Piyush Goyal
-
#India
Digital Currency : డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం – పీయూష్ గోయల్
Digital Currency : భారత్లో ఆర్థిక వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన ప్రకారం..భారత్ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో త్వరలోనే డిజిటల్ కరెన్సీ ని లాంచ్ చేయనున్నారు
Date : 07-10-2025 - 10:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య..!
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది.
Date : 16-06-2025 - 6:54 IST -
#Telangana
Turmeric Board : కాసేపట్లో పసుపు బోర్డు ప్రారంభం
Turmeric Board : సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు
Date : 14-01-2025 - 10:50 IST -
#India
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 07-03-2024 - 10:54 IST -
#Telangana
CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞప్తి
CM Revanth: హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఆయన కార్యాలయంలో ఈరోజు […]
Date : 13-01-2024 - 9:00 IST -
#Speed News
MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలపై ఎంఎస్పి పెంపు
రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక పంటలపై ఎంఎస్పిని పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంటలకు ఈ పెంపు వర్తిస్తుంది.
Date : 07-06-2023 - 3:28 IST -
#India
Former Finance Minister: కాంగ్రెస్కు షాకిచ్చిన సీనియర్ నేత.. బీజేపీలో చేరిక
పంజాబ్లో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ (Manpreet Badal) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్లో ఉండలేనంటూ…. మోదీ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్ వ్యాఖ్యానించారు.
Date : 19-01-2023 - 11:16 IST -
#India
Essential Food: దసరా పండుగ వేళ శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..!
దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభావార్త వినిపించింది.
Date : 05-10-2022 - 5:56 IST -
#Speed News
DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్’ లో తెలంగాణ టాప్!
ఐటీ రంగంలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు స్టార్టప్ నిర్వహిస్తుండగా, కొత్తగా టీహబ్-2 అందుబాటులోకి వచ్చింది.
Date : 04-07-2022 - 2:55 IST -
#Speed News
KTR Warns: బీజేపీని తరిమికొట్టడం ఖాయం
మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
Date : 07-04-2022 - 5:05 IST -
#Speed News
Bandi Letter To KCR : ‘కేసీఆర్’ కు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు
Date : 24-03-2022 - 6:29 IST -
#Speed News
తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలవలేదట
తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామని,తప్పుడు సమాచారం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు ధాన్యాన్ని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందన్నారు.అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్ రైస్ ను కొనేందుకు అంగీకరించామని మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద ఇప్పటికే 4 ఏళ్ల నిల్వలు […]
Date : 21-12-2021 - 2:39 IST -
#Telangana
Telangana: నోటి మాట కాదు.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి – నిరంజన్ రెడ్డి
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు.
Date : 20-12-2021 - 1:27 IST