Andhra Pradesh
-
ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి
Date : 17-03-2026 - 11:29 IST -
YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, గతంలో పార్టీని వీడిన సీనియర్ నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
Date : 16-03-2026 - 6:00 IST -
Naa Anveshana Anvesh : మంత్రి లోకేష్కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్
ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థ మరియు అక్షరాస్యతపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
Date : 16-03-2026 - 3:45 IST -
అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!
58 Feet Bronze Potti Sriramulu Statue తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శా
Date : 16-03-2026 - 2:28 IST -
రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy farming రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసి రైతుగా మారిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్ర
Date : 16-03-2026 - 12:51 IST -
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య
Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అజ్ఞాతాన్ని వీడి, ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమ
Date : 16-03-2026 - 12:24 IST -
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్
TDP MP Putta Mahesh మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయిన
Date : 16-03-2026 - 9:58 IST -
AP Electricity : ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
సాధారణంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యుత్ డిమాండ్, ఈ ఏడాది మార్చి నెలలోనే రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం
Date : 16-03-2026 - 8:33 IST -
డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర జరుగుతుందా?!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.
Date : 15-03-2026 - 2:04 IST -
Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు
తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతాయుతమైన నాయకత్వం ఎదుగుతోందని, అందుకు లోకేశ్ ప్రవర్తనే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.
Date : 15-03-2026 - 11:00 IST -
Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..
విజయవాడలోని ఎంజీ రోడ్డులో సంస్థ తన మొట్టమొదటి టెక్-ఎనేబుల్డ్ PW విద్యాపీఠ్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు.
Date : 15-03-2026 - 10:00 IST -
ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
Andhra Pradesh CM Chandrababu Naidu ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్
Date : 14-03-2026 - 10:28 IST -
Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!
జనసేన ప్రయాణం పూల బాట కాదు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం, రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వంటి సంఘటనలు పార్టీ మనుగడపై ప్రశ్నలు రేకెత్తించాయి. అయితే, ఓటమిని చూసి
Date : 14-03-2026 - 10:15 IST -
Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు
Date : 14-03-2026 - 9:30 IST -
IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!
విశాఖతో పాటు రాజధాని అమరావతిలో కూడా విద్యా మరియు ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సుమారు రూ. 300 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ 'జేవియర్' (Xavier) క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నారు
Date : 14-03-2026 - 8:39 IST -
విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్!
మంత్రి లోకేశ్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా రూ.18 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
Date : 13-03-2026 - 8:12 IST -
అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!
రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.
Date : 13-03-2026 - 3:29 IST -
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
AP Funds కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు న
Date : 13-03-2026 - 3:00 IST -
నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్
Nara Lokesh ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన ఆయన, ఈ ఘటనకు బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి మంత్రి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. మైలవరం మండలం
Date : 13-03-2026 - 2:37 IST -
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Tirumala Laddu తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ
Date : 13-03-2026 - 2:24 IST