Trending
-
Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్
Date : 27-10-2025 - 2:27 IST -
Justice Surya Kant : హరియాణా నుంచి భారత్లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!
న్యాయమూర్తి సూర్యకాంత్ భారత్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డా. దమానింగ్ సింగ్ గవాయి, సూర్యకాంత్ను “అన్ని అంశాల్లో అర్హులుగా మరియు సమర్థులుగా” పేర్కొన్నారు. గవాయి చెప్పారు, సూర్యకాంత్ కూడా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న సామాజిక వర్గానికి చెందినవారు, కాబట్టి ప్రజల హక్కులను రక్షించడానికి న్యాయవ్యవస్థలో మంచి అవగాహన కల
Date : 27-10-2025 - 2:05 IST -
Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!
మాడిపోయిన పాత్రను వేడి నీరు, డిటర్జెంట్తో కలిపి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన స్పాంజ్తో నెమ్మదిగా రుద్దండి. పాత్రను మరీ గట్టిగా రుద్దకుండా మెల్లగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి.
Date : 26-10-2025 - 8:00 IST -
Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!
సిడ్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి బయలుదేరుతున్నాడు. అంతకుముందు అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతను విమానాశ్రయంలో గుడ్ బై సైగ చేస్తూ కనిపించాడు.
Date : 26-10-2025 - 6:41 IST -
Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!
రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, బంగారం, వెండి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు 2026 నాటికి బంగారం రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని, వెండి రూ. 2.5 లక్షల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 26-10-2025 - 3:30 IST -
Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?
దీపావళి నాడు నది ఒడ్డున 11, 21, 51 లేదా 108 దీపాలు వెలిగించాలి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ దీపాలు కూడా వెలిగించవచ్చు.
Date : 26-10-2025 - 2:00 IST -
Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న విరాట్, రోహిత్?!
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా తదుపరి వన్డే మ్యాచ్ను నవంబర్ 30న ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల సిరీస్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 6 మధ్య జరుగుతుంది.
Date : 26-10-2025 - 10:55 IST -
Virat Kohli: వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ.. ఆ విషయంలో సచిన్ రికార్డు బ్రేక్!
వన్డే క్రికెట్లో ఛేజింగ్ (లక్ష్యాన్ని ఛేదించడం) సమయంలో అత్యధిక 50+ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో కోహ్లీ సచిన్ టెండూల్కర్ను అధిగమించాడు.
Date : 25-10-2025 - 5:59 IST -
Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్టమో చూడండి.. వీడియో వైరల్!
సిడ్నీ అభిమానులతో మాట్లాడుతున్న కోహ్లీ.. ఒక భారతీయ అభిమాని జాతీయ జెండాను పొరపాటున నేల మీద పడేయడం గమనించాడు. వెంటనే కోహ్లీ ఆ జాతీయ జెండాను నేల నుండి తీసుకుని తిరిగి ఆ అభిమానికి అందించాడు.
Date : 25-10-2025 - 4:52 IST -
IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 𝙑𝙞𝙣𝙩𝙖
Date : 25-10-2025 - 4:42 IST -
Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!
కొంత కాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ వంటివి రాణిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో మార్ట్ ప్రవేశించినా.. బలమైన మౌలిక వసతులతో దూసుకెళ్తోంది. 3 వేల రిటైల్ స్టోర్స్, 600 డార్క్ స్టోర్లతో ఒక్క త్రైమాసికంలోనే 5.8 మిలియన్ల (58 లక్షలు) కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. మరి ఇప్పుడు.. జియోమార్ట
Date : 25-10-2025 - 4:05 IST -
Janhvi Kapoor : బాలీవుడ్లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, తన తాజా చిత్రం ‘Ulajh’ ప్రమోషన్ సందర్భంగా, పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. తన పాత్ర సుహానా, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, పురుషుల అహంకారాలను ఎదుర్కొని తన పని చేయాల్సిన అవసరాన్ని జాన్వీ వివరించారు. ఈ సందర్భంలో, ఆమె వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. జాన్వీ మాట్లాడుతూ, “మహిళలుగా, మనం తరచుగా పురుషుల అహంకారాలను ఎదుర్కొం
Date : 25-10-2025 - 2:50 IST -
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున
Date : 25-10-2025 - 2:35 IST -
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధ
Date : 25-10-2025 - 1:27 IST -
ODI Cricketers: టీమిండియా టాప్-5 వన్డే ఆటగాళ్లు వీరే!
టీమిండియాకు వారి సహకారం అసాధారణమైనదిగా ఉంది. ఇందులో రెండు ప్రపంచ కప్ కెప్టెన్లు కూడా ఉన్నారు. వీరు ప్రపంచ కప్ను కూడా గెలిచారు. రోహిత్ శర్మ మినహా ఈ జాబితాలోని వారందరూ ప్రపంచ కప్ విజేతలే.
Date : 25-10-2025 - 12:00 IST -
viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు
పండుగల సమయాల్లో రైళ్లలో రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. రైలు ఎక్కడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది.. లోపల కాలు పెట్టేందుకూ చోటు దొరకదు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించినా జనం రద్దీకి అవేవీ సరిపోవు. ఒంటికాలిపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని చాలామంది వాపోతుంటారు. ఇటీవల జరిగిన దీపావళి పండుగకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఒక
Date : 25-10-2025 - 11:41 IST -
Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశార
Date : 25-10-2025 - 11:23 IST -
Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్ క్రోమ్ను వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలని CERT-In వినియోగదారులకు సలహా ఇచ్చింది. ఈ లోపాలను సరిచేయడానికి కంపెనీ ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్లను విడుదల చేసింది.
Date : 25-10-2025 - 11:20 IST -
Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్కుమార్.!
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు రియల్ హీరోస్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడ
Date : 25-10-2025 - 9:57 IST -
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక
Date : 25-10-2025 - 9:48 IST