Trending
-
Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ముప్పు, ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల గురించి మోడీకి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
Date : 08-05-2025 - 12:22 IST -
Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందితులుగా భావిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన మద్యం విధానాల ముసుగులో అవినీతిని అమలు చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమైంది.
Date : 08-05-2025 - 12:00 IST -
Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
భారత సైనికుల సేవలకు గౌరవం తెలుపుతూ, ప్రజల్లో దేశభక్తి భావాలను ప్రేరేపించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల మద్దతుతో సాగనున్న భారీ సంఘీభావ యాత్రగా మారనుంది. పలు విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇందులో పాల్గొననున్నాయి.
Date : 08-05-2025 - 11:29 IST -
Uttarakhand : కూలిన హెలికాప్టర్.. ఐదుగురు టూరిస్టులు మృతి
అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ గంగోత్రి దిశగా ప్రయాణిస్తుండగా, ఉత్తరకాశీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ఉన్నారు.
Date : 08-05-2025 - 10:57 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత
పిటిషనర్ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తగిన ఆధారాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కోర్టు పేర్కొంది.
Date : 08-05-2025 - 10:43 IST -
Sindoor : సిందూరానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుసా ?
సిందూరం(Sindoor) అంటే భారత్లో ఒక సాధారణ సామగ్రి మాత్రమే కాదు. అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పదార్థం.
Date : 08-05-2025 - 8:44 IST -
Loitering Munition: ఆపరేషన్ సిందూర్లో లోయిటరింగ్ మ్యూనిషన్దే కీ రోల్.. అసలేంటీ ఈ లోయిటరింగ్ మ్యూనిషన్?
లోయిటరింగ్ మ్యూనిషన్ తన ఖచ్చితత్వం కోసం ప్రసిద్ధి చెందింది. లోయిటరింగ్ మ్యూనిషన్ లేదా సూసైడ్ డ్రోన్ల సైజు, పేలోడ్, వార్హెడ్ విభిన్నంగా ఉండవచ్చు.
Date : 07-05-2025 - 10:04 IST -
Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9
ఈ సమాచారం ఆధారంగానే HQ-9 గగనతల రక్షణ వ్యవస్థను 1980వ దశకంలో చైనా(Pakistan Fail) తయారు చేసింది.
Date : 07-05-2025 - 8:57 IST -
Indian Armed Forces: భారత త్రివిధ దళాల బలమెంత? పాక్ కంటే ఎక్కువా.. తక్కువా?
భారత సైన్యం సుమారు 22 లక్షల మంది సైనికులతో అత్యంత శక్తివంతమైన దళంగా నిలుస్తుంది. దీనికి 4,201 యుద్ధ ట్యాంకులు, 1,50,000 ఆర్మర్డ్ వాహనాలు, 100 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ, 264 మల్టీ-బారెల్ రాకెట్ ఆర్టిలరీ ఉన్నాయి.
Date : 07-05-2025 - 7:03 IST -
Lexus India : బుకింగ్స్ తిరిగి ప్రారంభించిన లెక్సస్ ఇండియా
లెక్సస్ లో చాలా పాపులర్ మోడల్ LM 350h. ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది లెక్సస్ ఇండియా. లెక్సస్ ఇండియా యొక్క LM 350h మోడల్.. ప్రారంభమైన దగ్గరనుంచి దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల ఔత్సాహికులను ఆకర్షించింది.
Date : 07-05-2025 - 6:13 IST -
Rajnath Singh : ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.
Date : 07-05-2025 - 6:01 IST -
Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్కు లేదు.. పాక్ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్
పాకిస్థాన్ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు.
Date : 07-05-2025 - 5:38 IST -
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై ప్రెస్మీట్.. వ్యోమిక, సోఫియా నేపథ్యమిదీ
ఇందులో 40 మంది సైనికులతో కూడిన భారత ఆర్మీ బృందానికి సోఫియా ఖురేషీ(Operation Sindoor) సారథ్యం వహించారు.
Date : 07-05-2025 - 5:12 IST -
Mock Drill: మాక్ డ్రిల్.. మరికాసేపట్లో ‘మెసేజ్’ వస్తుంది: సీపీ ఆనంద్
సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. “మాక్ డ్రిల్ సమయంలో రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. సైరన్ మోగగానే ప్రజలు ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉన్నచో తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి,” అని స్పష్టం చేశారు. ఇది కేవలం భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు మాత్రమేనని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.
Date : 07-05-2025 - 3:37 IST -
Masood Azhar : ‘ఆపరేషన్ సిందూర్’తో మసూద్ అజార్ రక్త కన్నీరు.. ‘‘నేనూ చనిపోతే బాగుండేది’’
తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.
Date : 07-05-2025 - 3:10 IST -
Operation Sindoor : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
ఈ చర్యలలో భాగంగా పాక్లో నాలుగు, పీఓకేలో ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. బవహల్పూర్లో జైషే మహమ్మద్, మురిద్కేలో లష్కరే తొయిబా క్యాంపుల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
Date : 07-05-2025 - 3:01 IST -
Operation Sindoor : ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన రద్దు
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయం దేశ విదేశాంగ విధానంలో మార్పులకు నాంది పలికింది. ఈనెల మధ్యలో ప్రధాని మోడీ యూరప్ పర్యటనలో భాగంగా క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాలను సందర్శించాల్సి ఉంది. కానీ, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Date : 07-05-2025 - 1:40 IST -
Supreme Court : ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని, హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మళ్లీ పునర్విమర్శ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిపై మళ్లీ విచారణ జరుగనుంది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ నిర్ణయం చట్టపరంగా సరైనది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Date : 07-05-2025 - 1:29 IST -
Pahalgam Terror Attack : ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నా సెల్యూట్ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత దళాలు చేసిన సాహసోపేత చర్యలపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. "పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చడం ద్వారా భారత సాయుధ దళాలు తమ అసమాన ధైర్యాన్ని, అప్రతిహత సంకల్పాన్ని చూపించాయి.
Date : 07-05-2025 - 12:55 IST -
India Attack : పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి.. భారత్ వాడిన ఆయుధాలివే!
భారత్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్ క్షిపణులను(India Attack) ప్రయోగించారు.
Date : 07-05-2025 - 12:21 IST