Trending
-
Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy letter to Revanth Reddy : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం గురించి ప్రస్తావిస్తూ..లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.
Date : 09-09-2024 - 3:18 IST -
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ..మహిళలకు ఏటా రెండు చీరలు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ బాధ్యత నాది. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నా.. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలి.
Date : 09-09-2024 - 2:28 IST -
BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
BJP: రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Date : 09-09-2024 - 2:06 IST -
CM Chandrababu : 9వ రోజు వరద సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్
CM Chandrababu : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
Date : 09-09-2024 - 1:18 IST -
Eleru floods : ఏలేరు వరదలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. కలెక్టర్కు కీలక ఆదేశం
Eleru floods : ఏలేరు రిజర్వాయర్కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు.
Date : 08-09-2024 - 7:59 IST -
CBI report : డాక్టర్ హత్యాచారం కేసు..రేపు సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక
CBI report : హత్యాచారం కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ(CBI )సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court )కు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికీ ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది.
Date : 08-09-2024 - 7:48 IST -
DK Sivakumar : డీకే శివకుమార్కి కమలా హారిస్ ఆహ్వానం..!
Kamala Harris invites DK Sivakumar : ఈ రోజు రాత్రి ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అక్కడ కమలా హారిస్తో భేటీ కానున్నట్లు సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Date : 08-09-2024 - 7:33 IST -
CM Chandrababu : గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు సమావేశం
Chandrababu meet Abdul Nazeer: ఈ మర్యాదపూర్వక భేటీలో… సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు.
Date : 08-09-2024 - 7:16 IST -
CM Chandrababu : ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
Date : 08-09-2024 - 5:51 IST -
Yoga In 2026 Asian Games : 2026 ఆసియా గేమ్స్లో యోగా.. డెమొన్స్ట్రేటివ్ స్పోర్ట్గా ఎంపిక
ఏదిఏమైనప్పటికీ మన దేశానికి చెందిన యోగాను(Yoga In 2026 Asian Games) ఆసియా క్రీడల వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కడం గొప్ప విషయం.
Date : 08-09-2024 - 5:31 IST -
MLA Parthasarathy : వరద బాధితుల కోసం ఎమ్మెల్యే భిక్షాటన
MLA Parthasarathy : ఆదోని పట్టణంలోని ప్రధాన రహదారిపై బిక్షాటన చేస్తూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు సేకరించారు పార్థసారథి. వరదల వల్ల అనేక కుటుంబాలకు ధన, ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 08-09-2024 - 5:12 IST -
Congress : జమ్మూకశ్మీర్లో అధికారం మాదే: కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
Congress : కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ - నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్సీ కలిసి మ్యాజిక్ ఫిగర్ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Date : 08-09-2024 - 4:45 IST -
Minister : రేపటి నుండి వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ: అనిత
Minister Wangalapudi Anitha: రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు.
Date : 08-09-2024 - 4:08 IST -
ACA : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవ ఎన్నిక
ACA : ఏసీఏ జనరల్ మీటింగ్లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
Date : 08-09-2024 - 2:13 IST -
Kishan Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Kishan Reddy : ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో మంత్రి పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.
Date : 08-09-2024 - 1:46 IST -
BJP MLA : హైడ్రానా..హైడ్రామానా : హైడ్రా పై స్పందించిన రాజా సింగ్
BJP MLA : హైడ్రానా.. హైడ్రామానా..ఓవైసీకి రేవంత్ భయపడ్డాడు అంటూ చురకలు అంటించారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూల గొడతారో టైమ్ డేట్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Date : 08-09-2024 - 1:15 IST -
PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
PM Modi : ఈ ప్రచారంలో భాగంగా మోడీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
Date : 08-09-2024 - 12:35 IST -
Driving License: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసే తప్పులు ఇవే..!
మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే మీరు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా జాగ్రత్తగా నడపాలి.
Date : 08-09-2024 - 12:10 IST -
Cloud Burst In Tadwai Forests : ములుగు అడవులను వణికించిన క్లౌడ్ బరస్ట్.. అసలేం జరిగింది ?
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), వాతావరణశాఖతో అధ్యయనం చేయిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని నిపుణులు(Cloud Burst In Tadwai Forests) చెబుతున్నారు.
Date : 07-09-2024 - 2:11 IST -
DA Hike: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఏ కోసం దీపావళి వరకు ఆగాల్సిందే..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబరు నుంచి డీఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది.
Date : 07-09-2024 - 1:30 IST
