HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Madanapalle Files Burn Case

    మదనపల్లె ఫైళ్ల దహనం కేసు…. ఇక పెద్దిరెడ్డి అరెస్ట్‌…??

    Madanapalle Files Burnt Case ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను CID అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తిరిగొస్తున్న నిందితుల కదలికలపై నిఘా ఉంచిన CID బృందం, తిరుపతి సమీపంలో

    Date : 20-03-2026 - 11:36 IST
  • Thanedar Chinna (tc) Rajan

    Thanedar Chinna (TC) Rajan : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

    108 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఆయన ఎన్నో సామాజిక మార్పులను చూశారు. పలమనేరు ప్రాంత అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటారు

    Date : 20-03-2026 - 11:27 IST
  • Ap Job Calendar 2026

    ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది… నిరుద్యోగులకు పండగ…!!

    AP Job Calendar  ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ తన X ఖాతాలో 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 4 విడతల్లో, 41 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నో

    Date : 20-03-2026 - 11:21 IST
  • Andhra Pradesh SSC English Exam Postponed

    Andhra Pradesh SSC English Exam Postponed: ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా

    AP SSC Exams  ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్‌సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2, 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీని (శనివారం) ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి

    Date : 20-03-2026 - 10:14 IST
  • Cbn Tirumala

    CBN : నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేడు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకోనున్నారు.

    Date : 20-03-2026 - 8:09 IST
  • Alla Ramakrishna

    Amaravati Assigned Lands : ఆళ్ల రామకృష్ణా క్రిమినల్ గేమ్‌ రివర్స్

    ప్రస్తుతం ఈ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడగా, సిఐడి తరపు న్యాయవాదులు వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని వాదించారు

    Date : 18-03-2026 - 7:00 IST
  • Property Dispute In Ysr Fam

    YSR Family Property : వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదంలో సరికొత్త ట్విస్ట్

    వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వై.ఎస్. విజయమ్మ, తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్లపై ఘాటుగా స్పందించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది

    Date : 18-03-2026 - 6:23 IST
  • Heritage

    హెరిటేజ్‌కు రాయితీలు.. నిబంధనల ప్రకారమే ప్రోత్సాహకాలు!!

    తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో ఉన్న తన యూనిట్‌ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది.

    Date : 18-03-2026 - 5:45 IST
  • Chandrababu Govt

    ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!

    గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌కు సిద్ధమైంది.

    Date : 18-03-2026 - 5:01 IST
  • Katari Eswar Kumar

    గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ

    గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ నివాసంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కఠారి ఈశ్వర్ వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటుండగా, ఆయన భార్య మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్లారు. ఈ ఉదయం ఆమె తిరిగి గుడివాడలోని ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు ప

    Date : 18-03-2026 - 11:24 IST
  • TDP MP Putta Mahesh Kumar Drugs Case

    ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్

    Chandrababu Naidu మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చ

    Date : 18-03-2026 - 10:57 IST
  • Mpc Exams For One Rupee Andhra Pradesh

    ఇంటర్ విద్యార్థులకు రూపాయికే ఆన్‌లైన్లో పోటీ పరీక్ష

    Andhra Pradesh  ఇంటర్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఓ అధ్యాపకుడు అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌లో తమ ప్రతిభను పరీక్షించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలానికి చెందిన లెక్చరర్ రెళ్లా రెడ్డప్ప ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన mpcexams.com పేరుతో ప్రత్యేకంగా

    Date : 18-03-2026 - 10:17 IST
  • Group Notifiation

    Jobs : జూన్ లో ఏపీలో గ్రూప్స్ నోటిఫికేషన్?

    సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్-1 మరియు గ్రూప్-2 నోటిఫికేషన్లు ఒకేసారి వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

    Date : 18-03-2026 - 10:01 IST
  • AP proposals to the Center on 'Polavaram-Banakacherla'

    Polavaram : నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు

    పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను మరియు సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా నేడు పరిహారం అందించనుంది.

    Date : 18-03-2026 - 9:45 IST
  • Chandrababu Govt

    Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

    రాష్ట్రంలో వంటగ్యాస్ (LPG) సరఫరాపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ముగింపు పలికారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

    Date : 17-03-2026 - 10:15 IST
  • Nara Lokesh

    విద్యాశాఖ సూపర్‌.. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

    AP Education Minister Nara Lokesh  ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ – SSA బృందం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెక్నాలజీ సాయంతో అందిస్తున్న బోధనా పద్ధతులు దేశా

    Date : 17-03-2026 - 2:49 IST
  • Ap 10th Class Exams

    ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

    ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్ష రాసిన విద్యార్థి ప్రక

    Date : 17-03-2026 - 2:42 IST
  • Ap Free Bus

    Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

    ఉచిత ప్రయాణాన్ని పొందేందుకు దివ్యాంగులు పాటించాల్సిన నిబంధనలను ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ఎక్కే సమయంలో అభ్యర్థులు తమ వద్ద ఉన్న పిహెచ్‌సి (PHC) పాస్ లేదా ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది

    Date : 17-03-2026 - 12:30 IST
  • Unified Family Survey

    AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

    ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో, గడువు ముగిసిన తర్వాత మళ్లీ పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    Date : 17-03-2026 - 11:45 IST
  • Chandrababu

    ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

    Andhra Pradesh  ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి

    Date : 17-03-2026 - 11:29 IST
← 1 … 17 18 19 20 21 … 661 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd