Trending
-
Maoist : మావోయిస్టు అగ్రనేత జగన్ కన్నుమూత..!
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
Date : 04-09-2024 - 5:43 IST -
ITBP Jobs : టెన్త్ పాసయ్యారా ? 819 కానిస్టేబుల్ జాబ్స్
వీటిలో 458 పోస్టులను అన్ రిజర్వ్డ్ కేటగిరీ వారికి, 162 పోస్టులను ఓబీసీ కేటగిరీ వారికి, 81 పోస్టులను ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారికి, 70 పోస్టులను ఎస్టీ వారికి, 48 పోస్టులను ఎస్సీ కేటగిరి వారికి రిజర్వ్ చేశారు.
Date : 04-09-2024 - 5:22 IST -
Tamilisai : హేమ కమిటీ నివేదికపై తమిళిసై కీలక వ్యాఖ్యలు
హేమ కమిటీ నివేదిక సినీ పరిశ్రమలో మహిళల పరిస్ధితులను కండ్లకు కట్టిందని, దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంటే సినీ పరిశ్రమ ఎందుకు కమిటీని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మహిళలు ఎక్కడ పనిచేసినా వారికి భద్రత కల్పించాలని అన్నారు.
Date : 04-09-2024 - 5:17 IST -
Ukraine : ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి రాజీనామా
డిమిట్రో కులేబా రాజీనామా అభ్యర్థనను తదుపరి పార్లమెంటరీ సమావేశంలో చట్టసభ సభ్యులు చర్చిస్తారని పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ సెఫాన్చుక్ తన ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు.
Date : 04-09-2024 - 4:41 IST -
EPS Pensioners : గుడ్ న్యూస్.. ఇక ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పెన్షన్
ఈ సౌకర్యం వల్ల 78 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
Date : 04-09-2024 - 4:37 IST -
PM Modi : సింగపూర్లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Date : 04-09-2024 - 4:14 IST -
Wayanad: వయనాడ్లో పునరావాసలకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాహుల్
వయనాడ్లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. వయనాడ్ కొండచరియల బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా ఈ సాయం చేస్తున్నట్టు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Date : 04-09-2024 - 3:46 IST -
Holiday : సెప్టెంబర్ 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ఇచ్చింది.
Date : 04-09-2024 - 3:05 IST -
Amrapali : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు!
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు.
Date : 04-09-2024 - 2:49 IST -
Narayana Murthy : మీలా కావాలంటే ఏం చేయాలన్న విద్యార్థి.. నారాయణమూర్తి సూపర్ ఆన్సర్
‘‘నువ్వు నాలాగా కావాలని నేనైతే కోరుకోను. నాకంటే నువ్వు మరింతగా ఎదగాలి. చాలా పెద్దస్థానాలకు నువ్వు చేరుకోవాలి.
Date : 04-09-2024 - 2:35 IST -
Flood Damage : వరద నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి రిపోర్టు
ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది..
Date : 04-09-2024 - 2:24 IST -
Vinayaka Chavithi 2024: గణపతిని ఏ సమయంలో ప్రతిష్ఠించాలి.. పూజ విధానం ఇదే..!
స్థాపన రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా ప్రబలుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు సింహరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని కోరికలను నెరవేరుస్తుందని భావిస్తారు.
Date : 04-09-2024 - 2:00 IST -
Rahul Gandhi : నేడు జమ్మూకాశ్మీర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
రాంబన్, అనంత్నాగ్ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.
Date : 04-09-2024 - 1:53 IST -
Teachers Day 2024 : ఉపాధ్యాయ దినోత్సవం.. సర్వేపల్లి రాధాకృష్ణన్ కెరీర్లోని స్ఫూర్తిదాయక విశేషాలివీ
Teachers Day 2024 రాధాకృష్ణన్ కెరీర్ ఉపాధ్యాయుడిగా మొదలైంది. అప్పట్లో అన్నం తినడానికి ప్లేటు కొనే స్తోమత కూడా ఆయనకు లేదు.
Date : 04-09-2024 - 10:29 IST -
Become Rich: 43 రోజులపాటు ఇలా చేస్తే ధనవంతులవుతారు.. ఏం చేయాలంటే..?
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. జాతకంలో బలహీనమైన శుక్రుడు కారణంగా ఒక వ్యక్తి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య డబ్బు. డబ్బు లేకపోవడం వల్ల అన్ని పనులు ఆగిపోతాయి.
Date : 04-09-2024 - 8:00 IST -
Roja : ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: రోజా
ఈ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
Date : 03-09-2024 - 6:11 IST -
Hydra : ఇక పై హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం అని.. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.
Date : 03-09-2024 - 5:39 IST -
PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం
మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు.
Date : 03-09-2024 - 5:21 IST -
BRS : పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి
పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.
Date : 03-09-2024 - 5:05 IST -
Trigrahi Yoga : ఈనెలలో త్రిగ్రాహి యోగం.. ఆ మూడు రాశుల వారికి రాజయోగం
ప్రత్యేకించి వీరికి చెందిన ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Date : 03-09-2024 - 4:55 IST