Andhra Pradesh
-
మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్
Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాం
Date : 29-12-2025 - 3:06 IST -
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్లలు.. మొబైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారం !
Union Minister of State for Rural Development and Communications Pemmasani Chandrasekhar : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్ను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది.. మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీని కోసం కొత్తగా 707 టవర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను గుర్తించి ఈ టవర్లు ఏర్పాటు చేస్తారు. ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కిం
Date : 29-12-2025 - 12:01 IST -
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ, పునర్విభజనపై చర్చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు.
Date : 29-12-2025 - 9:30 IST -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం, విజయవాడ వ్యక్తి సజీవ దహనం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి వేళ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా B1 ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు
Date : 29-12-2025 - 7:36 IST -
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను: సీఎం చంద్రబాబు
తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు.
Date : 28-12-2025 - 6:00 IST -
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!
Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ
Date : 27-12-2025 - 4:03 IST -
దువ్వాడ ఆరోపణలను ఖండించిన కృష్ణదాస్
తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వైసీపీ బహిష్కృత నేత, MLC దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసేందుకు YCP నేత ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు
Date : 27-12-2025 - 3:30 IST -
ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్, బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. గుంతకల్లు స్టేషన్లోకి రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ
Date : 27-12-2025 - 10:59 IST -
భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లు తీసుకొచ్చిన ఏపీ సర్కార్
దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల బాధలను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 27-12-2025 - 10:28 IST -
ఏపీ రైతులకు తీపి కబురు, అద్దెకు ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు
వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న తరుణంలో, చిన్న మరియు సన్నకారు రైతులు భారీ యంత్రాలను కొనుగోలు చేయడం అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారంగా, అత్యాధునిక యంత్రాలను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తీసుకురావడం
Date : 27-12-2025 - 10:05 IST -
బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట
గత ప్రభుత్వంలో తాడేపల్లి వేదికగా జరిగిన గూఢచారుల సమావేశాలు, కక్ష సాధింపు చర్యల వెనుక ఉన్న అసలు కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి
Date : 26-12-2025 - 2:15 IST -
రంగంలోకి దిగిన పవన్ , భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు
ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడిపందాలు, జూద శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. అటువంటి సమయంలో వివాదాస్పద ఆరోపణలు ఉన్న అధికారి ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి
Date : 26-12-2025 - 10:36 IST -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , నలుగురు మృతి
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం తో కార్ డివైడర్ను దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న సీజీఆర్ (CGR) ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది.
Date : 26-12-2025 - 9:50 IST -
ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు
జనవరి 18 (శనివారం) వరకు సెలవులు ముగియనున్నాయి. జనవరి 19న ఆదివారం కావడంతో, తిరిగి జనవరి 20వ తేదీ (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Date : 26-12-2025 - 9:32 IST -
అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఇది మరో బలమైన అడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
Date : 26-12-2025 - 6:00 IST -
డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు !
Ap Deputy cm pawan kalyan serious on bhimavaram dsp : భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్య అవినీతికి పాల్పడుతున్నారని.. జూద శిబిరాలకు సహకరిస్తున్నారని అక్టోబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా డీఎస్పీకి మద్దతు తెలపడంతో కూటమి
Date : 25-12-2025 - 4:14 IST -
దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు
వాజ్పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు.
Date : 25-12-2025 - 3:38 IST -
బీఎల్వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్వో, సూపర్వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్వోలకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బీఎల్వోలకు
Date : 25-12-2025 - 12:34 IST -
అమరావతిలో అటల్ జయంతి వేడుకలు..14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
దేశవ్యాప్తంగా అభిమానులు, నాయకులు అటల్ జీని స్మరించుకునే ఈ రోజున అమరావతిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Date : 25-12-2025 - 12:07 IST -
ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు..ఏపీ గవర్నమెంట్ నిర్ణయం!
Free Home Delivery : ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు ‘డోర్ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తోంది. ఇంటి వద్దకే కొరియర్లు, పార్సిల్లు అందించే ఈ సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల లోపు 50 కిలోల వరకు ఉచిత డెలివరీతో పాటు, 24-48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా సేవలందిస్తున్నారు. ఏపీఎస్ఆర్ట
Date : 25-12-2025 - 10:49 IST