Trending
-
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు
విమానం కూలిన తర్వాత వరుస పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షి చెప్పడం చూస్తుంటే, విమాన ఇంధన ట్యాంకులు (Fuel Tanks) ల్యాండింగ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం వల్ల విమానం నేలను
Date : 28-01-2026 - 11:45 IST -
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట
Date : 28-01-2026 - 10:18 IST -
దంపతుల మధ్య గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?
సమస్య తేల్చకుండా పడుకోవడం వల్ల భాగస్వామిపై మనస్సులో రకరకాల సందేహాలు మొదలవుతాయి. "అతనికి/ఆమెకు నాపై పట్టింపు లేదు.
Date : 27-01-2026 - 8:25 IST -
ఆధార్ కొత్త యాప్ లాంచ్.. ఎప్పుడంటే?!
కొత్త వెర్షన్లో వినియోగదారులకు QR కోడ్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా మీ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు.
Date : 27-01-2026 - 7:51 IST -
Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?
నిజానికి రాజశేఖర్కు అటువంటి ఫ్యాక్టరీ ఏదీ లేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక 'మీమ్ ట్రెండ్' మాత్రమే. ఒక యూట్యూబర్ సరదాగా చేసిన వీడియోకు నెటిజన్లు తమ క్రియేటివిటీని జోడించడంతో, అది కాస్తా ఇప్పుడు ఒక రేంజ్లో వైరల్ అయ్యి, సామాన్యులను నిజమేనని నమ్మించే స్థాయికి చేరుకుంది.
Date : 27-01-2026 - 3:30 IST -
ఆర్జే మహవష్తో విడిపోయిన చాహల్.. కారణం ఏంటంటే?
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మల బంధం విషయానికి వస్తే వీరిద్దరి ప్రేమ కరోనా సమయంలో మొదలైంది. ఈ జంట 2020లో వివాహం చేసుకున్నారు.
Date : 27-01-2026 - 2:46 IST -
India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!
India-EU Trade Deal Sealed భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియ
Date : 27-01-2026 - 2:18 IST -
లోదుస్తుల యాడ్తో కొత్త చిక్కులు..హాలీవుడ్ సైన్ బోర్డుపై నటి సిడ్నీ స్వీనీ !
ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఓ స్టంట్ వివాదాస్పదంగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కి లోదుస్తులను ప్రదర్శించడంపై ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు స్పందిస్తూ ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ అక్షర
Date : 27-01-2026 - 1:59 IST -
జన నాయగన్ కు మరో షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
Vijay Thalapathy దళపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టివేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ విజయ్ ‘జన నాయగన్’ సినిమా
Date : 27-01-2026 - 12:09 IST -
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు
3 Years of Yuva Galam Padayatra Nara Lokesh నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్కు నేతలు
Date : 27-01-2026 - 11:38 IST -
మంచు కొండల్లో తన యజమాని మృతి.. నాలుగు రోజులు అక్కడే కాపలా కాసిన పెంపుడు కుక్క !
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తు
Date : 27-01-2026 - 11:18 IST -
వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
Elon Musk ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ల భద్రతపై మరో
Date : 27-01-2026 - 10:55 IST -
ట్రంప్ విధానాలపై చైనా ఘాటు విమర్శలు!
ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని చైనా తనను తాను ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా, శాంతి మధ్యవర్తిగా నిలబెట్టుకోవాలని చూస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 26-01-2026 - 10:09 IST -
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం, వెండి ధరలు పెరుగుతాయా?!
ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6%గా ఉంది. జ్యువెలర్లు, అనేక వ్యాపార సంస్థలు దీనిని 4%కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Date : 26-01-2026 - 7:30 IST -
టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు దూరం!
గువహటిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
Date : 26-01-2026 - 4:30 IST -
టీ20 వరల్డ్కప్కు తిలక్ రెడీ
Tilak Varma టీమిండియాకు ఇది ఒకరకంగా ఊరట కలిగించే వార్తే. గాయం కారణంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన యువ బ్యాటర్ తిలక్ వర్మ, రాబోయే టీ20 ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్నెస్తో అందుబాటులోకి రానున్నాడు. కివీస్తో జరుగుతున్న సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు దూరమైన తిలక్, చివరి రెండు మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడని తేలిపోయింది. అయితే, మెగా టోర్నీకి అతను సిద్ధమవడం జట్టు యాజమా
Date : 26-01-2026 - 4:00 IST -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ
Chardham Yatra 2026 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డ
Date : 26-01-2026 - 3:25 IST -
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్, శ్రీలంక వేదికగా సమరం!
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో లేదా ఇండియా-ఏ జట్టుతో జరిగే అవకాశం ఉంది.
Date : 26-01-2026 - 2:47 IST -
బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
Telangana Government నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్నలిస్టులకు అలర్ట్ అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్ ప
Date : 26-01-2026 - 2:44 IST -
భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !
Ted Cruz అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి సలహాదారు పీటర్ నవారోపై టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు ఈ ముగ్గురూ అడ్డుపడ్డారని క్రూజ్ విమర్శించారు. టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని, ఓ అసభ్యకరమైన పదం ఉపయోగించాడన
Date : 26-01-2026 - 12:36 IST