Andhra Pradesh
-
AP Liquor : మళ్లీ పాత బ్రాండ్స్ ను చూసి సంబరాలు చేసుకుంటున్న మందుబాబులు
AP Liquor : కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ లాంటి బ్రాండ్లను చూసి మందుబాబుల సంబరాలు అన్నీఇన్నీ కావు
Published Date - 12:20 PM, Wed - 16 October 24 -
New Wine Shops : నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం
New Wine Shops : ఇటీవల ఏపీలో నిర్వహించిన మద్యం లాటరీలో దుకాణాలను దక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం కానున్నాయి.
Published Date - 10:26 AM, Wed - 16 October 24 -
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం నేడు భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో చర్చించనున్నారు.
Published Date - 10:09 AM, Wed - 16 October 24 -
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది.
Published Date - 10:00 AM, Wed - 16 October 24 -
Jagan House : ప్రజల సొమ్ము.. కంచెకు పెట్టిన జగన్
Jagan House : తన ఇంటి చుట్టూ నిర్మించుకున్న కంచె కే ప్రజల సొమ్ము రూ. 12 కోట్ల 85 లక్షల రూపాయలు వాడుకున్నట్లు తాజాగా అధికార పార్టీ తెలిపింది
Published Date - 09:21 PM, Tue - 15 October 24 -
Atchannaidu : లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Atchannaidu : నాలుగు మాసాల్లో హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు 2500కోట్లు వచ్చాయని, పోలవరం 2027కు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో నవంబర్లో పనులు మొదలు పెడుతున్నామని ప్రకటించారు.
Published Date - 05:40 PM, Tue - 15 October 24 -
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. సిట్ సభ్యుల పేర్లను ప్రకటించిన ఏపీ డీజీపీ
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కేసు (Laddu Adulteration) విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలపై ఏర్పడిన సిట్లో దర్యాప్తుకు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారుల పేర్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కేంద్రం నుండి ఇద్దరు, ఏపీ పోలీసుల నుండి ఇద్దరు, అలాగే ఒక ఫుడ్ కంట్రోల్ అధికారిని నియమించి, వారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ సభ్యుల
Published Date - 05:17 PM, Tue - 15 October 24 -
Kodali Nani : కొడాలి నాని కొత్త లుక్ చూశారా? గుండుతో.. తిరుమలలో మాజీ మంత్రి..
Kodali Nani : మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కువగా కనపడటం మానేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజూ భూతులతో రెచ్చిపోయి హడావిడి చేసిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇటీవల పలువురు టీడీపీ కార్యకర్తలు ఇంటికెళ్లి మరీదాడి చేయడంతో అసలు బయట ఎక్కడా కనిపించట్లేదు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది వైసీపీ నాయకుల లాగే కొడాలి నాని కూడా
Published Date - 04:39 PM, Tue - 15 October 24 -
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు.
Published Date - 04:01 PM, Tue - 15 October 24 -
Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్చల్.. రైతును తొక్కి చంపిన వైనం
Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.
Published Date - 01:08 PM, Tue - 15 October 24 -
Minister Narayana : మంత్రి నారాయణకు 3 వైన్ షాపులు.. కానీ..!
Minister Narayana : ఏపీ మంత్రి పి.నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్ల సొంత డబ్బుతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు గాను వారికి మూడు షాపులు దక్కాయి.
Published Date - 12:42 PM, Tue - 15 October 24 -
CM Chandrababu : ఏపీలో 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగానికి సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం.
Published Date - 12:39 PM, Tue - 15 October 24 -
CM Chandrababu : కొత్త పాలసీలపై సీఎం చంద్రబాబు కసరత్తు.. వరుస సమీక్షలు..
CM Chandrababu : ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు..
Published Date - 12:27 PM, Tue - 15 October 24 -
AP Liquor Shop Lottery : ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన మద్యం దుకాణాల లాటరి ప్రక్రియ!
AP Liquor Shop Lottery : ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసిందని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. మొత్తం 3,396 షాపులకు ఈ ప్రక్రియ ముగించబడింది. డ్రాలో విజేతలకు అధికారులు లైసెన్స్ అందించనున్నారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ బుధవారం (16వ తేదీ) నుంచి అమల్లోకి రానుంది. సోమవారం జరిగిన లాటరీ ప్రక్రియ చాలా చోట్ల జాతరని తలపించింది, కాబట్టి లాటరీ కోసం ఆశావహులు భారీగా తరలివచ్చారు. నూతన మ
Published Date - 12:22 PM, Tue - 15 October 24 -
AP – Telangana: కేంద్రం గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల
AP - Telangana: ఏపీ, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.. ఏపీలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించింది..
Published Date - 11:13 AM, Tue - 15 October 24 -
Amaravati: అమరావతికి మహర్దశ! ఐకానిక్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు ప్రారంభం
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా, శాసనసభ, హైకోర్టు, సచివాలయం మరియు వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్కు సంబంధించి, 2018లో లండన్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్
Published Date - 11:00 AM, Tue - 15 October 24 -
Sirimanotsavam : నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా చేరుకుంటున్న భక్తులు..
Sirimanotsavam : ఏటా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 2.5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. పీఠాధిపతి శ్రీ పైడిమాంబ తరపున ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు ఈ ఏడాది సిరిమానుగా ఎంపిక చేసిన చింత చెట్టు పొడవాటి కాండం సిరిమానుపై కూర్చొని భక్తులను ఆశీర్వదించనున్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక ఉత్సవ
Published Date - 10:31 AM, Tue - 15 October 24 -
Heavy Rainfall Alert: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు..?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.
Published Date - 08:27 PM, Mon - 14 October 24 -
CM Chandrababu : అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఇన్నోవేషన్ హబ్లు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు.
Published Date - 08:07 PM, Mon - 14 October 24 -
Palle Panduga : వైసీపీ హయాంలో నిధులన్నీ మాయం ..ఆ లెక్కలు కూడా దొరకడం లేదు – పవన్
Palle Panduga : ప్రభుత్వ పనితీరులో ఎలాంటి గుట్టు లేదని, ఓపెన్గానే చేస్తున్నామని , తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 4500 కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టామని
Published Date - 03:23 PM, Mon - 14 October 24