Trending
-
విరాట్ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్!
ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరైన సమయంలో ఫామ్లోకి రావడం టీమ్ ఇండియాకు అతిపెద్ద సానుకూలాంశం.
Date : 01-02-2026 - 4:48 IST -
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49
Date : 31-01-2026 - 12:42 IST -
పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!
గత కొంతకాలంగా ప్రతిరోజూ వేల రూపాయల మేర పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 18,270 మేర క్షీణించింది
Date : 31-01-2026 - 10:59 IST -
అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు?
ఎన్సీపీ నాయకులు ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. ప్రఫుల్ పటేల్ జాతీయ అధ్యక్షుడిగా, సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Date : 30-01-2026 - 3:57 IST -
విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. కింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!
అయితే కోహ్లీ మళ్ళీ మైదానంలోకి ఎప్పుడు వస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. వచ్చే కొన్ని నెలల వరకు భారత్కు ఎటువంటి వన్డే మ్యాచ్లు షెడ్యూల్ చేయబడలేదు.
Date : 30-01-2026 - 3:25 IST -
భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావరణం ఎలా ఉంటుందంటే?!
భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
Date : 29-01-2026 - 10:02 IST -
పీఎం కిసాన్ పథకం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!
సాంకేతిక కారణాలు లేదా పత్రాల లోపాల వల్ల కొన్నిసార్లు వాయిదా ఆలస్యం కావచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, స్టేట్ లెవల్ అప్రూవల్ పెండింగ్లో ఉండటం, తప్పు బ్యాంక్ వివరాలు లేదా e-KYC పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు ఆగిపోవచ్చు.
Date : 29-01-2026 - 9:52 IST -
ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
Date : 29-01-2026 - 8:21 IST -
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!
Economic Survey 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బంగారం గురించి కూడా ప్రస్తావించారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించి వెల్లడించారు. 2026, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార
Date : 29-01-2026 - 4:06 IST -
రిటైర్మెంట్పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
క్యాన్సర్తో బాధపడుతున్నా లెక్కచేయకుండా 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో ఆడి భారత్కు ట్రోఫీని అందించారు యువరాజ్. అంతటి ఘనత సాధించినప్పటికీ ఆయనకు కనీసం ఒక 'ఫేర్వెల్ మ్యాచ్' (వీడ్కోలు మ్యాచ్) కూడా లభించలేదు.
Date : 29-01-2026 - 3:55 IST -
జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం
Economic Survey 2026 భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని, ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విష
Date : 29-01-2026 - 3:51 IST -
యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
పరిహారం మొత్తం లావాదేవీ పరిష్కారంలో జరిగిన ఆలస్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా విధించబడుతుంది.
Date : 29-01-2026 - 3:20 IST -
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక
Date : 29-01-2026 - 12:48 IST -
పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ
Punjab పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన కీలక సమాచారంతో అమృత్సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో హెరాయిన్తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వే
Date : 29-01-2026 - 11:51 IST -
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్లోని వాయిస్ రికా
Date : 29-01-2026 - 11:12 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాప
Date : 29-01-2026 - 10:15 IST -
స్మార్ట్ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?
ఒకసారి నకిలీ నెట్వర్క్కు కనెక్ట్ అయితే మీ బ్రౌజింగ్ యాక్టివిటీ, లాగిన్ వివరాలు, కొన్నిసార్లు బ్యాంకుకు సంబంధించిన కీలక సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు.
Date : 28-01-2026 - 10:20 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
ఎక్కువ మంది మానవ వనరులు అవసరమయ్యే టెక్స్టైల్స్ (దుస్తుల పరిశ్రమ), తోలు (Leather), పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయనుంది.
Date : 28-01-2026 - 6:30 IST -
టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!
2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా టీ-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టైటిల్ను నిలబెట్టుకోవాల్సిన భారీ బాధ్యత ప్రస్తుత కెప్టెన్ సూర్య (సూర్యకుమార్ యాదవ్) పై ఉంది.
Date : 28-01-2026 - 5:44 IST