HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Arcelor Mittal Steel Plant Foundation

    CM Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్: సీఎం చంద్రబాబు నాయుడు

    Andhra Pradesh CM Chandrababu Naidu  అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దదని వెల్లడించారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయ

    Date : 24-03-2026 - 10:43 IST
  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

    రాయపూడిలోని నూతన హెచ్‌ఓడీ (HOD) టవర్ల సమీపంలో మెగా సంస్థకు చెందిన పైపుల యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కోట్లాది రూపాయల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి

    Date : 24-03-2026 - 7:10 IST
  • Amns Nakkapalli Plant Ap

    AMNS Plant : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పట్ల అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించింది

    Date : 23-03-2026 - 7:14 IST
  • Putta Sudhakar Yadav

    Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

    Putta Mahesh Kumar  తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయిన మెయినాబాద్ డ్రగ్స్ కేసు ఎపిసోడ్‌పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మహేష్‌కు హార్ట్ సర్జరీ చేశారని.. అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100 శాతం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. కేసు విచారణ తర్వాత పూర్తి ఆధారాలతో మీడియా ముం

    Date : 23-03-2026 - 2:40 IST
  • Vijayawada Krishna Palace Bridge Demolition

    130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.

    Vijayawada Krishna Palace Bridge Demolition  కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో అధికారులు లిమిటెడ్ బ్లాస్టి

    Date : 23-03-2026 - 2:01 IST
  • Man Case Against Mutton Seller

    Tadipatri: మటన్ సరిగా ఉడకలేదని పోలీస్ స్టేషన్‌లో వింత ఫిర్యాదు.

    Sodala Haji  నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింత ‘కేసు’ వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొను

    Date : 23-03-2026 - 12:26 IST
  • Kodali Nani

    Kodali Nani: 2029లో మళ్లీ ఆయనే సీఎం.. కూటమికి కొడాలి నాని మాస్ వార్నింగ్

    Kodali Nani  కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలుస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నా

    Date : 23-03-2026 - 12:16 IST
  • Kerosene

    Kerosene : ఏపీలో రేపటి నుంచి కిరోసిన్ పంపిణి

    లబ్ధిదారులు తమ రేషన్ కార్డును తీసుకువెళ్లి కేటాయించిన కోటా ప్రకారం కిరోసిన్‌ను పొందవచ్చు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట మొబైల్ వాహనాల ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది

    Date : 22-03-2026 - 10:00 IST
  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    CM Chandrababu: అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం – చంద్రబాబు

    హైటెక్ సిటీ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఎస్‌బీ (ISB) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మరియు జినోమ్ వ్యాలీ వంటి ఫార్మా హబ్‌ల ఏర్పాటుతో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టారు

    Date : 22-03-2026 - 4:46 IST
  • Mittal Plant Foundation Sto

    Mittal Plant : రేపే మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన..65 వేలమందికి ఉపాధి

    ఈ మెగా ప్లాంట్ పనులను 2033 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం మరియు సదరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా

    Date : 22-03-2026 - 10:42 IST
  • Vijayasai Reddy Organic Farming

    Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి

    Vijayasai Reddy  వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువు అయిన ‘జీవామృతం’ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్

    Date : 21-03-2026 - 2:31 IST
  • Garikapati Narasimha Rao

    Narasimha Rao Garikapati: గరికపాటి గుడ్డు మాటలు మరోసారి వివాదంలో ..!!

    Narasimha Rao Garikapati  తన వాగ్ధాటితో కోట్లాది మందిని అలరించే గరికపాటి నరసింహారావు, మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన విమర్శించిన తీరు అమానవీయంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలను “శోభనపు పెళ్ళికొడుకులతో” పోల్చడం అగ్నికి ఆజ్యం పోసింది. తాజా వివాదం వివరాల్లోకి వెళితే… పి

    Date : 21-03-2026 - 2:00 IST
  • Nara Devansh Birthday Tirum

    Nara Devansh Birthday : దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా తిరుమలకు చంద్రబాబు భారీ విరాళం

    నారా కుటుంబానికి మరియు తిరుమల అన్నదాన ట్రస్ట్‌కు మధ్య గత దశాబ్ద కాలంగా విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పటివరకు సుమారు 12 సార్లు వారు ఈ ట్రస్ట్‌కు భారీ విరాళాలు అందజేయడం గమనార్హం. ప్రతి శుభకార్యం వేళ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం

    Date : 21-03-2026 - 12:52 IST
  • CM Chandrababu Naidu Inaugurates Fssai Lab

    CM Chandrababu: తిరుమలలో కల్తీ ప్రసాదాల చెక్.. FSSAI ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు

    CM Chandrababu Naidu Inaugurates Fssai Lab  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించారు. కొత్త ల్యాబ్ పనితీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. మొత్తం 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో, రూ. 20 కోట్లతో అత్యం

    Date : 21-03-2026 - 12:35 IST
  • Commercial Gas : రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది – నాదెండ్ల

    గత కొంతకాలంగా నిలిచిపోయిన కిరోసిన్ సరఫరాను తిరిగి ప్రారంభించడం ద్వారా గృహ అవసరాలకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది

    Date : 21-03-2026 - 10:15 IST
  • Nara Devansh Birthday

    Chandrababu Naidu Family Tirumala Darshan: శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం

    Nara Devansh Birthday  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంల

    Date : 21-03-2026 - 10:00 IST
  • Moinabad Drug Case : డ్రగ్స్ కోసం కాదు డిన్నర్ కు వెళ్లా- పుట్టా మహేశ్

    మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో తన పేరు వినిపించడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ స్పందించారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఆయన వివరణ ఇస్తూ.. తాను కేవలం డిన్నర్ కోసమే అక్కడికి వెళ్లానని

    Date : 21-03-2026 - 9:44 IST
  • Unnam Hanumantharaya Chowdh

    Kalyandurgam : TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు

    Date : 21-03-2026 - 8:03 IST
  • Nara Lokesh Tweet

    Nara Lokesh: పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్‌

    Nara Lokesh  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఉగాది పర్వదినం సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పూజగదిలో కనిపించిన ఓ బొమ్మపై కొందరు నెటిజన్లు క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేయడంతో లోకేశ్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆ వాదనలను ఖండిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలుగు ప్రజలంతా ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోక

    Date : 20-03-2026 - 12:14 IST
  • Ap Govt Welfare Scheme

    ఏపీలో అభివృద్ధి-సంక్షేమ పథకాలతో ఉగాది ధమాకా

    AP Welfare Schemes  అమరావతి: 2026 మార్చి నెల దుమ్ము రేపుతోంది. సహజంగా దసరా దమాఖా.. సంక్రాంతి దమాఖాలు ఉంటాయి… కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం ఉగాది దమాఖా అన్నట్టుగా పెద్ద ఎత్తున సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నెలలో జరిగిన ప్రతి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిగా మారుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళల కోసం తీసుకున్న నిర్ణయాలు, య

    Date : 20-03-2026 - 11:54 IST
← 1 … 16 17 18 19 20 … 661 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd