Trending
-
Terrorist attack : ఉగ్రదాడి..ఈ సంఘటన దురదృష్టకరం: సీఎం ఒమర్ అబ్దులా
Terrorist attack : ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి. అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దులా పోస్ట్లో తెలిపారు.
Date : 03-11-2024 - 6:32 IST -
HYD: దీపావళి రోజున గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
HYD: విగ్రహం నోట్లో టపాసులు (Burst Crackers) పెట్టి కాల్చి, ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 03-11-2024 - 6:28 IST -
Sita Rama Lift Irrigation Project : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి..? – KTR
Sitarama Lift Scheme : సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై కేటీఆర్ మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు
Date : 03-11-2024 - 6:15 IST -
Wayanad : రాహుల్ గాంధీ సత్యం కోసం పోరాటం చేస్తున్నారు: ప్రియాంక గాంధీ
Wayanad : స్థానిక మెడికల్ కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆయన ఎంతో పోరాడారు. అయితే.. ఆ సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ సమస్యలను పరిష్కరిస్తాను అని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
Date : 03-11-2024 - 5:55 IST -
KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్
KTR : రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని 'ఎక్స్' వేదికగా ఆరోపించారు.
Date : 03-11-2024 - 5:23 IST -
Bhatti Vikramarka : 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తి : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288 మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా. 2034-35 నాటికి 31,809 విద్యుత్తు డిమాండ్ ను అంచనా వేసి ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నది..అని అన్నారు.
Date : 03-11-2024 - 4:42 IST -
Nothing OS : గూగుల్, యాపిల్తో ‘నథింగ్’ ఢీ.. సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు
యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్(Nothing OS) కంటే బెటర్గా ఉండేలా సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తేవాలని తాము భావిస్తున్నట్లు కార్ల్ పై చెప్పారు.
Date : 03-11-2024 - 4:39 IST -
Terror Attack : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి..12 మందికి గాయాలు
Terror Attack : ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
Date : 03-11-2024 - 4:18 IST -
Annakoot Mahotsav 2024 : ఎటు చూసినా లడ్డూలే.. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాల్లో ‘అన్నకూట్’
ఏటా కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు అన్నకూట్ పండుగను(Annakoot Mahotsav 2024) సెలబ్రేట్ చేస్తారు.
Date : 03-11-2024 - 4:09 IST -
YCP : రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం – విజయసాయి రెడ్డి
YCP : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2027 నాటికి కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్ధం చేస్తుందని, రాష్ట్రంలో అప్పటికీ మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని
Date : 03-11-2024 - 4:07 IST -
RK Roja : సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్ – మాజీ మంత్రి రోజా
super six : 'అబద్ధాలు చెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఓట్లేసిన జనాన్ని మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు నట్టేట మునిగిపోయారు
Date : 03-11-2024 - 4:01 IST -
Jharkhand : మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే..హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు..
Jharkhand : రేషన్కార్డుల రద్దు వల్ల జార్ఖండ్లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Date : 03-11-2024 - 3:54 IST -
Pithapuram : 4,5 తేదీలో పిఠాపురంలో పర్యటించన్ను డిప్యూటీ సీఎం
Pithapuram సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.
Date : 03-11-2024 - 3:38 IST -
Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్
ఇందుకోసం గూగుల్ పే యూజర్లు 6 రకాల లడ్డూలను(Google Pay Laddoos) డిపాజిట్ చేయాలి.
Date : 03-11-2024 - 2:03 IST -
AP Liquor Policy : ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్న మహిళలు
AP Liquor Policy : ఈ కొత్త మద్యం విధానం కుటుంబాల్లో చిచ్చురేపుతుందని, తమ భర్తలు, కుమారులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళలు మండిపడుతున్నారు
Date : 03-11-2024 - 1:12 IST -
Another Incident in Kolkata : రైడ్ రద్దు చేసిందని మహిళ డాక్టర్ కు వేదింపులు
Another Incident in Kolkata : ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ప్రభుత్వం , పోలీసులు చెపుతున్నప్పటికీ , మహిళ డాక్టర్స్ కు మాత్రం వేదింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి
Date : 03-11-2024 - 12:54 IST -
BJP : జార్ఖండ్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో విడుదల
BJP : ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది. హేమంత్ సోరెన్లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్ను నిర్ణయిస్తాయని, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Date : 03-11-2024 - 12:49 IST -
AP Assembly Sessions : నవంబర్ 11 నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Assembly sessions : ఏపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు పూర్తయింది. అయితే ఇప్పటివరకు ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది
Date : 03-11-2024 - 12:30 IST -
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Date : 03-11-2024 - 11:59 IST -
Ishan Kishan: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇషాన్ కిషన్!
భారత్-ఎ- ఆస్ట్రేలియా-ఎ మధ్య నాలుగో, చివరి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ప్రవేశించే ముందు అంపైర్ బంతి పరిస్థితిపై అసంతృప్తిగా కనిపించాడు.
Date : 03-11-2024 - 11:51 IST