Trending
-
Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం
Aam Aadmi Party PAC meeting today: కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు.
Date : 16-09-2024 - 1:41 IST -
Bengal govt : మరోసారి డాక్టర్లకు బెంగాల్ ప్రభుత్వం పిలుపు
Bengal govt invites protesting doctors: చివరి ప్రయత్నంగా ఐదోసారి వైద్యులకు ఆహ్వానం పంపింది. కోల్కతా కాళీఘాట్లోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం 5 గంటలకు డాక్టర్లను సమావేశానికి ఆహ్వానించింది.
Date : 16-09-2024 - 1:23 IST -
CM Chandrababu : నేడు గుజరాత్కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu will go to Gujarat today : గాంధీనగర్ లో ఈరోజు నుంచి జరగనున్న జరిగే 4వ గ్లోబల్ రెన్యుబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్పో (Re-Invest 2024) సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు.
Date : 16-09-2024 - 12:44 IST -
PM Modis Portrait : 800 కేజీల మిల్లెట్లతో ప్రధాని మోడీ చిత్రం.. స్కూలు విద్యార్థిని క్రియేటివ్ విషెస్
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ పెయింటింగ్ గీశానని షెకీనా(PM Modis Portrait) తెలిపారు.
Date : 16-09-2024 - 10:25 IST -
CM Revanth Reddy : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: కాంగ్రెస్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకుంటున్నారేమో. ఆయన వెనుక నేనుంటా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అసలు రా చూసుకుందాం' అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని అన్నారు.
Date : 15-09-2024 - 5:58 IST -
Delhi CM : కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
Kejriwal successor is Atishi: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.
Date : 15-09-2024 - 5:33 IST -
KTR : నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
KTR Meets Senior BRS Leader Nagam Janardhan Reddy: గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోని ఆయనను పరామర్శించి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Date : 15-09-2024 - 4:53 IST -
Space Walk : ‘స్పేస్ వాక్’ చేసి.. భూమికి తిరిగొచ్చిన ‘ఆ నలుగురు’
నలుగురు క్రూ సిబ్బందికి స్పేస్ వాక్ పూర్తి చేయించి, భూమికి తీసుకొచ్చిన తొలి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ (Space Walk) రికార్డును సొంతం చేసుకుంది.
Date : 15-09-2024 - 4:33 IST -
TPCC : టీ.కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud took charge as the president of Telangana PCC: బాధ్యతల స్వీకరణకు ముందు గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
Date : 15-09-2024 - 4:07 IST -
PM Modi : ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi launched six vande bharat trains: మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Date : 15-09-2024 - 3:49 IST -
Next Delhi CM : నెక్ట్స్ ఢిల్లీ సీఎం ఎవరు ? కేజ్రీవాల్ ప్రయారిటీ ఎవరికి ?
ఆయనకు సీఎం పోస్టును ఇచ్చేందుకు కేజ్రీవాల్ మొగ్గుచూపుతారా ? లేదంటే తనకు నమ్మిన బంట్లుగా ఉన్న అతిషి వంటి వాళ్లకు సీఎం సీటును(Next Delhi CM) అప్పగిస్తారా ?
Date : 15-09-2024 - 3:14 IST -
Self Made Billionaire: ఒకప్పుడు బార్బర్.. నేడు 400 కార్ల యజమాని, అతని నికర విలువ ఎంతో తెలుసా..?
రమేష్ బాబును సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నాడు. ఆయనకు పూర్వీకుల ఆస్తి పేరుతో ఏమీ లేదు. నేడు కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
Date : 15-09-2024 - 1:54 IST -
Engineers Day 2024 : ఇవాళ ఇంజినీర్స్ డే.. ది గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలివీ
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశానికి అందించిన విశిష్ట ఇంజినీరింగ్ సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబరు 15న(జయంతి రోజు) నేషనల్ ఇంజినీర్స్ డేగా(Engineers Day 2024) సెలబ్రేట్ చేసుకుంటాం.
Date : 15-09-2024 - 1:52 IST -
Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్
రెండు క్రికెట్ పిచ్ల పొడవు కంటే రెట్టింపు సైజులో ఈ ఆస్టరాయిడ్(Asteroid Alert) ఉంది.
Date : 15-09-2024 - 12:23 IST -
Taj Mahal : తాజ్మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం(Taj Mahal) నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ పటేల్ కూడా ధ్రువీకరించారు.
Date : 14-09-2024 - 2:44 IST -
CTC And Inhand Salary: సీటీసీ, ఇన్హ్యాండ్ జీతం మధ్య వ్యత్యాసం ఇదే..!
మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడల్లా HR విభాగం మీకు జీతం గురించి చెబుతుంది. CTC (కంపెనీకి ఖర్చు), ఇన్-హ్యాండ్ జీతం అనే రెండు పదాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Date : 14-09-2024 - 1:49 IST -
Chetan Bhagat : నేను బొప్పాయి లాంటోణ్ని.. ఎవరేమన్నా డోంట్ కేర్ : చేతన్ భగత్
‘‘మీ రచనలపై ప్రజల నుంచి వచ్చే విమర్శలను ఎలా స్వీకరిస్తారు ?’’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. చేతన్ భగత్(Chetan Bhagat) ఆసక్తికర సమాధానమిచ్చారు.
Date : 14-09-2024 - 1:08 IST -
Ganesh Immersion : ఈ నెల 17వ తేదీన స్కూళ్లకు సెలవు..
Ganesh Immersion : ముఖ్యంగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అన్ని విగ్రహాల నిమజ్జనాల్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎక్కువ మంది వీక్షిస్తారు. హైదరాబాద్ పోలీసులు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, మొత్తం 18 వేల మంది పోలీసులతో నిమజ్జన విధులు నిర్వహించనున్నారు.
Date : 14-09-2024 - 11:16 IST -
Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్ రెడ్డిని అన్నారు.
Date : 14-09-2024 - 10:59 IST -
Junior Doctors : హత్యాచార ఘటన..రాష్ట్రపతి, ప్రధానికి జూనియర్ డాక్టర్లల లేఖ
Letter from Junior Doctors to the President and Prime Minister : వరుసగా మూడోరోజు కూడా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేందమోడీకి లేఖ రాశారు.
Date : 13-09-2024 - 7:05 IST