Andhra Pradesh
-
I-PAC Service: ఐ ప్యాక్ని `పీకే`యండి.. జగన్పై వైసీపీ నేతల తిరుగుబాటు!
ఐ ప్యాక్ హెడ్గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్న సమయంలో ఆయనే జగన్కి గైడ్గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్ తీసుకుంది.
Date : 22-02-2025 - 4:40 IST -
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
Date : 22-02-2025 - 3:51 IST -
APPSC : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా, పరీక్షల నిర్వహణపై మరింత స్పష్టత రానున్నది.
Date : 22-02-2025 - 3:49 IST -
Jagan Marks Justice: వంశీ, పిన్నెల్లికి ఒక రూల్.. నందిగంకి మరో రూల్, జగన్ మార్క్ న్యాయం!
ఇక, ఈవీఎమ్ని బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల మాజీ ఎమ్ఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్లి మరీ పరామర్శించారు జగన్.
Date : 22-02-2025 - 1:07 IST -
Free Health Insurance: ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం.. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా!
ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది.
Date : 22-02-2025 - 12:36 IST -
Fibernet : ఫైబర్నెట్లో పెరుగుతున్న వివాదం.. చైర్మన్ జీవీ రెడ్డి vs ఎండీ దినేశ్కుమార్
Fibernet : తెలంగాణ ఫైబర్నెట్ సంస్థలో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్పై రాజద్రోహం ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించి, నిజానిజాలు బయటకు తేల్చేందుకు రెండు వైపుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ కోరింది. మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఈ వ్యవహారంలో నడుం బిగించారు.
Date : 22-02-2025 - 11:33 IST -
University Bifurcation: యూనివర్సిటీల విభజన ఇంకెప్పుడు? రెండు రాష్ట్రాల మధ్య తేలని పంచాయితీ!
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా, ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసినా, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల విభజన పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాలు మారినప్పటికీ, ఈ యూనివర్సిటీలను రాష్ట్రం లో ఏర్పాటు చేయడంపై సమర్థవంతమైన దృష్టికోణం లేదు.
Date : 22-02-2025 - 11:23 IST -
Abolishes Garbage Tax : చెత్త పన్నును పూర్తిగా రద్దు చేసిన ఏపీ సర్కార్
Abolishes Garbage Tax : ఈ నిర్ణయంతో నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించనుంది
Date : 22-02-2025 - 11:01 IST -
Group 2 : గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై మంత్రి లోకేష్ రియాక్షన్
Group 2 : ఈ న్యాయపరమైన సమస్యల కారణంగా అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్లగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు
Date : 22-02-2025 - 10:32 IST -
Home Minister Anitha : ఏపీలో మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్..!
మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి.. అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Date : 21-02-2025 - 9:14 IST -
Vizag Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ .. 14 రోజుల డెడ్ లైన్..!
14 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయితే యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడంతో యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చించే అవకాశముంది.
Date : 21-02-2025 - 8:27 IST -
Group-2 : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి 92,250మంది మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Date : 21-02-2025 - 6:59 IST -
Viral Video : నిండు గర్భిణి ఏడు కిలోమీటర్లు డోలిలోనే.. వీడియో వైరల్
డోలీలో గర్భిణిని తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నాయి.
Date : 21-02-2025 - 4:44 IST -
MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్.. రాజకీయ ఉత్కంఠ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి.
Date : 21-02-2025 - 4:06 IST -
Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్
కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.
Date : 21-02-2025 - 3:23 IST -
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST -
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Date : 21-02-2025 - 1:04 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మహాకుంభమేళా సమయంలో పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోను సోషల్ మీడియాలో మరో సినీ నటుడితో పోల్చుతూ పోస్ట్ చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Date : 21-02-2025 - 12:20 IST -
AP News : ఏపీలో 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగింపు..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ చర్యను లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అనుమతి లేకుండా, సెలవులు లేకుండా ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వైద్యులను విధుల నుంచి తొలగించడం జరిగింది.
Date : 21-02-2025 - 10:52 IST -
Peddireddy Ramachandra Reddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!
ఇప్పుడు పెద్దిరెడ్డి(Peddireddy) కబ్జాలో ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించారు.
Date : 21-02-2025 - 8:33 IST