HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >India Is On Track To Add Over 12000 Cars Every Day To Its Roads Over The Period To 2035 Iea

Cars Sales : రోజూ 12వేల కొత్త కార్లు రోడ్లపైకి.. ఏసీల వినియోగంలో టాప్ స్పీడ్

ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ..  సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు.

  • By Pasha Published Date - 09:26 AM, Thu - 17 October 24
  • daily-hunt
Auto Industry
Auto Industry

Cars Sales : రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని.. ప్రజల తలసరి ఆదాయాలు పెరిగి కొద్దీ వాహన కొనుగోళ్లపై ఆసక్తిని పెంచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. 2035 సంవత్సరం నాటికి భారత్‌లో ప్రతిదినం 12వేల కొత్త కార్లు రోడ్లపైకి వస్తాయని ఐఈఏ తెలిపింది. భారత్‌లో పెరగనున్న కార్ల సంఖ్యకు అనుగుణంగా ఏటా 100 కోట్ల చదరపు మీటర్ల మేర రోడ్ల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలో కార్ల మార్కెట్‌పరంగా భారత్‌ 5వ స్థానంలో ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ..  సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు. 2035 కల్లా భారత్‌లో వాహనాల కోసం కొనుగోలు చేసే పెట్రోలు/డీజిల్ గిరాకీ దాదాపు 40శాతం మేర పెరిగే ఛాన్స్ ఉందని ఐఈఏ పేర్కొంది.

Also Read :Tata Nexon Crash Test Rating: క్రాష్ టెస్టులో 5 పాయింట్లు కొల్లగొట్టిన కొత్త టాటా నెక్సాన్!

ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ నివేదికలోని అంశాలివీ.. 

  • 2035 సంవత్సరం నాటికి  భారత్‌లో ఏసీలకు వినియోగించే విద్యుత్‌,  ఆ ఏడాది మెక్సికో దేశ ప్రజలంతా కలిసి వినియోగించే విద్యుత్‌ కంటే ఎక్కువే ఉంటుందని ఐఈఏ తెలిపింది.
  • భారత్‌లో ఇప్పుడు ప్రతిరోజు 5.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వాడుతున్నారు. 2035 నాటికి 7.1 మిలియన్‌ బ్యారెళ్ల చమురు అవసరం అవుతుంది.
  • భారత్‌లోని  రిఫైనరీలు ఇప్పుడు రోజుకు 5.8 మిలియన్‌ బ్యారెళ్లు ముడి చమురును ప్రాసెస్ చేస్తున్నాయి. 2045 సంవత్సరంకల్లా రిఫైనరీల ముడి చమురు ప్రాసెసింగ్ సామర్థ్యం 7.1 మిలియన్‌ బ్యారెళ్లకు పెరుగుతుంది.
  • ప్రస్తుతం భారత్‌లో  బొగ్గు ఉత్పత్తి  ఏటా 721 మిలియన్‌ టన్నులు ఉంది. అది 2050 సంవత్సరంకల్లా 645 మిలియన్‌ టన్నులకు చేరనుంది.
  • భారత్‌లో విద్యుత్‌ గిరాకీ 2035 నాటికి 35 శాతం మేర పెరగనుంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,400 గిగావాట్లకు చేరే ఛాన్స్ ఉంది.

Also Read :Uppada : భయం గుప్పిట్లో ఉప్పాడ ప్రజలు

  • భారత్‌లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా వినియోగించే వనరు బొగ్గు. 2030 సంవత్సరంకల్లా బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి దాదాపు 15 శాతం పెరగనుంది.
  • భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి 30 శాతం ఎక్కువగా ఉండనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cars
  • Cars Sales
  • IEA
  • india
  • International Energy Agency

Related News

Total lunar eclipse on the 7th..Which zodiac signs are auspicious according to astrology? Which zodiac signs are inauspicious?..!

Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉండటం వల్ల, ఇది సాధారణ చంద్రగ్రహణాల కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎర్రటి వెలుతురుతో మెరిసిపోతాడు.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd