HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄World

World

  • Terrorist Attack

    Terrorist Attack : రష్యాలోని ప్రార్థనా మందిరాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి

    రష్యాలోని డాగేస్థాన్‌ ప్రాంతంలో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది.

    Published Date - 08:02 AM, Mon - 24 June 24
  • Sheikh Hasina

    Sheikh Hasina: భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. కారణమిదే..?

    Sheikh Hasina: ప్రస్తుతం భారత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం పలికారు. బంగ్లాదేశ్ ప్రధానికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి విదేశీ నాయకురాలు షేక్ హసీనా కావడం

    Published Date - 11:25 AM, Sat - 22 June 24
  • China Vs Philippines

    China Vs Philippines : గల్వాన్‌ను తలపించేలా.. గొడ్డళ్లతో ఆ సైనికులపై చైనా ఆర్మీ ఎటాక్

    చైనాకు పొరుగుదేశాలపై నిత్యం అక్కసు ఉంటుంది. ఆ అక్కసు మరోసారి బయటపడింది.

    Published Date - 04:32 PM, Thu - 20 June 24
  • Irans Revolutionary Guards

    Iran : ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

    అమెరికా మిత్రదేశం కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది.

    Published Date - 02:48 PM, Thu - 20 June 24
  • Kim Jong Un Vladimir Putin

    Kim – Putin : ఉత్తర కొరియాలో పుతిన్.. కిమ్‌తో భేటీ.. కీలక ఎజెండా !

    ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించి తీరుతామని అమెరికా తేల్చి చెప్పిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు.

    Published Date - 10:43 AM, Wed - 19 June 24
  • Elon Musk Returns

    Elon Musk Returns: ఎలాన్‌ మస్క్‌ ఈజ్‌ బ్యాక్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానం కైవసం..

    Elon Musk Returns: బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కొత్త జాబితాలో టెస్లా యజమాని ఎలాన్‌ మస్క్ (Elon Musk Returns) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఈ జాబితాలో చాలా కాలంగా అగ్రస్థానంలో ఉన్న ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ వెనుకబడ్డారు. టాప్ 50లో భారత్ నుంచి ఐదుగురు ఉన్నారు. ఇందులో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో, గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్

    Published Date - 09:33 AM, Wed - 19 June 24
  • Hajj Pilgrims Min

    Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి

    సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది.

    Published Date - 07:50 AM, Wed - 19 June 24
  • Earthquake

    Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు

    ఇరాన్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లోని కష్మార్ కౌంటీలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 120 మందికి పైగా గాయపడ్డారు.

    Published Date - 12:29 AM, Wed - 19 June 24
  • Saudi Arabia

    Saudi Arabia: హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది హజ్ యాత్రికులు మృతి

    సౌదీ అరేబియాలో వేసవి తాపం విపరీతంగా కనిపిస్తుంది. అక్కడ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. హజ్ తీర్థయాత్రలో ఉన్న జోర్డాన్ యాత్రికులు హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది మరణించారు.

    Published Date - 11:44 PM, Tue - 18 June 24
  • PM Modi- Giorgia Meloni

    PM Modi- Giorgia Meloni: వీడియో వైరల్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ, జార్జియా మెలోని..!

    PM Modi- Giorgia Meloni: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని అపులియా చేరుకున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (PM Modi- Giorgia Meloni) ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇరువురు నేతలు ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికారు. వేదికపై కొద్ది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో నేతలిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ భేటీకి సంబంధించిన తొలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ-7 శిఖరాగ్ర స

    Published Date - 11:22 PM, Fri - 14 June 24
  • G7 Summit

    G7 Summit: భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలపై ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ సుదీర్ఘ చర్చలు

    ఇటలీలోని అపులియాలో శుక్రవారం జరిగిన 50వ జి7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌.

    Published Date - 05:59 PM, Fri - 14 June 24
  • Balance Check

    Paytm Employees: ఉద్యోగులను తొలగిస్తున్న పేటీఎం.. బలవంతంగా రాజీనామాలు..!

    Paytm Employees: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm Employees) ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కంపెనీ పేమెంట్ బ్యాంకుపై నిషేధం ఉండగా.. అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు. అంతే కాదు కంపెనీ షేర్ల పరిస్థితి కూడా బాగోలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో సంస్థ తన నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది. తమ నుంచి కం

    Published Date - 01:00 PM, Fri - 14 June 24
  • IAF Aircraft

    IAF Aircraft: కువైట్‌ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్‌ విమానం..!

    IAF Aircraft: కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు విషాదకరమైన మరణం తర్వాత వారి మృతదేహాలను భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం (IAF Aircraft) C-130J శుక్రవారం ఉదయం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా విమానంలో ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. శుక్రవారం ఉదయం కువైట్‌కు చేరుకున్న ఆయన కువైట్‌

    Published Date - 10:55 AM, Fri - 14 June 24
  • PM Modi In Italy

    PM Modi In Italy: ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ..?

    PM Modi In Italy: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi In Italy) శుక్రవారం ఉదయం ఇటలీ చేరుకున్నారు. దేశానికి మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. దక్షిణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో జరుగుతున్న ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరవుతున్నారు. శుక్రవారం జరిగే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, బిడెన్‌లు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందు

    Published Date - 10:32 AM, Fri - 14 June 24
  • PM Modi

    PM Modi: ఇటలీ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..!

    PM Modi: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా వెల్లడించారు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఇటలీ ప్రధాన

    Published Date - 11:32 PM, Thu - 13 June 24
  • 120 Million People Displaced

    120 Million People Displaced : 12 కోట్ల మంది గూడు చెదిరింది.. ఐరాస సంచలన నివేదిక

    ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్‌ హెచ్‌సీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది. 

    Published Date - 11:09 AM, Thu - 13 June 24
  • Kuwait Building Fire

    Kuwait Building Fire: 49కి చేరిన కువైట్‌ ప్రమాద మృతుల సంఖ్య

    కువైట్‌లోని ఒక భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 49కి పెరిగిందని గల్ఫ్ దేశానికి చెందిన రాష్ట్ర వార్తా సంస్థ కునా అంతర్గత మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ నివేదించింది.

    Published Date - 10:06 PM, Wed - 12 June 24
  • Young Indians To Thailand

    Young Indians To Thailand: థాయ్‌లాండ్ మీద ప్రేమ పెంచుకుంటున్న భారతీయులు.. కారణమిదే..!

    Young Indians To Thailand: థాయ్‌లాండ్.. మీరు ఈ పేరు వినే ఉంటారు. ఈ రోజుల్లో భారతీయ యువత గుండె చప్పుడుగా మారింది ఈ థాయ్‌లాండ్ (Young Indians To Thailand). భారతీయ యువత ఈ దేశాన్ని పర్యాటకంగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనలో చాలామంది కూడా కనీసం ఒక్కసారైనా థాయ్‌లాండ్‌ని సందర్శించాలనే ఆలోచన చేసి ఉంటారు. ఇక్కడి అనేక ప్రదేశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య ఏడాదికేడాది పెరగడానికి

    Published Date - 05:55 PM, Wed - 12 June 24
  • PM Modi To Italy

    PM Modi To Italy: మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు మోదీ.. రేపు ఇటలీ పయనం..!

    PM Modi To Italy: దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వం మూడో పర్యాయం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణాన్ని దాటి ప్రభుత్వం దృష్టి అంతా మళ్లీ పెద్ద పెద్ద సమస్యలపైనే పడింది. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ (PM Modi To Italy) పర్యటనకు వెళ్తున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని మోద

    Published Date - 05:32 PM, Wed - 12 June 24
  • 41 People Burned Alive

    45 People Burned Alive : 40 మంది భారతీయులు సజీవ దహనం.. కువైట్‌లో అగ్నిప్రమాదం

    ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌. 

    Published Date - 03:15 PM, Wed - 12 June 24
← 1 … 75 76 77 78 79 … 193 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd