTD Laddu Issue : అధిక-నాణ్యత కలిగిన పాలు, పాల ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన చిత్తూరు డెయిరీ, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని భారీ పరిమాణంలో సరఫరా చేసింది, దేవాలయాలు, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చింది. చిత్తూరు డెయిరీ ఉత్పత్తులపై అపారమైన నమ్మకం ఉంది, ఫలితంగా, కఠినమైన పరీక్షల అవసరం లేదు.
Date : 22-09-2024 - 12:20 IST -
Tirumala laddu issue: నన్ను మన్నించు స్వామీ.. పవన్ ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష ప్రారంభం
Tirumala laddu issue: తిరుపతి బాలాజీ దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాపం చెందేందుకు 11 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. అతను లార్డ్ బాలాజీ నుండి క్షమాపణ కూడా కోరాడు.
Date : 22-09-2024 - 11:05 IST -
Pawan Kalyan: ఏడుకొండలవాడా..! క్షమించు.. పవన్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను.
Date : 22-09-2024 - 8:47 IST -
Laddu Issue : తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు
CM Chandrababu On Srivari Laddu Issue: తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 21-09-2024 - 2:56 IST -
Tirumala Laddu Controversy : పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్..ప్రకాష్ కు విష్ణు కౌంటర్
Tirumala Laddu Controversy : 'తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక.
Date : 21-09-2024 - 1:58 IST -
Ex MLA Kilari Rosaiah : రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..
Ex MLA Kilari Rosaiah : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు
Date : 21-09-2024 - 1:29 IST -
Naga Babu: తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించిన నాగబాబు
Tirumala laddu controversy : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల తిరుపతి దేవస్థానం' ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనేతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కానీ… కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారని మండిపడ్డారు.
Date : 21-09-2024 - 1:21 IST -
Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన..!
తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి) నిర్వహిస్తుందని మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందంటూ వార్తల్లో నిలుస్తోంది.
Date : 21-09-2024 - 12:02 IST -
AP Student Suicide : పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్.. సూసైడ్ నోట్ లభ్యం
విద్యార్థిని ఉండే హాస్టల్ రూంలో సూసైడ్ నోట్(AP Student Suicide) దొరికిందని పోలీసులు వెల్లడించారు.
Date : 21-09-2024 - 11:51 IST -
Tirupati Laddu: శ్రీవారి లడ్డూల వెనక ఉన్న ఈ రహస్య స్టోరీ తెలుసా..?
తిరుపతి బాలాజీ ఆలయంలో లడ్డూలు నైవేద్యంగా పెట్టడంపై ఉన్న విశ్వాసం ఏమిటో తెలుసా..? తిరుపతి బాలాజీ ఆలయంలో మొదటగా లడ్డూలను ఎవరు సమర్పించారో తెలుసా..? ఈ పై ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
Date : 21-09-2024 - 5:45 IST -
Rahul Gandhi Reacts Tirupati Laddu: తిరుమల శ్రీవారి లడ్డూపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. లార్డ్ బాలాజీ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులకు గౌరవనీయమైన దేవుడు. ఈ విషయం ప్రతి భక్తుడిని బాధిస్తుందని అన్నారు.
Date : 20-09-2024 - 11:47 IST