Trending
-
Operation Sindoor : భారత్, పాక్ ఉద్రిక్తల్లో జోక్యం చేసుకోం – జేడీ వాన్స్
Operation Sindoor : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల్లో (India - Pakistan war) తాము జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇదొక ద్వైపాక్షిక అంశమని పేర్కొంటూ,
Date : 09-05-2025 - 7:50 IST -
S-400 Missile System : భారత వాయుసేనలో పవర్ఫుల్ ఆయుధం ఇదే !
S-400 Missile System : భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన తర్వాత భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది.
Date : 09-05-2025 - 7:36 IST -
Pakistani Pilots Captured: భారత్ అదుపులో ఇద్దరు పాక్ పైలట్లు.. ధ్వంసమైన కరాచీ పోర్ట్.. బీఎల్ఏ చేతిలోకి క్వెట్టా
శుక్రవారం ఉదయంకల్లా ఆ ఇద్దరు పైలట్లను(Pakistani Pilots Captured)అదుపులోకి తీసుకున్న అంశంపై అధికార వర్గాలు అఫీషియల్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 09-05-2025 - 12:20 IST -
India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్
ఈ మొత్తం పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(India Vs Pakistan), సీడీఎస్ సంయుక్తంగా సమీక్షిస్తున్నారు.
Date : 08-05-2025 - 10:27 IST -
Indian Air Force: భారత్కు సుదర్శన చక్రంగా ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్!
సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లో నిరపరాధులను హత్య చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీని తర్వాత భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది.
Date : 08-05-2025 - 6:42 IST -
India Attack : పాక్ రక్షణ వలయం ధ్వంసం.. భారత్ ‘హార్పీ’ ఫీచర్లు ఇవీ
హార్పీ సూసైడ్ డ్రోన్లు మేడిన్ ఇజ్రాయెల్(India Attack). వీటిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) తయారు చేస్తుంది. అందుకే చాలా బాగా పనిచేస్తాయి.
Date : 08-05-2025 - 6:26 IST -
CM Revanth Reddy: హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం, హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, హైడ్రా కోసం ప్రత్యేకంగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు మరియు బైకులను ప్రారంభించారు. స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడి ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుండి వివరాలు తెలుసుకున్నారు.
Date : 08-05-2025 - 5:49 IST -
Maoists : బీజాపూర్లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Date : 08-05-2025 - 5:32 IST -
Abdul Rauf Azhar : ఆపరేషన్ సిందూర్.. భారత విమానం హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ హతం..!
అబ్దుల్ రవూఫ్ అజార్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ తమ్ముడు. 1999లో నేపాల్ నుండి ఢిల్లీకి వెళ్లే ఐసీ-814 విమానాన్ని కాందహార్కు హైజాక్ చేసిన సమయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ ఘటన అనంతరం దశాబ్దాలుగా అతను భారత నిఘా సంస్థల నిక్షిప్త పత్రాల్లో "మోస్ట్ వాంటెడ్" జాబితాలో ఉన్నాడు.
Date : 08-05-2025 - 4:55 IST -
Ganesh Housing : గుజరాత్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు
అసోచామ్ సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రముఖ ఐటి మరియు ఐటీఈఎస్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
Date : 08-05-2025 - 4:42 IST -
KA Paul : ప్రధాని మోడీని కలిశాక పాక్కు వెళ్తా.. కేఏ పాల్ కీలక ప్రకటన
భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది’’ అని కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు.
Date : 08-05-2025 - 4:06 IST -
Operation Sindoor : పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్ దాడి..!
లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత బలగాలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Date : 08-05-2025 - 3:54 IST -
CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.
Date : 08-05-2025 - 3:40 IST -
Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..
ఆపరేషన్ సిందూర్ కోసం భారత ప్రభుత్వం(Operation Sindoor Inside) ఎంపిక చేసిన త్రివిధ దళాల అధికారుల టీమ్ మే 4న సమావేశమైంది.
Date : 08-05-2025 - 3:26 IST -
Bomb threat : జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం అధికారులకు ఉదయం 9:13 గంటల సమయంలో ఆఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో “ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు జరిపేలా చూస్తాం. వీలైతే అందరినీ రక్షించుకోండి” అని హెచ్చరికలు వచ్చాయని తెలిపారు.
Date : 08-05-2025 - 2:50 IST -
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ట్రేడ్మార్క్, టైటిల్ కోసం పోటీ.. రేసులో ‘రిలయన్స్’
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో సరిహద్దులో ప్రత్యేక ఆపరేషన్ను ప్రకటించిన కొన్ని గంటలకే.. ఈ పదంపై ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ దరఖాస్తు చేసుకుంది.
Date : 08-05-2025 - 2:29 IST -
Google : మరోసారి గూగుల్లో లేఆఫ్లు..
ఇందులో భాగంగా, గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ పరిధిలోని సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ అనే ప్రఖ్యాత మీడియా సంస్థ ఈ విషయాన్ని గూగుల్లోని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడించింది.
Date : 08-05-2025 - 2:20 IST -
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్నాథ్ సింగ్
ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్ లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
Date : 08-05-2025 - 1:38 IST -
Operation Sindoor : భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేశ భద్రతపై తప్పుడు వార్తలు, అపోహలు సృష్టించే ఖాతాలపై సీరియస్గా స్పందించాలని స్పష్టం చేసింది.
Date : 08-05-2025 - 12:57 IST -
Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ముప్పు, ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల గురించి మోడీకి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
Date : 08-05-2025 - 12:22 IST