Andhra Pradesh
-
Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్
కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.
Date : 21-02-2025 - 3:23 IST -
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST -
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Date : 21-02-2025 - 1:04 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మహాకుంభమేళా సమయంలో పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోను సోషల్ మీడియాలో మరో సినీ నటుడితో పోల్చుతూ పోస్ట్ చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Date : 21-02-2025 - 12:20 IST -
AP News : ఏపీలో 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగింపు..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ చర్యను లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అనుమతి లేకుండా, సెలవులు లేకుండా ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వైద్యులను విధుల నుంచి తొలగించడం జరిగింది.
Date : 21-02-2025 - 10:52 IST -
Peddireddy Ramachandra Reddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!
ఇప్పుడు పెద్దిరెడ్డి(Peddireddy) కబ్జాలో ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించారు.
Date : 21-02-2025 - 8:33 IST -
Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్ కల్యాణ్
ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
Date : 20-02-2025 - 5:38 IST -
Modi – Pawan Kalyan : ఢిల్లీలో అందరిముందు పవన్ తో ఆప్యాయంగా మోదీ.. పవన్ డ్రెస్సింగ్ పై సరదా వ్యాఖ్యలు..
ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
Date : 20-02-2025 - 4:16 IST -
APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు
2020 జనవరి 1న ఏపీఎస్ ఆర్టీసీని(APSRTC Jobs) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు.
Date : 20-02-2025 - 2:14 IST -
Vamsi Bail Petition : హైకోర్టులో వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి.. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో కూడా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.
Date : 20-02-2025 - 12:16 IST -
Vallabhaneni Vamsi : దర్యాఫ్తు చేయకుండానే అరెస్టు చేశారా..? అంటూ ప్రశ్నించిన వంశీ
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం అరెస్టైన సంగతి తెలిసిందే. వంశీ, పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్టు చేసినదాన్ని ప్రశ్నించారు. ఆయన విచారణ సమయంలో పోలీసుల చర్యలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కస్టడీకి అప్పగించడం అనవసరమని అన్నారు. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖై
Date : 20-02-2025 - 11:32 IST -
CM Chandrababu : ఏపీలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం..
CM Chandrababu : ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ , ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ప్రకృతి వ్యవసాయం, ఆహార సర్టిఫికేషన్, మార్కెట్ డెవలప్మెంట్ , రైతుల సంక్షేమం పై చర్చించబడింది. ఇది రాష్ట్రం కోసం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పడటానికి ఒక ముఖ్యమైన అడుగు.
Date : 20-02-2025 - 11:14 IST -
Sajjala Ramakrishna Reddy : సజ్జల కుటుంబ భూములపై నేటి నుంచి సమగ్ర సర్వే
Sajjala Ramakrishna Reddy : భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థిక పన్నుల పై చర్చిస్తూ, ఎవరూ మినహాయింపు లేని విధంగా టారిఫ్ల అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చ తరువాత అంతర్జాతీయ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.
Date : 20-02-2025 - 9:24 IST -
Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు
Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.
Date : 20-02-2025 - 9:01 IST -
AP Chilli Farmers : మిర్చి ఘాటు..రంగంలోకి దిగిన చంద్రబాబు
AP Chilli Farmers : మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంటను వెంటనే కొనుగోలు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు
Date : 19-02-2025 - 4:07 IST -
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Date : 19-02-2025 - 12:37 IST -
Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 19-02-2025 - 11:36 IST -
BJP : నాగబాబు రుణం తీర్చుకోబోతున్న బిజెపి..?
BJP : జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చిన సంగతి తెలిసిందే
Date : 19-02-2025 - 9:57 IST -
Jagan No Comments : అరే..జగన్ నోటి వెంట పవన్ పేరు రాలేదే?
Jagan No Comments : గతంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు , ప్యాకేజ్ స్టార్ ఇలా ఎన్నో మాటలు అన్న జగన్..నిన్న మాత్రం సైలెంట్
Date : 19-02-2025 - 9:49 IST -
AP Budget : రూ.3 లక్షల కోట్లు దాటనున్న ఏపీ బడ్జెట్?
AP Budget : గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి కేటాయింపులు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు
Date : 19-02-2025 - 6:56 IST