HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Ministers In Delhi To Meet Piyush Goyal On Paddy Procurement

Telangana: నోటి మాట కాదు.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి – నిరంజన్ రెడ్డి

కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు.

  • By hashtagu Published Date - 01:27 PM, Mon - 20 December 21
  • daily-hunt
Template (14) Copy
Template (14) Copy

కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు. అక్కడే మీడియాతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… కేంద్రం ఇస్తున్న అనేక హామీలు అమలు కావడంలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేస్తామని నోటి మాట కాదు.. రాత పూర్వక హామీ ఇవ్వాలని’ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే పూర్తి ధాన్యం తీసుకుంటామని.. కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చామనీ.. తక్షణమే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వీలైనంత త్వరగా సమయం ఇచ్చి మా గోడు వినాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దిల్లీకి వచ్చే ముందే కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ కోరాం, సమస్య తీవ్రతను కేంద్రమంత్రి పరిగణనలోకి తీసుకోని వెంటనే మాకు సమయం ఇచ్చి రైతుల సమస్యను పరిష్కరించాలి. ధాన్యం కొనుగోళ్లపై రాతపూర్వక ప్రకటన కావాలి. ఇప్పటికే 6,952 కొనుగోలుకేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు చేశాం.ఇంకా కేంద్రాల్లో 12-15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. ఐదు లక్షల ఎకరాల్లో పంట కోతకు రావాల్సి ఉండగా జనవరి 15 వరకు వానాకాలం వరి కోతలు జరుగుతాయి. ఏడాదిలో కేంద్రం ఎంత ధాన్యం తీసుకుంటుందో చెప్పాలని టీఆర్ఎస్ మంత్రులు డిమాండ్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • paddy procurement
  • piyush goyal
  • telangana farmers
  • trs

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

  • Bihar Election Congress

    Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Latest News

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd