Trending
-
Kolkata : లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన..ముగ్గురు నిందితుల కస్టడీ పొడిగింపు
ఈ గాయాలు బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏర్పడ్డవని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో, ప్రధాన నిందితులైన ముగ్గురి పోలీస్ కస్టడీని జులై 8 వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 11:51 AM, Wed - 2 July 25 -
Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్న్యూస్
ఈ మార్పులతో యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులు మరింత వాణిజ్యపరంగా నిర్వహించుకునే అవకాశం పొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం, రద్దీగల సమయాల్లో క్యాబ్ సంస్థలు తాము వసూలు చేసే బేస్ ఛార్జీలపై అదనంగా సర్ఛార్జీ వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Published Date - 11:18 AM, Wed - 2 July 25 -
Raja Singh : కాంగ్రెస్లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
Published Date - 11:06 AM, Wed - 2 July 25 -
USA : ఉక్రెయిన్కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత
ఈ విషయంను పెంటగాన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తమ దేశానికి అవసరమైన ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కీవ్కు పంపించాల్సిన కొన్ని కీలకమైన ఆయుధాలు, ఇప్పటికే అమెరికాలో తక్కువ నిల్వలతో ఉన్నట్లు గుర్తించారు.
Published Date - 10:53 AM, Wed - 2 July 25 -
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ కేసు.. రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
అయితే, ఆయనను విజయవాడ జైలు నుండి సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో మరోసారి తన వ్యాఖ్యలతో చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. విజయవాడ జైలులో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి, సిట్ వ్యవహారాలపై తీవ్రంగా మండిపడ్డారు.
Published Date - 10:34 AM, Wed - 2 July 25 -
Medaram 2026 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు
2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ తల్లిదేవి గద్దెకు విచ్చేస్తారు. అదే రోజున గోవిందరాజు, పగిడిద్దరాజు లాంటి ఇతర దేవతలు కూడా గద్దెలను అధిష్ఠిస్తారు. 2026 జనవరి 29న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు.
Published Date - 10:21 AM, Wed - 2 July 25 -
Numerology: ఈ తేదీలలో జన్మించిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలట.. లేకుంటే!
జనవరి, జూన్ లేదా నవంబర్ నెలలలో 1, 4, 6, 7, 11, 22, 24, 25, 29 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తుల మనసు చాలా తీక్షణంగా ఉంటుంది. వీరు పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకుంటారు.
Published Date - 07:35 AM, Wed - 2 July 25 -
Union Cabinet : పలు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు తమ పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలకు తక్కువ వడ్డీతో లేదా వడ్డీరహిత రుణాలను పొందే వీలుంటుంది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ రూపంలో నిధుల సౌలభ్యం కల్పించనుంది.
Published Date - 04:27 PM, Tue - 1 July 25 -
BJP Telangana : రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయి: కిషన్ రెడ్డి
ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫర్వాలేదు. ఐక్యతే మన బలం. అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Published Date - 04:14 PM, Tue - 1 July 25 -
Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది.
Published Date - 03:56 PM, Tue - 1 July 25 -
CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక నష్టపోయిన ప్రజలకు మేం భరోసా ఇస్తున్నాం. పేదల కోసం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్క నెలకే పింఛన్ల ఖర్చుగా రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాం.అని వివరించారు.
Published Date - 03:48 PM, Tue - 1 July 25 -
BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.
Published Date - 01:58 PM, Tue - 1 July 25 -
Thailand : థాయ్లాండ్ ప్రధానిపై సస్పెన్షన్ వేటు
ఆ కాల్లో ఆమె "అంకుల్" అని పిలుస్తూ, థాయ్లాండ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా దేశ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నారని, అంతర్గత సమస్యలు ఉద్ధృతంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నట్లు లీక్లో వెల్లడైంది.
Published Date - 01:37 PM, Tue - 1 July 25 -
Pashamylaram : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ పరిహారం త్వరితగతిన చెల్లించేందుకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Published Date - 01:21 PM, Tue - 1 July 25 -
Kareena Kapoor: అనేక సంవత్సరాల విరహం తరువాత కలిసి వృద్ధాప్యం గడపనున్న రణధీర్ కపూర్–బబితా: కూతురు కరీనా కపూర్ వెల్లడి
ఈ విషయంలో స్పందించిన కరీనా .. "ఇది నా చెల్లి కరిష్మా మరియు నాకు ఒక రకమైన జీవిత గమనాన్ని పూర్తిచేసిన అనుభూతి.
Published Date - 01:18 PM, Tue - 1 July 25 -
Babli Project : తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. రైతులు, మత్స్యకారులు హర్షం
మొత్తం 14 గేట్లను తెరిచారు. ప్రస్తుత నీటి మట్టం 1,064 అడుగుల వద్ద ఉందని సంబంధిత నీటి విభాగం అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో, నదీ పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 01:02 PM, Tue - 1 July 25 -
Balkampet Yellamma : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు
మొదటి రోజు ‘పెళ్లికూతురు ఎదుర్కొళ్ల’, రెండో రోజు ‘అమ్మవారి కల్యాణం’, మూడో రోజు ‘రథోత్సవం’ నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్బంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సనత్నగర్, ఎస్సార్నగర్, అమీర్పేట్ పరిధిలోని ముఖ్య మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Published Date - 12:29 PM, Tue - 1 July 25 -
INS Tamal : భారతీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక..నేడు జలప్రవేశం
ఈ యుద్ధనౌక దాదాపు 125 మీటర్ల పొడవు మరియు 3,900 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని భారత నౌకాదళం యొక్క వెస్ట్రన్ నావల్ కమాండ్ పరిధిలో మోహరించనున్నారు. ముఖ్యంగా అరేబియా సముద్రం మరియు పశ్చిమ హిందూ మహాసముద్రాల్లో ఇది తన శక్తిని ప్రదర్శించనుంది.
Published Date - 12:13 PM, Tue - 1 July 25 -
Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి
ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు.
Published Date - 11:49 AM, Tue - 1 July 25 -
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు
ఇది దేశానికి మాత్రమే కాదు, నగరానికి కూడా ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ నగరంలో నిర్వహించబడింది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 500 రవాణా సంస్థలు వివిధ కేటగిరీల్లో పాల్గొనగా, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్) ప్రత్యేక ప్రాజెక్టుతో టాప్ 5 ఫైనలిస్టులలో చోటు దక్కించుకుంది.
Published Date - 11:34 AM, Tue - 1 July 25