Paddy Procurement
-
#Speed News
Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 16-06-2025 - 7:24 IST -
#Telangana
Paddy Procurement : అన్నారం ఐకేపీ సెంటర్ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Paddy Procurement : ఐకేపీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో జరిగింది.
Date : 24-11-2024 - 2:12 IST -
#Speed News
CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం
నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Date : 14-05-2024 - 10:14 IST -
#Telangana
CM Revanth Reddy : అధికారులు తప్పు చేస్తే శిక్ష తప్పుదు.. జాగ్రత్త..!
అవినీతి రహిత ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం అన్నారు.
Date : 11-04-2024 - 6:19 IST -
#Telangana
Telangana : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తెలంగాణ సర్కార్.. 2వేలకు పైగా.. !
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన కోతలు ప్రారంభం కావడంతో...
Date : 25-10-2022 - 9:36 IST -
#Andhra Pradesh
AP Politics: పిల్లి అంత సాహసం ఎందుకు చేశారు? జగన్ కావాలని చేయిస్తున్నారా?
ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు.
Date : 20-05-2022 - 2:00 IST -
#Speed News
Telangana Farmers: నాడు వరి వద్దన్నారు… నేడు కొంటామంటున్నారు.. తెలంగాణ సర్కార్ పై రైతుల గరంగరం
కేసీఆర్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో ఎవరు వరి నాట్లు వేయకూడదని.. వేసిన వడ్లు కొనమని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 17-04-2022 - 10:31 IST -
#Telangana
Paddy Procurement : ధాన్యం కొనుగోలుకు రూ. 15వేల కోట్ల రుణం
రబీలో వరి సేకరణ కోసం రైతులకు MSP (కనీస మద్దతు ధర) చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బ్యాంకుల నుండి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన బ్యాంకు గ్యారెంటీతో టీఎస్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రుణం పొందారు.
Date : 14-04-2022 - 5:25 IST -
#Telangana
Paddy E-Auction : వడ్ల కొనుగోలుపై తెలంగాణ సర్కారు ఆగమాగం.. కొత్త ప్లాన్ ఏంటో తెలుసా?
వడ్ల కొనుగోలు అంశం.. బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు పూర్తయితే ఆ పంటంతా మార్కెట్ కు వచ్చేస్తుంది.
Date : 30-03-2022 - 11:11 IST -
#Speed News
Bandi Letter To KCR : ‘కేసీఆర్’ కు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు
Date : 24-03-2022 - 6:29 IST -
#Speed News
KCR Letter To PM Modi : మోడీకి కేసీఆర్ లెటర్.. లేఖలో ఏం రాశారో తెలుసా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:
Date : 23-03-2022 - 10:23 IST -
#Speed News
Congress on TRS: మంత్రులకు చీరె, సారె.!
వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ మంత్రులు తిరిగి వచ్చారు. కేంద్రంపై పోరాడలేక బిక్క మొహాలతో వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ మహిళా నేతలు చీర, సారె పంపడం చర్చనీయాంశంగా మారింది.
Date : 25-12-2021 - 7:26 IST -
#Telangana
Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు
కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.
Date : 23-12-2021 - 12:18 IST -
#Telangana
Telangana: నోటి మాట కాదు.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి – నిరంజన్ రెడ్డి
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు.
Date : 20-12-2021 - 1:27 IST -
#Speed News
Telangana: కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నిరసనలు
వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 10:57 IST