Andhra Pradesh
-
Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు.
Published Date - 09:52 PM, Mon - 4 August 25 -
Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వనున్న పిఠాపురం వర్మ.. రాజీనామ చేసే యోచనలో కీలక నేత!
పవన్ కళ్యాణ్ కూటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తన భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Published Date - 09:30 PM, Mon - 4 August 25 -
Raghu Ramakrishna : రఘురామపై కేసు వెనక్కి..? సుప్రీంకోర్టులో ఫిర్యాదుదారు సంచలన నిర్ణయం..!
Raghu Ramakrishna : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసు కొనసాగింపుపై సుప్రీంకోర్టులో కీలక మలుపు తలెత్తింది.
Published Date - 09:12 PM, Mon - 4 August 25 -
Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది.
Published Date - 08:22 PM, Mon - 4 August 25 -
New Liquor Policy: మద్యం విధానంతో రూ. 700 కోట్ల ఆదాయం.. కొత్త పాలసీలపై సీఎం సమీక్ష!
గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
Published Date - 07:15 PM, Mon - 4 August 25 -
Free Bus Travel: గుడ్ న్యూస్.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
Published Date - 06:44 PM, Mon - 4 August 25 -
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Published Date - 05:30 PM, Mon - 4 August 25 -
AP Weather : కోస్తా-రాయలసీమలో వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుదల.. వాతావరణ శాఖ హెచ్చరిక
AP Weather : ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి తన అనిశ్చిత స్వభావాన్ని చూపిస్తోంది. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తూర్పు అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
Published Date - 09:38 AM, Mon - 4 August 25 -
APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ఆగస్టు 15, 2025 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని APSRTC డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్ పరీక్షలో పాల్గొని ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
Published Date - 09:31 AM, Mon - 4 August 25 -
AP liquor Scam : లిక్కర్ స్కాంలో సంపాదించింది డబ్బు కాదు.. ప్రజల రక్త మాంసాలు
AP liquor Scam : వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు చేస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థను ఏది ముట్టకుండా నగదు లాండరింగ్కు పాల్పడ్డారు. ఇది చట్టవ్యతిరేకం, అనైతికం. ఇప్పుడవి బయటకు వస్తున్నప్పటికీ, కోర్టుల్లో ఏడుపులు, మీడియా ముందు బెదిరింపులు చేయడం ఈ నేతల నయవంచక ధోరణిని వివరిస్తోంది
Published Date - 05:22 PM, Sun - 3 August 25 -
Granite Quarry Accident : సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి
Granite Quarry Accident : ఆదివారం ఉదయం క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై భారీ రాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
Published Date - 04:43 PM, Sun - 3 August 25 -
Duvvada Srinivas : నిను వీడని నీడను నేనే అంటూ ‘ దువ్వాడ ‘ ను వదలని ‘వైసీపీ నీడ’
Duvvada Srinivas : గతంలో ఆయన రాజకీయాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నాయి
Published Date - 04:00 PM, Sun - 3 August 25 -
Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.
Published Date - 02:51 PM, Sun - 3 August 25 -
Kodali Nani: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
Kodali Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు సమస్యగా మారాయి.
Published Date - 02:42 PM, Sun - 3 August 25 -
Vizag Land Prices : వైజాగ్ భూముల ధరల పై ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
Vizag Land Prices : ఇటీవల ఐటీ కంపెనీల పేరుతో భూములు అతి తక్కువ ధరలకు ఇవ్వబోతున్నారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ (MP Bharath ) తీవ్ర స్థాయిలో స్పందించారు.
Published Date - 02:00 PM, Sun - 3 August 25 -
TTD : తిరుమలలో పవిత్రోత్సవాలు..ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఇది పవిత్రోత్సవాల ప్రాధమిక భాగం కాగా, తద్వారా త్రిదినోత్సవాలకు శుభారంభం ఏర్పడుతుంది. పవిత్రోత్సవాల ప్రాముఖ్యత ఏమిటంటే, సంవత్సరమంతా ఆలయంలో జరిగే వివిధ రకాల ఆర్చనలు, సేవలు, ఉత్సవాల్లో యాత్రికుల నుంచి, ఆలయ సిబ్బంది నుంచి అనుకోకుండా జరిగే చిన్న చిన్న దోషాలను నివారించేందుకు ఇది ఒక ఆత్మశుద్ధి ఉత్సవంగా భావించబడుతుంది.
Published Date - 12:36 PM, Sun - 3 August 25 -
Illegal Mining Mafia : రాజానగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
Illegal Mining Mafia : మట్టి మాఫియా పుష్కర కాలువ కోసం తవ్విన మట్టిని కాకుండా, మొత్తం కాలువ పునాదులనే తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు
Published Date - 12:14 PM, Sun - 3 August 25 -
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Published Date - 11:16 AM, Sun - 3 August 25 -
Projects : బాబు అడగడం..కేంద్రం ఓకే చెప్పకపోవడమా.. 26 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ !!
Projects : రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు
Published Date - 10:19 AM, Sun - 3 August 25 -
Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Published Date - 09:49 AM, Sun - 3 August 25