Piyush Goyal
-
#India
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:54 PM, Thu - 7 March 24 -
#Telangana
CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞప్తి
CM Revanth: హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఆయన కార్యాలయంలో ఈరోజు […]
Published Date - 09:00 PM, Sat - 13 January 24 -
#Speed News
MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలపై ఎంఎస్పి పెంపు
రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక పంటలపై ఎంఎస్పిని పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంటలకు ఈ పెంపు వర్తిస్తుంది.
Published Date - 03:28 PM, Wed - 7 June 23 -
#India
Former Finance Minister: కాంగ్రెస్కు షాకిచ్చిన సీనియర్ నేత.. బీజేపీలో చేరిక
పంజాబ్లో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ (Manpreet Badal) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్లో ఉండలేనంటూ…. మోదీ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్ వ్యాఖ్యానించారు.
Published Date - 11:16 AM, Thu - 19 January 23 -
#India
Essential Food: దసరా పండుగ వేళ శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..!
దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభావార్త వినిపించింది.
Published Date - 05:56 AM, Wed - 5 October 22 -
#Speed News
DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్’ లో తెలంగాణ టాప్!
ఐటీ రంగంలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు స్టార్టప్ నిర్వహిస్తుండగా, కొత్తగా టీహబ్-2 అందుబాటులోకి వచ్చింది.
Published Date - 02:55 PM, Mon - 4 July 22 -
#Speed News
KTR Warns: బీజేపీని తరిమికొట్టడం ఖాయం
మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
Published Date - 05:05 PM, Thu - 7 April 22 -
#Speed News
Bandi Letter To KCR : ‘కేసీఆర్’ కు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు
Published Date - 06:29 PM, Thu - 24 March 22 -
#Speed News
తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలవలేదట
తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామని,తప్పుడు సమాచారం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు ధాన్యాన్ని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందన్నారు.అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్ రైస్ ను కొనేందుకు అంగీకరించామని మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద ఇప్పటికే 4 ఏళ్ల నిల్వలు […]
Published Date - 02:39 PM, Tue - 21 December 21 -
#Telangana
Telangana: నోటి మాట కాదు.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి – నిరంజన్ రెడ్డి
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు.
Published Date - 01:27 PM, Mon - 20 December 21